పవన్తో సుజనా భేటీ పవన్ పోరాటం ఫలిస్తుంది – జనసేన అధిపతితో సుజనాచౌదరి విజయవాడ వెస్ట్లో మీ విజయం ఖాయం నేనూ ప్రచారానికి వస్తా జనసైనికులు మీ వెంటే ఉంటారు – సుజనాకు పవన్ భరోసా – పవన్తో వర్మ, నిమ్మకాయల, కామినేని భేటీ – కూటమి విజయం, ఓట్ల బదిలీపై చర్చ ( అన్వేష్) జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కేంద్రమాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్ధి […]
Read Moreప్రభుత్వ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ
ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల ప్రధాన అధికారికి చంద్రబాబు ఫోన్ అమరావతి : రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు జవహర్ రెడ్డితో చంద్రబాబు నాయుడు మంగళవారం ఫోనులో మాట్లాడారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎటువంటి […]
Read Moreవేధింపుల వెనుక మంత్రి విడదల రజనీ హస్తం
– దళితద్రోహి జగన్ రెడ్డి • జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి • గుంటూరులో ఎస్సీ యువకుడి కిడ్నాప్, వేధింపుల వెనుక మంత్రి విడదల రజనీ హస్తం • యువతిని ప్రేమించడమే దళిత యువకుడు చేసిన నేరమా? • యువకుడిని మంత్రి భర్త బెదిరించడం దేనికి సంకేతం? • మంత్రి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ , హత్యాయత్నం కేసు నమోదు చేయాలి – […]
Read Moreజవహర్ రెడ్డి.. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించొద్దు
జగన్ ఉండేది మరో నలబై రోజులే ఈసీ ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఆపిందని సాక్షిలో విష ప్రచారం సిగ్గుచేటు కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు ఖజానా దోచిపెట్టి జగన్ రెడ్డి డ్రామాలు సచివాలయ ఉద్యోగుల చేత ఇంటింటికీ పింఛన్లు పంపిణీ ఎందుకు చేయరు? ఇంటి వద్దకే వెళ్లి పించన్ ఇచ్చే వరకు ఎన్డీయే కూటమి జగన్ రెడ్డిని వదలి పెట్టదు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు […]
Read Moreవిద్యుత్ ఛార్జీల బాదుడు ద్వారా జనం నుంచి కొట్టేసింది రూ.27,442 కోట్లు
– జగన్ రెడ్డికి మే 13న ప్రజలు జగన్ రెడ్డికి షాక్ ఇస్తారు – ఐదేళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపుతో జనం నుంచి కొట్టేసినంత విలువ కూడా జగన్ రెడ్డి అమ్మఒడి పథకానికి ఖర్చు చేయలేదు – రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న అప్పులు, వడ్డీలు కట్టలేని దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారు. ఆర్.ఈ.సి నుంచి రూ.38,666 కోట్ల అప్పులకు నెలవారీ వడ్డీలు రూ.1516 కోట్లు […]
Read Moreఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ మహానటుడు
– తన తప్పులు కప్పిపుచ్చుకుని ఎదుటి వారిని విమర్శిస్తున్న జగన్ – 10ఏళ్లుగా కేసులు విచారణకు రాకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న జగన్ – జగన్మోహన్రెడ్డికి ఏమైనా చట్టంలో మినహాయింపులు ఉన్నాయా? – అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోర్టుకు వెళ్లకుండా డ్రామాలాడుతున్న సీఎం – జగన్పై ఉన్న కేసులు విచారణ పూర్తయితే జైలుకెళ్లడం ఖాయం – జగన్కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కేసులు విచారణకు సహకరించాలి – టీడీపీ పొలిట్ బ్యూరో […]
Read Moreటీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా టీడీపీ నేత టీ.డీ జనార్ధన్ రావు జన్మదిన వేడుకలు
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీ.డీ జనార్ధన్ రావు జన్మదిన వేడుకలు మంగళవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కన్వీనర్ అట్లూరి నారాయణరావు ఆధ్వర్యంలో భారీ కేక్ ను కట్ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ…టీ.టీ జనార్ధన్ సామాన్య కుటుంబంలో పుట్టి తన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగారు. టీ.డీ జనార్దన్ ప్రభుత్వ […]
Read Moreపల్లెల్లో ‘ఫ్యాను’ గాలి ఆగినట్లేనా?
-‘ఫ్యాను’ గాలి తీసిన ధర్మాన – ఓటర్లు టీడీపీకే ఓటు వేస్తామంటున్నారట – ‘ఫ్యాను’ గుర్తు ఎక్కడా కనిపించడం లేదట – కాంగ్రెస్ పేరు కూడా చెబుతున్నారట – ఎవరిని అడిగినా అదే చెబుతున్నారంటూ విస్మయం – పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వేడికోలు – ధర్మాన ప్రసాదరావు మనసులోమాట – అన్నిచోట్లా వైసీపీ అభ్యర్ధులది ఇదే పరిస్థితి – మనసులో మాట బయటపెట్టిన ధర్మాన ప్రసాదరావు – వైనాట్ […]
Read Moreమూడు నెలలూ మండే ఎండలు
– ఏప్రిల్, మే, జూన్లలో విపరీతమైన వేడి గాలులు ఐఎండీ హెచ్చరిక దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, […]
Read Moreచంద్రబాబు గెలుపుతోనే బీసీలకు పూర్వవైభవం
-ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: బీసీలంటే ప్రాణం పెట్టే చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కలిసిక ట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పిలపునిచ్చారు. చంద్రబాబు వస్తేనే బీసీలకు పూర్వ వైభవం వస్తుందని పేర్కొన్నారు. మంగళవారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం 8వ క్లస్టర్ ఇన్చార్జి పఠాన్ సమద్ఖాన్ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది. 8వ […]
Read More