రాజకీయ లబ్ది కోసం పింఛన్ దారులను బాధపెట్టడమే జగన్ రెడ్డి నైజం

– పింఛన్ల కోసం 34 లక్షల మంది వృద్ధులను మండుటెండలో నిలబెట్టడం దుర్మార్గం – గత ప్రభుత్వంలో వాలంటీరు వ్యవస్థ లేకపోయినా అందరికీ పింఛన్ అందింది – మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగం తప్పుడు విధానాల వల్ల 56 లక్షల పింఛన్ దారులు రోడ్డున పడ్డారు. వృద్దులు అనే తేదా లేకుండా పింఛన్ల కోసం సచివాలయాలకు రావాలని చెప్పడం దారుణం. వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి […]

Read More

మాట తప్పి మోసగించిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

-ఫిరాయింపులకు కాదు పంటలను కాపాడేందుకు గేట్లు తెరవాలి -మళ్లీ ఆ పార్టీకి ఓటేస్తే మాకు అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశం ఉండదు -దేవుడి పేరుతో రాజకీయం తప్ప బీజేపీ ఏం చేసింది? -ఢల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే -భువనగిరిలో మల్లేష్‌ను గెలిపించుకోవాలి -మాజీ మంత్రి హరీష్‌రావు పిలుపు భువనగిరి, మహానాడు: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం భువనగిరి బీఆర్‌ఎస్‌ […]

Read More

మద్యం షాపుల వద్ద టీచర్లు, వీఆర్వోలను పెట్టినపుడు.. పెన్షన్లు వారితో ఇవ్వలేరా?

-కుట్రపూరితంగానే పెన్షన్లు జాప్యం చేసి ప్రతిపక్షాలపై నిందలేస్తున్నారు -ఖజానా మొత్తాన్ని సొంత వారికి దోచిపెట్టడమే పెన్షన్ల జాప్యానికి కారణం -ఇళ్ల వద్ద ఇచ్చేందుకు సిద్ధమని కలెక్టర్లు చెప్పినా జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి మోకాలడ్డారు -జగన్ రెడ్డి చేసే గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరు -శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య జే బ్రాండ్ మద్యం అమ్మకాల కోసం మద్యం షాపుల […]

Read More

తైపీలో భారీ భూకంపం

-రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4 -వంగిపోయిన నివాస సముదాయం -బిల్డింగుల్లో పగుళ్లు -మియాకో, యేయామా ద్వీపాలకు కూడా సునామీ ముప్పు -1999 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదే -పరిసర దేశాలు అలర్ట్! తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైంది. దీంతో అధికారులు తైవాన్తో దక్షిణ జపాన్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్‌ […]

Read More

పాలిటెక్నిక్ విద్య కోసం వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరికీ శిక్షణ

-సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి -డిమాండ్ మేరకు 8వ తేదీ నుండి నూతన బ్యాచ్ ప్రారంభం -పాలిసెట్ ఎంట్రన్స్ దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష కోసం విధ్యార్ధులకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశాల పెంపు లక్ష్యంగా విద్యార్ధులకు ఇస్తున్న సమగ్ర శిక్షణకు మంచి స్పందన […]

Read More

మంత్రి కొండా సురేఖకు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

-ఎమ్మెల్యే యెన్నంతో పాటు మహేందర్‌రెడ్డి, -పలు మీడియా సంస్థలు, యూట్యూబ్‌ చానళ్లకూ అందజేత -తప్పుడు ప్రచారం చేస్తే ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టేది లేదు -వారం రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా -న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడి హైదరాబాద్‌, మహానాడు:తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావిస్తూ అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్‌ రెడ్డిలకు బీఆర్‌ఎస్‌ […]

Read More

కేసీఆర్‌కు దమ్ముంటే నోటీసులు ఇవ్వాలి?

-ఆయన ఒక రాజకీయ అవకాశవాది -ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతక హక్కు లేదు -రైతులను ఓదార్చకపోవటం దురదృష్టకరం -వారిపై ప్రేమ ఉంటే ఎందుకు బేడీలు వేయించావు -ఆయన హయాంలో పదేళ్లు కుంభకోణాల పాలనే -కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి ధ్వజం హైదరాబాద్‌, మహానాడు: కరువు, వడగళ్లు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రజల మీద ప్రభావం చూపుతా యని, ముఖ్యంగా రైతుల మీద ప్రభావం చూపుతాయని, […]

Read More

ప‌వ‌న్ పై వైసీపీ కుట్ర‌

-పిఠాపురంలో పైసలే పైసలు -డ‌బ్బులు వేరే రూట్‌లో వెళుతున్నాయి -మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు -వైసీపీ నేతల వాహనాలు తనిఖీ చేయరా? -పోలీసులు పట్టించుకోవడం లేదు – మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపణ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై భారీ కుట్ర జ‌రుగుతుంద‌ని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతోనే భారీ మొత్తంలో నగదు వస్తుంద‌ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. మంగ‌ళ‌వారం రాత్రి భారీగా వైసీపీ […]

Read More

పల్నాడు జిల్లా ఇన్చార్జి ఎస్పీగా రాఘవేంద్ర

పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా ఆర్. రాఘవేంద్ర బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశంతో పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి నియామక ఆదేశాలు వచ్చేంత వరకు పల్నాడు జిల్లా ఎస్పీగా రాఘవేంద్ర విధులు నిర్వహించనున్నారు.

Read More

గుంటూరు అదనపు ఐజీగా అశోక్ కుమార్ బాధ్యతలు

గుంటూరు:ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

Read More