సీఎస్, డీజీపీపై వేటు ?

పీఎస్సార్ సహా ఆ ఇద్దరిపై కూటమి మళ్లీ ఫిర్యాదు కర్నూలు ఎస్పీపైనా వేటు తప్పదా? ఇన్చార్జి డీజీపీతో ఎన్నికలు ఎలా జరిపిస్తారు? డీజీపీగా ద్వారకా తిరుమల, సీఎస్‌గా నీరబ్? మరికొందరు కలెక్టర్లు, ఎస్పీలపైనా వేటు రెండవ దశలో మరికొందరు డీఎస్పీలు? ( అన్వేష్) ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి, ఇంటలిజన్స్ ఏడీజీ పీఎస్సార్ ఆంజనేయులపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఎన్డీఏ […]

Read More

ముస్లీంలు, నూర్‌బాషాల ఆత్మీయ సమావేశం

పాల్గొన్న జి.వి.ఆంజేయులు, లావు, మక్కెన పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు: పట్టణంలోని వై కన్వెన్షన్‌లో ముస్లీం మైనార్టీ, నూర్‌ బాషాల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, నరసరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ నియోజకవర్గం సమన్వయకర్త, ఇన్‌చార్జి కొంజేటి నాగ శ్రీను, టీడీపీ రాష్ట్ర నూర్‌ బాషా సంఘం అధ్యక్షులు సుబహాన్‌, యువ నాయకులు గోనుగుంట్ల […]

Read More

కోతులు చనిపోయిన నీటినే సరఫరా చేశారు!

నల్లగొండ జిల్లాలో మున్సిపల్‌ అధికారుల నిర్వాకం నందికొండ నాగార్జునసాగర్‌లో వెలుగుచూసిన ఘటన కొన్నిరోజులుగా వాటర్‌ ట్యాంకులోనే కళేబరాలు వ్యాధుల ఆందోళనలో ప్రజలు నల్గొండ, మహానాడు:కోతులు చనిపోయిన నీళ్లను ప్రజలు తాగడానికి సరఫరా చేసిన వైనం నల్గొండ జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. నందికొండ నాగార్జున సాగర్‌ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో విజయ విహార్‌ పక్కన ఉన్న వాటర్‌ ట్యాంకులో కోతుల కళేబరాలు ఉన్నాయి. అవి వాటిలో జారిపడి మృతిచెందినట్లు తెలుస్తుంది. […]

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకు అప్పగించాలి

గవర్నర్‌ను కలిసి విచారణ జరపాలని కోరతాం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల నాటకాలు గమనిస్తున్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌, మహానాడు:తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై టామ్‌ అండ్‌ జెర్రీ మాదిరిగా కొట్టుకుంటున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఫైట్‌పై ప్రజలకు నమ్మకం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More

పెన్షన్ పంపిణీ వ్యవహారంపై పేర్ని నాని, జోగి రమేష్ చంద్రబాబుపై దుష్ప్రచారం

సీఎస్ జవహర్‌రెడ్డిని తప్పించండి బాలల హక్కులకు వ్యతిరేకంగా స్కూల్ పిల్లలను పెట్టుకొని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు ప్రభుత్వ సలహాదారుడిపైనే కోడ్ ఉల్లంఘన కేసు నమోదైతే ఇక రాష్ట్ర బాగు కోసం ఏం సలహాలిస్తాడో? – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య – ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన అధికారులు, అధికార పార్టీ నాయకులపై ఎన్నికల కమిషన్‌కు ఎన్డీఏ నేతలు ఫిర్యాదు   నేటికి […]

Read More

టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్‌ చేశారు

తెలంగాణలో పార్టీ లేకుండా చేయాలనే కుట్ర పవన్‌కళ్యాణ్‌, షర్మిల కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులే జగన్‌మోహన్‌రెడ్డికి కేసీఆర్‌ సాయం దీనిపై సమగ్ర విచారణ జరపాలి బీఆర్‌ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి దీనిపై త్వరలో కేసు పెట్టనున్నాం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన హైదరాబాద్‌, మహానాడు :ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తమ నాయకుల ఫోన్లను ట్యాప్‌ చేశారని తెలంగాణ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ […]

Read More

పీఏని పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న ధర్మారెడ్డి

ఆయన అధర్మారెడ్డి.. చర్యలు తీసుకోండి – పీఏను పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు – ధర్మారెడ్డి అవినీతి చిట్టా నా దగ్గరుంది – 50 కోట్ల కమిషన్ కోసం సత్రాలు కూల్చారు – చైర్మన్‌కు 15 శాతం కమిషన్ ఇస్తేనే పనులు – అందుకే ధర్మారెడ్డిని మార్చమని ఫిర్యాదుచేశాం – సీఈసీ సానుకూలంగా స్పందించింది – బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి సంచలన ఆరోపణలు వివాదానికి కేంద్రబిందువుగా మారిన టీడీపీ […]

Read More

ఫిల్మ్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్ లో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. భవనం లోపల పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతు న్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్‎కు సమాచారం అందించారు అక్కడి సిబ్బంది.. స్వరుచి కిచెన్‎లో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఇవి క్రమంగా ఫిల్మ్ ఛాంబర్ కి వ్యాపించి ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. ఫిలిం ఛాంబర్‎ బిల్డింగ్‎లో ఉండే స్వరుచి హోటల్ కిచెన్‎లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ […]

Read More

తెలంగాణ అభివృద్ధికి బీజేపీని గెలిపించుకోవాలి

మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ ఎల్‌బీనగర్‌, చంపాపేట్‌, మహానాడు: పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకుంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ పిలుపునిచ్చారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ ఎల్బీనగర్‌ నియోజకవర్గం చంపాపేట్‌ డివిజన్‌ పరిధిలో డిఫెన్స్‌ కాలనీ పార్క్‌, ఉదయ నగర్‌ కాలనీ కమ్యూనిటీ హాలు, మారుతి నగర్‌ కాలనీ లైబ్రరీలో బుధవారం ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ (టిఫిన్‌ బైటక్‌)లో ఆయనతో […]

Read More

56 లక్షల మంది వృద్ధులలో ఏ ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దు

ఎండలో వృద్ధులను నిలబెట్టిన పాపం జగన్మోహన్ రెడ్డిదే మిమ్మల్ని రోడ్డుపై ఎండలో నిలబెట్టింది తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాదు ఇతరులపై బురద చల్లి రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రభుత్వ అధికారులతో కలిసి జగన్మోహన్ రెడ్డి కుట్ర ఈ కుట్ర ను ప్రజలు, ప్రత్యేకించి పింఛన్ లబ్ధిదారులు అర్థం చేసుకోవాలి… ప్రతిపక్షాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి 56 లక్షల మందికి లక్షాపాతిక వేల […]

Read More