కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందాం

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సైకో పాలనను తరిమికొట్టి కూటమి పాలనను అధికారంలోకి తెచ్చుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. రాజుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సైకో పాలన పోవాలంటే మనందరం కలిసికట్టుగా విభేదాలకు తావివ్వకుండా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం మత కులాలను రెచ్చగొట్టే విధ్వంసకర ప్రచారాలు […]

Read More

పింఛన్లపై వైసీపీ పీచేముడ్!

– ‘పెన్షన్’ పాలిటిక్స్ – ఆత్మరక్షణలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి – వాలంటీర్లతో పెన్షన్లు వద్దన్న ఎన్నికల సంఘం – టీడీపీ వల్లే పెన్షన్లు ఇవ్వడం లేదంటూ వైసీపీ ప్రచారం – గ్రామ, వార్డు ఆఫీసుల వద్దే పెన్షన్లు ఇవ్వాలని సెర్ప్ ఆదేశం – సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి కుట్రపై విమర్శలు – వృద్ధుల్లో విమర్శలకే సెర్ప్ ఆదేశాలని టీడీపీ ఆగ్రహం – అంగన్వాడీ సమ్మెలో సచివాలయ సిబ్బంది, వార్డు కార్యదర్శులతో […]

Read More

బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే తెల్లం గుడ్‌బై?

– కాంగ్రెస్ భేటీలో పాల్గొన్నభద్రాచాలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు – పార్లమెంటు ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరిక – ఇటీవలే రేవంత్‌ను కలిసిన తెల్లం – దానం, కడియం తర్వాత తెల్లం షాక్ హైదరాబాద్: బీఆర్‌ఎస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తొలుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీకి గుడ్‌బై చెప్పగా, రెండురోజుల క్రితమే మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేసి […]

Read More

వాలంటీర్లను పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించరాదు

-అభ్యర్థులు ప్రచార అనుమతులు తీసుకోవాలి -రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో -గుంటూరు నగర కమిషనర్‌ చేకూరి కీర్తి గుంటూరు, మహానాడు: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లను పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించడానికి వీలులేదని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్‌ చాంబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, పశ్శిమ నియోజకవర్గ […]

Read More

జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌

-ఏపీలో ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీపై బదిలీ వేటు -ముగ్గురు ఐఏఎస్‌ కేడర్‌ ఎన్నికల అధికారులపైనా చర్యలు -ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల్లో ఉండరాదు -తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశం -కొత్తవారి భర్తీకి ప్యానల్‌ పంపాలని ప్రభుత్వానికి సూచన -టీడీపీ నేతల ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు అమరావతి, మహానాడు: ఎన్నికల నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వానికి షాక్‌ ఇస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో […]

Read More

పల్నాడు వైసీపీ నేతల పొగరు దించుతాం

గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా గురజాల, మహానాడు: పల్నాడు వైసీపీ నేతల పొగరు త్వరలోనే దించుతామని గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. మాచవరం పట్టణంలో నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఆయనతో పాటు నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరా వు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల కాలంలో […]

Read More

ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

చిత్ర పరిశ్రమంలో విషాదం నెలకొంది. తమిళ, తెలుగు భాషాల్లో విశ్వేశ్వర రావు అనేక సినిమాల్లో నటించారు. తన నటనతో అందరిని నవ్వించారు. విశ్వేశ్వర రావు మంగళవారం ఉదయం అనారోగ్యంతో మరణించినట్లు తెలిసింది.  ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. విశ్వేశ్వర రావు మృతి పట్ల తమిళ సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది. ఆయన కెరీర్‌లో దాదాపు […]

Read More

నరసరావుపేటలో ఆర్యవైశ్య సభ్యులతో లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశం

నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట పట్టణం తిరుమల అపార్ట్‌మెంట్‌లో ఆర్యవైశ్య సభ్యులతో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు సమావేశమయ్యారు. నరసరావుపేటలో టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. వ్యాపారాలు సవ్యంగా జరిగేందుకు సహకరిస్తామని, నిత్యం అందుబాటులో ఉండి సమస్యల్లో తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేగా తమను ఆశీర్వదిం చాలని విజ్ఞప్తి చేశారు.

Read More

వృద్ధుల పెన్షన్లతో రాజకీయం నీతిమాలిన చర్య

-ఖజానాలో డబ్బు లేకనే పంపిణీ చేయలేదు -సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ -జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఖాయం: జి.వి.ఆంజనేయులు గుంటూరు, మహానాడు న్యూస్‌: వృద్ధుల పెన్షన్లను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని చూడటం జగన్‌ మానుకోవాలని, ఇది నీతిమాలిన చర్య అని మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు […]

Read More

జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ ‘డియర్’ నుంచి భలే వెడ్డింగ్ పాట విడుదల

జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర పై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. తాజాగా […]

Read More