ఇఫ్తార్ విందులో పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, మహానాడు: మత విశ్వాసానికి ప్రతీక రంజాన్ అని, ఖురాన్ ఆవిర్భవించిన ఈ పవిత్ర మాసాన్ని రంజాన్ గా ప్రవక్త ఆదేశానుసారం కఠిన ఉపవాస దీక్షలను అవలంబించడం ముస్లింల గొప్పతనమని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పొన్నూరు రోడ్డులోని బీ కన్వెన్షన్ హాలులో సోమవారం సాయంత్రం గుంటూరు నియోజకవర్గ ముస్లిం సోదరుల ఇఫ్తార్ ధావత్ కార్యక్రమానికి ఆయన […]
Read Moreపెదకూరపాడు టీడీపీ కార్యాలయం దహనం
వైసీపీ మూకల పనేనని టీడీపీ నేతల ఆరోపణ క్రోసూరులో చంద్రబాబు సభ ముగిశాక ఘటన పెద్దఎత్తున పార్టీ శ్రేణుల నిరసన పెదకూరపాడు, మహానాడు న్యూస్: పెడకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం రాత్రి చంద్రబాబు సభ ముగిశాక రాత్రి సుమారు 11-45 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయానికి నిప్పుపెట్టారు. పదిరోజుల […]
Read Moreవైసీపీ నేత మేత కోసం
టీటీడీ నిధుల దారిమళ్లింపు! రూ.1500 కోట్ల పనులకు టెండర్లు చైర్మన్ కమీషన్ల కోసమేనన్న ఆరోపణలు ఈవోపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ, బీజేపీ ఫిర్యాదు విజయవాడ, మహానాడు: వైసీపీ నేత మేత కోసం నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ ఈవో ధర్నారెడ్డి పెద్దఎత్తున రూ.1500 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచిన వైనంపై పెద్దఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల దేవస్థానం పవిత్రతను చెడగొడుతున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై గతంలో ఎన్నో […]
Read Moreకాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి
-మాజీ మంత్రి హరీష్రావు సిద్దిపేట, మహానాడు: ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టాలని మాజీ మంత్రి హరీష్రావు పిలుపునిచ్చారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారం లో భాగంగా సిద్దిపేటలోని కొండ మల్లయ్య గార్డెన్స్లో సోమవారం సిద్దిపేట నియోజకవర్గ స్థాయి యువత సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్రెడ్డి జై తెలంగాణ అన్నాడా? అమరవీరులకు నివాళి అర్పించారా? అని ప్రశ్నించారు. ఒక్క పరీక్ష […]
Read Moreహెరిటేజ్ డాక్యుమెంట్లను ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది?
•సెక్రటేరియట్ లో ఫైళ్లు తగలబడవని గ్యారెంటీ ఏంటి ? • సిట్ కార్యాలయం బయట హెరిటేజ్ ఫైల్స్ ను కట్టలు కట్టలు తగలబెడుతూ అధికారుల అడ్డంగా దొరికారు • బాబాయి గొడ్డలివేటు రక్తపు మరకలను మాయం చేసినట్లు… చంద్రబాబు, లోకేష్ లపై మోపబడిన తప్పుడు కేసుల ఫైల్స్ ను మాయం చేసేందుకు జగన్ కుట్ర • కూటమి అధికారంలోకి వస్తే తప్పుడు కేసులకు సంబంధించి తాము సృష్టించిన ఫేక్ డాక్యూమెంట్లపై […]
Read Moreరఘురామిరెడ్డి ఆదేశాలతోనే రికార్డుల కాల్చివేత
– సిట్ కార్యాలయంలో దర్యాప్తు పత్రాల కాల్చివేతపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు – పత్రాల కాల్చివేతపై అనుమానం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్న నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా -సీఐడీ అధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతోనే తగలబెట్టించారని ఫిర్యాదు -ఘటనపై విచారణ చేయించాలని కోరిన దేవినేని ఉమ, వర్ల రామయ్య సిట్ కార్యాలయంలో ఫైల్ కాల్చివేత వెనుక ఐపిఎస్ అధికారి కొల్లిరఘురామిరెడ్డి ఉన్నారని టీడీపీ ఆరోపించింది. ఆయన ఆదేశాలు లేనిదే […]
Read Moreఓటమి భయంతో ఆధారాలు మాయం
చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: ఓటమి భయంతోనే జగన్ గ్యాంగ్ ఆధారాలు మాయం చేసే పనిలో పడిరదని చిలకలూరిపే ట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగితాలు కాల్చేయడం, ఆధారాలు మాయం చేసినంత మాత్రానా చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరని హెచ్చరిం చారు. చిలకలూరిపేట 8, 9, 11వ వార్డుల కుటుంబ సాధికార సారథులు, బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులతో సోమవారం ఆయన […]
Read Moreసాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం విఫలం
-సాగునీరందక రైతుల ఇక్కట్లు -రుణమాఫీ అమలు చేయకుండా మోసం -రూ.7 వేల కోట్ల రైతుబంధు నిధులు ఏమయ్యాయి? -ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ల కోసమే ఖర్చా? -బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి హైదరాబాద్, మహానాడు: సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ […]
Read Moreచిరు వ్యాపారులకు అండగా ఉంటాం
-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చిరు వ్యాపారులతో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాటామంతీ నిర్వహించారు. స్వయంగా పలకరించి వారి ఇబ్బందులు గురించి ఆరా తీశారు. చిరు వ్యాపారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వ్యాపారు లందరూ ఈ ప్రభుత్వంలో చాలా నష్టపోయామని చెబుతున్నారని, కూటమి ప్రభుత్వం రాగానే అన్ని రకాలుగా అండగా ఉంటామని, వ్యాపారం […]
Read Moreఅందుకే దివ్యాంగులకు నెలకు 6 వేల పెన్షన్ హామీ
– టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సత్తెనపల్లిలో దివ్యాంగులు నన్ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. వారి కోరిక పై తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశమే. తెలుగుదేశం […]
Read More