ఎంతటి త్యాగమూర్తివయ్యా?

-హత్య చేయకపోతే సీబీఐ దర్యాప్తు ఎందుకు వద్దన్నావ్‌? -కాల్‌ రికార్డ్స్‌ ఎందుకు మ్యాచ్‌ అవుతున్నాయి? -అవినాష్‌రెడ్డిపై వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఫైర్‌ కడప, మహానాడు: న్యాయ యాత్రలో భాగంగా పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిపై సూటిగా ప్రశ్నలు సంధించారు. మీరు త్యాగమూర్తి అయితే హంతకులతో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? హత్యపై మీ కాల్‌ రికార్డ్స్‌ ఎందుకు మ్యాచ్‌ అవుతున్నాయి? పెద్ద పెద్ద […]

Read More

అనుభవం ఉన్న నేత కన్నా

-సత్తెనపల్లి అంటే గుర్తుకొచ్చేది కోడెల -ఏమి రాంబాబు… రంకెల రాంబాబా…. ఆంబోతు రాంబాబా…? -సత్తెనపల్లి టీడీపీ ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జంగా కృష్ణమూర్తి వెనుకబడి వర్గాలకు చెందిన నాయకుడు అని, యాదవ కులానికి చెందిన వ్యక్తి […]

Read More

వైసీపీ వైపు రామరాజు చూపు?

– వైసీపీ వైపు ‘ఉండి’ ‘రామ’బాణం? – ఎంపీ రాజు రాకతో మారుతున్న సమీకరణలు – నర్శింహరాజును మార్చాలన్న షరతు? – మిథున్‌రెడ్డితో రాయబారం? – ఆయన పార్టీ మారబోరంటున్న తమ్ముళ్లు – ఇప్పటికే రఘురామరాజుకు ఉండి ఇచ్చేశారన్న ప్రచారం – కానీ ఇప్పటిదాకా అధికారికంగా వెలువడని ప్రకటన – ఉండి లో చర్చ ఉండి: నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజుకు ఉండి ఎమ్మెల్యే సీటు ఖరారయిందన్న వార్తల నేపథ్యంలో.. ఉండి […]

Read More

దేశంలోనే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం

కుంచనపల్లి రచ్చబండలో యువనేత నారా లోకేష్ తాడేపల్లిః పనిచేయడం చేతగానివారే కుల, మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తారని యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుంచనపల్లిలో నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… గెలిచే సీట్లు సొంత సామాజికవర్గం వారికి కేటాయించి, ఓడిపోయే సీట్లను ఇతర సామాజిక వర్గాల వారికి కేటాయించారు. తెలుగుదేశం పార్టీ బిసిలకు అత్యధిక సీట్లు కేటాయించింది. వైసిపి కుటిల రాజకీయాలపై కాపు […]

Read More

మేనిఫెస్టో కాదు…భారతదేశ ఆత్మ

-ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం -ఐదు గ్యారంటీలతో జాతీయ మేనిఫెస్టో -తెలంగాణ జన జాతర సభలో విడుదల -బీజేపీ బారినుంచి రాజ్యాంగాన్ని, -ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం -రిజర్వేషన్ల పరిమితిని పెంచుతాం -కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ -జనజాతర సభకు పోటెత్తిన జనం హైదరాబాద్‌, మహానాడు:రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ప్రకటించిన ఈ వేదికపై జాతీయ స్థాయిలో ఐదు గ్యారంటీలను ఆవిష్కరించాం..కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలంగాణ ప్రజలకు తెలుసు.. […]

Read More

ఐపీయస్ అధికారుల సంఘం తీరు సరికాదు

కొందరు ఐఏఎస్ అధికారులు జేపీఎస్ అధికారులుగా మారారు తప్పును తప్పుగా ఎత్తిచూపుతున్న మీడియాపై విమర్శలు చేయడం దారుణం ఎలక్షన్ కమిషనర్ కు పేర్లు పంపింది ఛీఫ్ సెక్రటరి జవహర్ రెడ్డి కాదా? తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోకనే పింఛన్ దారులను ఇబ్బంది పెట్టారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కొందరు ఐఏఎస్ అధికారులు జేపీఎస్(జగన్ పర్సనల్ సర్వీస్) అధికారులుగా మారారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ […]

Read More

వానర సైన్యంతో జగనాసురిడికి తప్పదు ఓటమి

ఏప్రిల్ నుంచే రూ.4,000 పెన్షన్ ఇస్తాం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి ఏన్డీయేతోనే సాధ్యం ఏబిసిడీలు తెలియని వ్యక్తి జలవనరుల మంత్రా? ఇసుక దోచేసి లక్షల మంది కార్మికుల పొట్టగొట్టారు అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుకతో నిర్మాణ రంగాన్ని నిలబెడతాం తల్లి కాంగ్రెస్… పిల్ల కాంగ్రెస్ పోటీలతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు తండ్రి హత్యపై పోరాడుతున్న సునీత కూడా షర్మిలకు మద్దతుఫై ఆలోచించుకోవాలి – పెదకూరపాడు ప్రజాగళం సభలో టీడీపీ […]

Read More

పేదల ఇళ్లు ధ్వంసం చేయడం అప్రజాస్వామికం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం, మహానాడు: వరంగల్‌ నగరంలో పైడిపల్లి- కొత్తపేట శివారులో రెండున్నరేళ్లుగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న 1200 పేదలపై శుక్రవారం రాత్రంతా పోలీసులు విధ్వంసం సృష్టించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటనలో ఖండిరచారు. స్టాలిన్‌ నగర్‌గా పేరుపెట్టుకున్న ఆ ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇస్తామని, ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు సహాయం చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం […]

Read More

దేశంలోనే అతిపెద్ద మూర్ఖుడు కేసీఆర్‌

టీడీపీ నేత ఐలయ్య యాదవ్‌ ఫైర్‌ చంద్రబాబుపై వ్యాఖ్యలకు ఖండన హైదరాబాద్‌, మహానాడు: అధికారం కోల్పోయిన బాధలో కేసీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కల్లు తాగిన కోతిలాగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కరీంనగర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గుడంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిరచారు. అధికారం కోల్పోయిన తర్వాత అసహనంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, దేశంలో అతి పెద్ద మూర్ఖుడు […]

Read More

జీవీఎల్‌కు సహకరిస్తాం

సొండికుల సంఘం అధ్యక్షుడు నెమలిపురి కోటేశ్వర చౌదరి విజయవాడ, మహానాడు: సొండి కుల సామాజిక వర్గానికి చెందిన తమను ఓబీసీ జాబితాలో చేర్చే విషయమై జీవీఎల్‌ నరసింహా రావు కృషి మరువలేనిదని, ఆయనకు విశాఖ సీటు వచ్చి ఉంటే సహకరించేవారమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెమలిపురి కోటేశ్వర చౌదరి అన్నారు. శనివారం విశాఖలో సంఘ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనకు సీటు రాకపోవటం బాధ కలిగించిందన్నారు. ఆయనకు […]

Read More