తాగునీటి అవసరాలు, నిర్వహణపై ప్రత్యేకాధికారులు

ఉమ్మడి పది జిల్లాలకు నియమిస్తూ ఆదేశాలు హైదరాబాద్‌, మహానాడు: వాటర్‌ మేనేజ్‌మెంట్‌, నిర్వహణపై ఉమ్మడి పది జిల్లాలకు 10 మంది ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్‌ నిర్మల్‌ – ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, కొమరం భీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల్‌కు కృష్ణ ఆదిత్య, కరీంనగర్‌, జగిత్యాల్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు ఆర్‌.వి.కర్ణన్‌, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేటలకు అనిత రామచంద్రన్‌, నిజామాబాద్‌, కామారెడ్డిలకు […]

Read More

వృద్దులను చంపి ఆ నేరం టీడీపీ మీద వేస్తారా?

• ఇంటి వద్దకే ఫించన్లు ఇవ్వాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను జగన్ రెడ్డి భేఖాతరు తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్ రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోతాడని తెలుసుకుని ఫించన్‌ల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటూ..వృద్దులను చంపి ఆ నేరాన్ని తెలుగుదేశం పార్టీపై వేయాలని జగన్ రెడ్డి కుట్రపన్నాడని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పెన్షన్ డబ్బులు […]

Read More

జగన్ నన్ను పశుపతి అన్నాడు

-పశుపతి అంటే పరమశివుడు -మానవాళి కోసం గరళాన్ని మింగిన శివుడిలా.. ప్రజల కోసం నేను శివుడి అవతారమెత్తుతా -ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తా.. ప్రజల్ని ఈ రాక్షసుడి నుండి కాపాడుకుంటా -ప్రశాంతమైన కోనసీమలో కులం పేరుతో రాద్దాంతం సృష్టించారు -మద్యం, గంజాయి, డ్రగ్స్ తో జాతిని నాశనం చేస్తున్నాడు -గత ఎన్నికల్లో బాబాయి హత్య, కోడికత్తి డ్రామాలు.. ఇప్పుడు -పింఛన్ల పేరుతో వృద్ధుల జీవితాలతో ఆటలు -టీడీపీ 11 […]

Read More

తక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి

-నోటీసులపై బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నారు -బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలి -సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు బహిరంగ లేఖ హైదరాబాద్‌, మహానాడు: బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహరం గ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్‌ 9 నాడే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు […]

Read More

పంట నష్టపరిహారంపై బహిరంగ చర్చకు సిద్ధమా?

-కేసీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారు -రాజకీయ లబ్ధి కోసమే మొసలి కన్నీరు -ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం ఖాయం -మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం నాగర్‌ కర్నూలు, మహానాడు: నవ్వితే నాకేటి అన్నట్లు కేసీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూలు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేక రుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌ కుటుంబం వేల కోట్లు దోచుకుందని విమర్శిం చారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు పదేళ్లలో […]

Read More

సచివాలయాల దగ్గర పెన్షన్‌ రాజకీయ కుట్ర

-ఆదేశాలు ధిక్కరిస్తున్నా చర్యలు శూన్యం -ఇళ్ల దగ్గర ఇవ్వాలని ఆదేశాలివ్వండి -ఈసీకి, సీఎస్‌లకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ విజయవాడ, మహానాడు:ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను పాటించకుండా ప్రభుత్వం పెన్షన్‌దారులను సచివాలయం దగ్గరకు వచ్చి పెన్షన్‌ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్ర అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. పేదలపై కక్ష, అధికారులు దీనికి వత్తాసు పలకడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికీ […]

Read More

సీఎం రేవంత్‌కు యాదయ్య కుటుంబసభ్యుల కృతజ్ఞతలు

హైదరాబాద్‌, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో బుధవారం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్‌ యాదయ్య కుటుంబసభ్యులు కలిశారు. గతంలో దుండ గుల కాల్పుల్లో మరణించిన జవాన్‌ యాదయ్య భార్య సుమతమ్మకు ఇటీవల ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదెకరాల భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని జవాన్‌ యాదయ్య కుటుంబసభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌పై కాదు…వాటర్‌ ట్యాప్‌లపై దృష్టి పెట్టండి

-పార్టీ గేట్లు కాదు…ప్రాజెక్టు గేట్లు తెరిపించండి -ఢల్లీకి సూట్‌కేసులపై ఉన్న శ్రద్ధ…జలవనరులపై లేదు! -పల్లెల్లో గొంతెండుతుంటే బూతులే పనిగా పెట్టుకున్నారు -హైదరాబాద్‌లో ట్యాంకర్ల మాటున దందాలు -సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ఫైర్‌ సీఎం రేవంత్‌రెడ్డీ…ఫోన్‌ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టడం కాదు…వాటర్‌ ట్యాప్‌లపై దృష్టి పెట్టండి…పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్ట్‌ గేట్లు తెరిపించండి అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో […]

Read More

తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఏ పనీ చేయని బిఆర్ఎస్

– ప్రగతి పథంలో వరంగల్ – మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో వరంగల్ ను ప్రగతి పథంలో నడిపిస్తామని అటవీ,పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేతల ప్రభుత్వంగా నిరూపించుకున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కరీమాబాద్ లోని 32, 33 డివిజన్ల […]

Read More

మెదక్ సీటు మనకు ప్రతిష్టాత్మకం

-కష్టపడండి.. కలిసికట్టుగా ముందుకు సాగండి -మహానేత ఇందిరా గాంధీ ప్రాతినిథ్యం వహించిన స్థానం ఇది -మెదక్ లో పార్టీ కి పూర్వవైభవం తీసుకుని వద్దాం.. -సీటును కాంగ్రెస్ ఖాతాలో వేద్దాం -మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జి లు శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ […]

Read More