హైదరాబాద్, మహానాడు: ఎమ్మెల్యే సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించగా ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో సాయన్న కుటుంబం కేసీఆర్ను కలవటం చర్చనీయాంశమైంది. ఈసారి కూడా కంటోన్మెంట్ టికెట్ సాయన్న మరో కూతురు నివేదితకు కేటాయిస్తారని సమాచారం.
Read Moreఇట్లు.. మీ మిస్బా ఆత్మ!
జగన్ అంకుల్, మా అబ్బ సోడా అమ్మే కూలీ అంకుల్. తాను మా కుటుంబం కోసం కష్టపడుతూ.. నా మీద ప్రేమతో.. నన్ను పలమనేరు ప్రైవేటు స్కూలులో ఫీజు కట్టి చదివించారు. మరి నేను ఆయన కష్టానికి తగ్గట్లుగా ఇష్టపడి చదవాలి కదా అంకుల్. అదే నేను కూడా చేశాను. కష్టపడి చదివి స్కూలు టాపర్గా నిలిచాను. నాకు తెలియదు కదా అంకుల్ మీ వైకాపా పార్టీ నాయకుల పిల్లలు […]
Read Moreదివ్యాంగులకు పెన్షన్ రూ.6000 ఇస్తాం
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన మందకృష్ణమాదిగతో సమావేశం తర్వాత వెల్లడి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, మహానాడు న్యూస్ : దివ్యాంగులకు పెన్షన్ను రూ.6 వేలకు పెంచనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో వారు హర్హాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా ప్రజాగళం పర్యటనలో భాగంగా సత్తెనపల్లిలో బస చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆదివారం ఎమ్మార్పీఎస్ అధినేత, విభిన్న ప్రతిభావంతుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రత్యేకంగా […]
Read Moreటీడీపీ అధినేత చంద్రబాబుతో సుజనాచౌదరి సమావేశం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు న్యూస్: పల్నాడు జిల్లా ప్రజాగళం పర్యటనలో భాగంగా సత్తెనపల్లిలో బసచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు రెండోరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ నేతలతో వరుస సమావేశాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపారు. అయితే ఇంతమంది నేతల మధ్య ఒక్క నేత రాక మాత్రం అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆ నేత మరెవరో కాదు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ […]
Read Moreఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ ఒక్క సీటు చేజారకూడదు
గెలుపే లక్ష్యంగా నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలి అభ్యర్థులతో ప్రత్యేక సమీక్షల్లో చంద్రబాబు బిజీ బిజీ అసంతృప్తులకు బుజ్జగింపులు…ముఖ్యనేతలకు దిశానిర్దేశం ఆ ఇద్దరు నేతలకు క్లాస్ పీకిన అధినేత పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, మహానాడు న్యూస్: సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గల వారీగా గెలుపున కు అవరోధంగా ఉండే ఏ ఒక్క అంశాన్ని విస్మరించకుండా […]
Read More32మంది అవ్వాతాతలను చంపి శవరాజకీయం చేస్తారా?
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు జగన్? మంగళగిరి రచ్చబండ సభలో నిప్పులు చెరిగిన నారా లోకేష్ మంగళగిరి: సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్, వీధివీధికి జె-బ్రాండ్ల మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతారని యువనేత నారా లోకేష్ నిలదీశారు. మంగళగిరి కుప్పారావు కాలనీ రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ కు […]
Read Moreవిజన్ తో మంగళగిరి అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతా!
ఆర్కే మాదిరి నటన రాదు… పనులుచేసి నేనేంటో నిరూపిస్తా స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఆదుకుంటాం మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ మంగళగిరి: మంగళగిరి అభివృద్ధిపై నాకు విజన్ ఉంది, ఎమ్మెల్యేగా గెలిచాక అహర్నిశలు కష్టపడి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. రాబోయే ఎన్నికల్లో నన్ను ఎంత ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే అంతబలంగా పోరాడి మంగళగిరి అభివృద్ధికి నిధులు తెస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం కప్పురావు […]
Read Moreపాత ఇసుక విధానంతో నిర్మాణరంగానికి గత వైభవం
మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తాం. బైక్ మెకానిక్ లకు ఆధునాతన వాహనాలపై శిక్షణ బైక్ మెకానిక్ లు, ఇసుక కార్మికులతో నారా లోకేష్ భేటీ ఉండవల్లి: రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటుచేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, ప్రాతూరు, గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన ఇసుక […]
Read More6 గ్యారంటీలను బొందపెట్టి రేవంత్ రెడ్డి ఆత్మలను చేశాడు
కాంగ్రెస్ గ్యారెంటీ లు ఆత్మలే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఏమైంది? 15 వేలు ఇవ్వలేని మీకు సిగ్గుండాలి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ సభలో దిక్కుమాలిన మేనిఫెస్టో విడుదల చేసిన్రు. తనది కాకపోతే ఢిల్లీదాకా దేకమన్నరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ గతంలో 6 గ్యారంటీలు అంటూ మోసం చేసినట్లు.. మరోసారి 5 గ్యారంటీలు అంటూ ఊదరగొట్రిన్రు. 100 రోజుల్లో 6 […]
Read Moreఉద్యోగం కావాలా.. గంజాయి కావాలా?
వైసీపీ గంజాయి మొక్కని పీకేద్దాం నదుల అనుసంధానంతో కృష్ణా డెల్టాకు మహర్దశ ఏపీలో నిరుద్యోగం పెరగడానికి జగన్ విధానాలే కారణం అభివృద్ధి కావాలా.. వినాశనం కావాలా.? బూతులు తిట్టేవారు, రౌడీలు కావాలా.. ప్రజలకు సేవ చేసేవారు కావాలా? సంక్షేమ రాష్ట్రం కావాలా.. సంక్షోభ రాష్ట్రం కావాలా? ప్రగతి కోసం ఓటేయమని రాష్ట్ర ప్రజలకు విన్నపం పామర్రు ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు పామర్రు : ప్రజాగళం. ఇది ప్రజలగళం. నిమ్మకూరు.. […]
Read More