అవ్వాతాతల మరణానికి జగన్ రెడ్డి, జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, మురళీధర్ రెడ్డిలే కారకులు

జగన్ రెడ్డి ఆడిన పెన్షన్ డ్రామాలో 32 మంది అవ్వాతాతలు మరణించారు అవ్వాతాతలకు పెన్షన్‌ను ఆలస్యం చేసిన జగన్ రెడ్డి, తన బినామీలకు మాత్రం వారం మునుపే డబ్బులు దోచిపెట్టాడు శవ రాజకీయాలు చేయడంలో జగన్ రెడ్డి మించిన వ్యక్తి దేశంలోనే లేడు – తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం శవ రాజకీయంలో జగన్ రెడ్డి పీహెచ్ డీ చేశాడని, దేశంలోనే శవ రాజకీయాలు చేసే ఏకైక […]

Read More

రాబోయే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అప్పులను సైతం జగన్ రెడ్డే చేసేయడం దుర్మార్గం

జగన్ రెడ్డి మరలా అధికారంకు వస్తే రాష్ట్రానికి అధోగతే జగన్ రెడ్డి హయాంలో రెవెన్యూ లోటు 4 రెట్లు, ద్రవ్యలోటు 2 రెట్లు పెరిగింది. సుస్థిరాభివృద్ధి సూచీలో 13 వ స్థానంకు, మానవాభివృద్ధి సూచీలో 21 వ స్థానంకు పడిపోయింది. – శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు 2024-25 ఆర్ధిక సంవత్సరం రెండవ రోజునే ఆర్.బి.ఐ నుంచి ప్రభుత్వ సెక్యురిటీల వేలంలో రూ.4 వేల కోట్లు అప్పులు తెచ్చిన జగన్ […]

Read More

బ్రాహ్మణులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నేరవేర్చారా?

ఎన్నికల ముందే జగన్ కి బ్రాహ్మణులు గుర్తొస్తారా ? – పూజారులు, అర్చకులపై దాడులు జరిగినపుడు ఎందుకు స్పందించలేదు? -టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ సీఎం జగన్ బ్రాహ్మణులను 5 ఏళ్ల నుంచి అన్ని విధాల అణిచివేస్తూ ఎన్నికల ముందు బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించటం సిగ్గుచేటని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ మండిపడ్డారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ […]

Read More

పరిశ్రమలు తెచ్చి, ఉద్యోగాలిచ్చి మేమేంటో నిరూపిస్తాం

మంగళగిరి ప్రజలిచ్చే మెజారిటీనే నాకు కొండంత బలం మంగళగిరికి పరిశ్రమలు రావంటూ ఆర్కే చేతగాని మాటలు మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: రాబోయే ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చే మెజారిటీనే కొండంత బలాన్నిఇస్తుంది, రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి మంగళగిరి సమగ్రాభివృద్ధికి నేను చేపట్టబోయే కార్యక్రమాలకు ఊతమిస్తుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి […]

Read More

లోకేష్ సమక్షంలో 100 కుటుంబాలు టిడిపిలో చేరిక

ఆదర్శ మంగళగిరి కోసం కదలివస్తున్న నాయకులు ఉండవల్లి: ఆదర్శ మంగళగిరి కోసం అందరూ కలసిరావాలన్న యువనేత లోకేష్ పిలుపునకు నియోజకవర్గం నలుమూలల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వివిధ పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి రూరల్ పెనుమాక గ్రామానికి చెందిన 40 కుటుంబాలు, మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన 60 కుటుంబాలు శనివారం టిడిపిలో చేరాయి. పార్టీలోకి నూతనంగా చేరిన వారికి ఉండవల్లి నివాసంలో యువనేత […]

Read More

కాకాణికి చుక్కలు చూపిస్తున్న వైసీపీ శ్రేణులు

సొంత మండలం పొదలకూరు నుంచి భారీగా టీడీపీలోకి వలసలు నెల్లూరు, మహానాడు: సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి, మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సొంత మండలం పొదలకూరులో వైసీపీ శ్రేణుల నుంచే ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత కొన్నిరోజులుగా టీడీపీలోకి వలసలు భారీగా జరగడంతో మండల వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. జగన్‌ ప్రభుత్వంలో తమకు ఒరిగింది ఏమీ లేదని, ఆయన వైపు ఉంటే తాము నష్టపోవాల్సి వస్తుందని […]

Read More

దొనకొండ మండలం నుంచి టీడీపీలోకి చేరికలు

కండువా కప్పి ఆహ్వానించిన గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం మంగినపూడి పంచాయతీలోని చిలకలపల్లి గ్రామానికి చెందిన ఓసీ, ఎస్సీ కాలనీలకు చెందిన 20 కుటుంబాల వారు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, లలిత్‌ సాగర్‌ సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, బీసీ సెల్‌ అధ్యక్షుడు మోడి […]

Read More

వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరిస్తాం

-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ -చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులతో సమావేశం గుంటూరు, మహానాడు: చాలామంది నాయకులు రాజకీయాల్లో పెట్టిన ఖర్చును ఎన్నికల తర్వాత వ్యాపారస్తులపై మోపుతుం టారు…మాకు అలాంటి అవసరం లేదు…చిన్నచిన్న వ్యాపారులు పడే ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తామని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరులోని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో శనివారం వ్యాపారులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన […]

Read More

గద్దరన్న కుటుంబాన్ని అవమానించటం న్యాయమా?

అవకాశవాద రాజకీయాలు మానుకో రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌ దాసోజు శ్రవణ్‌ హైదరాబాద్‌, మహానాడు: పార్టీ ఎవరినైనా ఎన్నికల బరిలో నిలబెట్టే అధికారం ఉంటుందని కానీ, 2023 ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం గద్దరన్న కుమార్తెను పోటీలో నిలబెట్టి అధికారం వచ్చాక ఇప్పుడు మరో వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం పచ్చి మోసమని బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ దాసోజు శ్రవణ్‌ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఓడలో ఉన్నంత వరకు ఓడ […]

Read More

షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు

వైసీపీలో మరో వికెట్ పడింది! ఆ పార్టీని వీడుతున్న వారి జాబితా రోజురోజుకి పెరుగుతూ ఉంది. తాజాగా, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎంఎస్ బాబు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో ఎంఎస్ బాబు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడపలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంఎస్ బాబుకు కాంగ్రెస్ కండువా కప్పిన షర్మిల ఆయనను […]

Read More