రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీకి బానిసలయ్యారు

-విభజన హామీలు నెరవేర్చకుండా మోసగించారు -మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ అది -మైనార్టీలకు సమాధానం చెప్పాలి -పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని బానిసలయ్యారో ముస్లీంలకు సమాధానం చెప్పాలని పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి సీఎం జగన్మోహన్‌రెడ్డిని నిలదీశారు. శనివారం న్యాయయాత్రలో భాగంగా కడపలో ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌ బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకి అని, మతం పేరుతో చిచ్చు […]

Read More

మైనార్టీల పథకాలను రద్దు చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

నంద్యాల కూటమి ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి నంద్యాల, మహానాడు: మైనార్టీల పథకాలను రద్దు చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నంద్యాల కూటమి ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శనివారం నారా భువనేశ్వరి నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లీం మహిళలతో మాట్లామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, టీడీపీ ఎమ్మెల్యే పంచుమర్తి […]

Read More

ముస్లీం మహిళపై వైసీపీ దాడి సిగ్గుచేటు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అమరావతి, మహానాడు: ముస్లీం మహిళపై వైసీపీ దాడి సిగ్గుచేటని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శనివారం ఒక ప్రకటనలో ఖండిరచారు. నందికొట్కూరులో మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు ముస్లీం మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించడం, ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేయడం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమన్నారు. బురకాను తొలగించే స్థాయికి వైసీపీ నేతల అహంకారం చేరుకుందంటే వారు ఏ స్థాయిలో తెగబడుతున్నారో రాష్ట్ర ప్రజలు […]

Read More

మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్!

-దేశం కోసం పనిచేసిన వారిని అన్ని విధాల ఆదుకుంటాం -ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులతో నారా లోకేష్ అమరావతిః దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేసి, అన్ని విధాల ఆదుకుంటామని నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులతో యువనేత ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి […]

Read More

టీడీపీ హయాంలోనే ముస్లీంలకు న్యాయం

-వైసీపీ ప్రభుత్వం పథకాలను రద్దు చేసింది -సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించకుండా మోసం -నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి నంద్యాల, మహానాడు: టీడీపీ హయాంలోనే ముస్లీంలకు న్యాయం జరిగిందని, ముస్లీంలను మోసగించిన జగన్‌ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శనివారం ఆమె నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లీం మహిళలతో మాటామంతీ కార్యక్రమంలో ప్రసం గించారు. నంద్యాల అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్‌ […]

Read More

మంగళగిరి ప్రజలిచ్చే మెజారిటీనే నాకు కొండంత బలం

-మంగళగిరికి పరిశ్రమలు రావంటూ ఆర్కే చేతగాని మాటలు -పరిశ్రమలు తెచ్చి, ఉద్యోగాలిచ్చి మేమేంటో నిరూపిస్తాం -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: రాబోయే ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చే మెజారిటీనే కొండంత బలాన్నిఇస్తుంది, రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి మంగళగిరి సమగ్రాభివృద్ధికి నేను చేపట్టబోయే కార్యక్రమాలకు ఊతమిస్తుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పూజిత […]

Read More

జగన్‌ ఘోరాలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు

అవ్వాతాతల ప్రాణాలతో నీచ రాజకీయాలు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు 27వ వార్డులో ఎన్నికల ప్రచారం పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్‌: ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ఘోరాలకు ప్రజాకోర్టులో శిక్ష ఎదుర్కోక తప్పదని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హెచ్చరించారు. 27వ వార్డులో ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటిం టికీ తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన పింఛన్‌ మరణాలన్నీ సీఎం జగన్‌, అధికార వైసీపీ […]

Read More

నా..నా…అంటూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై వరుస దాడులు!

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నోటితో పొగిడి.. నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి యవ్వారం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ జగన్ బహిరంగ వేదికలపై ప్రేమ కురిపిస్తుంటే… క్షేత్రస్థాయిలో మాత్రం వైసిపి మూకలు ప్రతిరోజూ ఆయావర్గాలపై దాడులకు తెగబడుతూ అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయి. పెండ్లిమర్రులో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు శ్రీనివాసులు అనే బిసి […]

Read More

అధికారం అండగా పవర్‌ ప్రాజెక్టులో అక్రమాలు

-అస్మదీయ కంపెనీ కోసం నిబంధనల ఉల్లంఘనలు -ఒప్పందం వెనుక అంతా జగన్మోహన రహస్యమే -పవర్‌ ప్రాజెక్టుల కేటాయింపులో మతలబు ఏమిటి? -రెండు కంపెనీలను రద్దు చేసి మళ్లీ ఒక దానితో ఎలా కొనసాగించారు? -పాత పాలసీ ఒప్పందం కొనసాగింపునకు నెడ్‌క్యాప్‌ లేఖపై అనుమానం -జగన్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలి -ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ డిమాండ్‌  విజయవాడ, మహానాడు: అధికారం అండగా అస్మదీయ కంపెనీ కోసం రద్దు […]

Read More

ముస్లింల ద్రోహి జగన్

-ముస్లింలపై జాతి అహంకారంతో విర్రవీగుతున్న జగన్ రెడ్డి అండ్ కో -రంజాన్ మాసంలో ముస్లింలపై వైసీపీ దాడులు చేస్తుంటే డీజీపీ ఏం చేస్తున్నారు? ‘ముస్లింలను నమ్మకూడదు’ అని అవమానించిన వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి – రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పవిత్ర రంజాన్ మాసంలో కూడా ముస్లింలపై వైసీపీ వైధింపుల పర్వం కొనసాగుతుంది. నంద్యాలలో ముస్లిం యువతికి జరిగిన అవమానాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. జగన్ […]

Read More