రాజమండ్రి, మహానాడు: రాజమండ్రి అర్బన్ విద్యుత్ కాలనీ హైవే ఎస్పీ ఆఫీస్ ఎదురుగా బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నూతన పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, అతిథిగా పేరెళ్ల చంద్రశేఖర్జీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ […]
Read Moreరాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు, మహానాడు: ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని అభివృద్ధి పథóంలో నడిపే శక్తి నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యాఖ్యానించారు. కోవూరు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్రెడ్డితో కలిసి కొడవలూరు మండలం యల్లాయపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ […]
Read Moreదేవగుడి సంఘం ఆత్మీయ సమావేశం
పాల్గొన్న కడప కూటమి ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి కడప, మహానాడు: స్థానిక పీఎన్ఆర్ కళ్యాణ మండపంలో కడప పార్లమెంట్ కూటమి అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం దేవగుడి వారి ఆత్మీయ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreగతంలో ఇచ్చిన హామీలపై ఆర్కేని నిలదీయండి!
మంగళగిరి సొంతమనుకుని సేవచేస్తున్నా…ఆశీర్వదించండి భూసేకరణ చేసి శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తాం మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో నారా లోకేష్ మంగళగిరి/దుగ్గిరాల: కరకట్ట కమలాసన్ గా పేరొందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే… నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు ఇవ్వలేదని, ఇళ్లపట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని రెండునెలల క్రితం చెప్పాడు. మళ్లీ ఇప్పుడు వచ్చి నాటకాలు ఆడుతున్నారు. మీ వద్దకు వచ్చినపుడు గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలంతా […]
Read Moreకందుకూరులో వైసీపీకి భారీ షాక్
టీడీపీలో చేరిన 120 కుటుంబాలు ఇంటూరి నాగేశ్వరరావుకు జైకొట్టిన మహదేవపురం కందుకూరు, మహానాడు: కందుకూరు మండలం మహదేవపురం గ్రామస్తులు వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. పంచాయతీ పరిధిలోని 120 కుటుంబాల వారు ఆ పార్టీని వీడి మాజీ ఎంపీపీ సలహాదారు గుళ్లా శ్రీనివాసరావు, బ్రహ్మ య్య, మహేంద్ర, దామచర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగే శ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. క్రాంతి నగర్కు చెందిన మిడసల […]
Read Moreవందరోజుల్లోనే పెన్షన్ పెంచి అందజేస్తాం
వాలంటీర్ల ద్వారానే రూ.4వేల పెన్షన్ ఇళ్లవద్దకు ఇస్తాం! రాజకీయ లబ్ధికోసం కుల,మతాల పేరుతో జగన్ చిచ్చు మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో నారా లోకేష్ మంగళగిరి: వాలంటీర్లను వైసిపి రాజకీయంగా ఉపయోగించడం వల్లే వారిపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వందరోజుల్లో వాలంటీర్ల ద్వారానే 4వేల రూపాయల పెన్షన్ తోపాటు ఇతర సంక్షేమ పథకాలు అందజేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల […]
Read Moreదళితులకు జగన్ వెన్నుపోటు
బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ఆర్.డి.విల్సన్ కావలి, మహానాడు: దళితులకు చెందిన నిధులు పక్కదారి పట్టించి సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ఆర్.డి.విల్సన్ విమర్శించారు. శనివారం కావలి ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే నిధులను ఆయా వర్గాలకు దూరం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు. దళిత కార్పొరేషన్లో […]
Read Moreతిరుమలలో బంగారుమనిషి
( జానకీదేవి) సెవిరి ,లేక కేజీ కాదు…ఏకంగా 3కేజీలు..వామ్మో..ఒంటినిండా బంగారంతో తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్మెన్ ఎవరో కాదు ఏపీ లోని గుంటూరు జిల్లా వాసే పది గ్రాములు కాదు… వంద గ్రాములు కాదు… ఏకంగా మూడువేల గ్రాముల బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు ఓ భక్తుడు. చేతికి భారీ బంగారు కడియాలు, బ్రేస్లెట్లు… వేళ్లకు పెద్దపెద్ద ఉంగరాలు… ఇక మెడలో అయితే అంతకుమించిన పెద్దపెద్ద గోల్డ్ చైన్స్… మొత్తంగా […]
Read Moreవైసీపీపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ ఇక్బాల్
పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా మైనార్టీల ద్రోహి జగన్ అంటూ విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అన్యాయాన్ని వివరిస్తా చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరమని వెల్లడి హిందూపురం, మహానాడు: హిందూపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇటీవల ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. […]
Read Moreఎన్నికల్లో పోటీ చేస్తా
అది ఎమ్మెల్యేగానా? ఎంపీ గానా అనేది పార్టీ నిర్ణయం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి అయినా, అనంతపురం, శ్రీకాకుళం స్థానాల నుంచైనా పోటీ రెడీ విజయనగరం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయమని దాదాపుగా అక్కడ ఉన్న వారంతా ఆహ్వానించారు ప్రజా సంక్షేమాన్ని కోరుకునేవారు ఎవరైనా ఈ ప్రజా కంటకుడిని ఇంటికి పంపాల్సిందే జగన్మోహన్ […]
Read More