-బటన్లు నొక్కటమే తప్ప అభివృద్ధి లేదు -మద్యనిషేధమని చెప్పి నాసిరకంతో రేట్లు పెంచారు -సహజవనరులను అడ్డగోలుగా దోచుకుంది -నారాకోడూరు బహిరంగ సభలో డాక్టర్ పెమ్మసాని -అరాచక పాలనను అంతం చేయాలని ధూళిపాళ్ల పిలుపు గుంటూరు జిల్లా పొన్నూరు, మహానాడు న్యూస్: వైసీపీకి, జగన్కు రాజకీయ సమాధి కట్టాలని గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ధూళిపాళ్ల నరేంద్రతో […]
Read Moreమద్య నిషేధమని చెప్పి నాసిరకం మద్యంతో దోపిడీ
-పేదల ఉసురుతీసి వారి జీవితాలతో చెలగాటం -సైకో జగన్ ఇంటికి పోవటం ఖాయం -ఏ మొఖం పెట్టుకుని ఓట్లడుగుతారో నిలదీయండి -చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు -నాదెండ్ల మండలం చందవరంలో ప్రచారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు న్యూస్ జగన్ పాలనలో పేదలు బలయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ ఎన్నికలతో తెలుగుదేశం కూటమి అధికారంలోకి […]
Read Moreదళితులపై జగన్ రెడ్డి కపట ప్రేమ
• దళితద్రోహి జగన్ రెడ్డి • జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి • గుంటూరులో ఎస్సీ యువకుడి కిడ్నాప్, వేధింపుల వెనుక మంత్రి విడదల రజనీ హస్తం • యువతిని ప్రేమించడమే దళిత యువకుడు చేసిన నేరమా? • యువకుడిని మంత్రి భర్త బెదిరించడం దేనికి సంకేతం? • మంత్రి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ , హత్యాయత్నం కేసు నమోదు చేయాలి • టీడీపీ […]
Read Moreచేనేతలు నా ఆత్మ బంధువులు…మీ బాధ్యత నాదే!
-అన్నివిధాలా అండగా ఉంటా… ఆశీర్వదించండి -మంగళగిరి ప్రముఖులతో నారా లోకేష్ వరుస భేటీలు మంగళగిరి: మంగళగిరి చేనేతలు నా ఆత్మబంధువులు… మీ సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది, కుటుంబసభ్యుడిలా అన్నివిధాలా అండగా నిలుస్తా, రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని యువనేత నారా లోకేష్ కోరారు. మంగళగిరి పట్టణానికి చెందిన పలువురు చేనేత కార్మికులను యువనేత లోకేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు మంగళగిరి […]
Read Moreతక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోండి
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల ప్రధాన అధికారికి చంద్రబాబు ఫోన్ -టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి :- రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు జవహర్ రెడ్డితో చంద్రబాబు నాయుడు మంగళవారం ఫోనులో మాట్లాడారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలూ పెట్టలేదన్న విషయాన్ని […]
Read Moreఅధికారంలోకి వచ్చాక చంద్రన్న భీమా పునరుద్దరిస్తాం
-భవన నిర్మాణ కార్మికుల సొమ్మునూ వదలని జగన్ -సంక్షేమ బోర్డు నిధులు రూ.2500 కోట్ల మింగేశారు -అధికారంలోకి వచ్చాక చంద్రన్న భీమా పునరుద్దరిస్తాం -మంగళగిరి అడ్డాకూలీలతో యువనేత నారా లోకేష్ భేటీ మంగళగిరి: జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో రాష్ట్రంలోని 30లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు పనులులేక రోడ్డున పడ్డారని యువనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి గ్రేట్ ఇండియా సెంటర్ లో అడ్డాకూలీలతో మంగళవారం ఉదయం […]
Read Moreతప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందే నీచమైన తీరు జగన్ డీఎన్ఏలోనే ఉంది
– ప్రజలారా కుట్రలను ఛేదించండి – వృద్ధులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం అవసరమా? – గెలిచిన వెంటనే ఇంటి దగ్గరే రూ.4 వేల పెన్షన్ – టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలు, జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డిఎన్ఎలోనే ఉంది. పెన్షన్ లు […]
Read Moreగుండ్లకమ్మ-దర్శి కొత్త రైల్వే లైన్ ప్రారంభం
– పుష్కరం తర్వాత పూర్తయిన రెండో దశ పనులు ప్రకాశం జిల్లా, మహానాడు: గుండ్లకమ్మ – దర్శి మధ్య కొత్త రైల్వే లైన్ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. నడికుడి – శ్రీకాళహస్తి సెక్షన్లో 27 కిలోమీటర్ల లైన్ నిర్మాణం పూర్తి చేశారు. కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. విద్యుదీకరించని రైలు విభాగంలోని రైళ్లు గరిష్ఠంగా 75 కి.మీ వేగంతో నడపడానికి అనుమతించినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. […]
Read Moreఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్గా కాజల్ అగర్వాల్
ప్రస్తుతం ట్రెండ్ అంతా కూడా సినిమా, క్రికెట్ అండ్ సోషల్ మీడియా వీటి చుట్టునే తిరుగుతుంది ప్రపంచం. అంటే నేటి యువత ఎక్కువగా ఈ మూడిటి మధ్యనే జీవిస్తున్నారు. ఇకపోతే మీమ్స్, జోక్స్ అన్నీ కూడా ప్రధానంగా వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. ఐపీఎల్ టైం వచ్చిందంటే క్రికెట్, సినిమాలు మిక్స్ చేసి మోత మోగిస్తుంటారు మన నెటిజన్లు. ఇందుకోసం హీరోలు, కమెడియన్లనే కాదు.. హీరోయిన్లను కూడా బాగానే ఉపయోగించుకుంటారు. తాజాగా […]
Read Moreరౌడీహీరోకి కష్టాలా…దిల్రాజు ఆదుకున్నాడా?
రౌడీ హీరో అనగానే టాలీవుడ్లో గుర్తొచ్చేది విజయ్దేవరకొండ. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయట. ఆ టైంలో అగ్ర నిర్మాత దిల్ రాజే అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం చేశాడట. అప్పటికి సినిమా కమిట్ కాకపోయినా తనకు సాయం చేసినట్లు విజయ్ తాజాగా వెల్లడించాడు. దిల్ రాజు బేనర్లో విజయ్ సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చలు నడుస్తున్నాయి. ఎట్టకేలకు ఫ్యామిలీ స్టార్తో వీరి […]
Read More