ఏపీ ఎన్డీయేదే!

– కూటమికి 19 నుంచి 23 ఎంపీ సీట్లు – వైసీపీకి 2-6 సీట్లు – నంద్యాల, తిరుపతి, ఒంగోలు, అనంతపూర్, హిందూపూర్, రాజంపేటలో నువ్వా-నేనా – స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే ఫలితాలు – తెలంగాణ ఎన్నికల్లో నిజమైన సంస్థ సర్వే ఫలితాలు ( అన్వేష్) అంతా అనుకున్నట్లే జరుగుతోంది. అందరి అంచనాలు నిజమవుతున్నాయి. ఏపీలో రానున్న అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన ఉన్న ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం […]

Read More

ప్రజా మేనిఫెస్టోపై కూటమి ప్రజాభిప్రాయ సేకరణ

-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య -వాట్సాప్‌ నెంబర్‌ విడుదల మంగళగిరి, మహానాడు: ప్రజా మేనిఫెస్టోపై వాట్సాప్‌ నెంబర్‌లో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిరచవచ్చని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. ప్రజా మేనిఫెస్టోపై మంగళగిరి ఎన్టీఆర్‌ భవన్‌లో కూటమి ముఖ్యనేతలు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్టీఏ కూటమి త్వరలో విడుదల చేయనున్న ప్రజా మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం […]

Read More

ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలి

– నందమూరి బాలకృష్ణ తెలుగువారి సంవత్సరాది ఉగాది సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కల్పించాలి.మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉండాలి. తెలుగువారి అస్తిత్వానికి చిరునామాగా నిలిచే వ్యవసాయ రంగం మరింత పురోభివృద్ధి సాధించాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి […]

Read More

బీజేపీపై విమర్శలను తిప్పికొట్టాలి

-రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌చార్జ్‌ సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌ విజయవాడ, మహానాడు: ఎన్నికల సందర్భంగా బీజేపీపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌చార్జ్‌ సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌ సూచించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజే పీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానల్‌ సభ్యుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సందర్భంగా అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టులు నిర్వర్తించాల్సిన పాత్రపై సూచనలు చేశారు. ఎన్నికల […]

Read More

రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ […]

Read More

భారతి కోసమే జగన్ తల్లి-చెల్లిని వెళ్లగొట్టాడు

-జగన్‍కు వైఫ్ స్ట్రోక్ -సీఎం హోదాలోనే జగన్ జైలుకు -భార్య కోసం బంధాలను తెంచేసి గెంటేశారు -అవసరం తీరాక.. తల్లి, చెల్లిని గెంటేశారు -జగన్ జైలుకు వెళ్తే భారతి సీఎం అయ్యేలా ప్లాన్ చేశారు -జగన్ మద్యం వ్యాపారి లా మారారు -కూటమి విజయం పక్కా. -మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు తెలంగాణ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు ఏపీ సీఎం-వైసీపీ అధినేత […]

Read More

పేదలను నట్టేట ముంచిన బొల్లా

వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ధ్వజం పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్‌: నమ్మి ఓటేసిన పేదలను వైసీపీ అభ్యర్థి బొల్లా నట్టేట ముంచారని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ము చూసుకుని విర్రవీగుతున్న బొల్లా కొమ్ములు వంచాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందని పిలుపునిచ్చారు. వినుకొండ గంగినేని కల్యాణ మండపంలో ఫిష్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ ఆత్మీయ సమావేశం సోమవారం జరిగింది. ఆ […]

Read More

రాష్ట్రంలోని మాదిగ సంఘాలన్నీ బేషరతుగా చంద్రబాబుకు మద్దతు

-టిడిపి సీనియర్ నేతలు వర్ల రామయ్య, టిడి జనార్ధన్‌లతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చ -చంద్రబాబుతోనే మాదిగలకు సామాజిక న్యాయం- వర్ల రామయ్య -బ్రిటీషు పాలనను మించిపోయిన జగన్ రెడ్డి నియంత పాలన -టిడి జనార్ధన్ మంగళగిరి: 2000-04 మధ్య కాలంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎంతో మంది మాదిగ బిడ్డలు ఉద్యోగ అవకాశాలు పొందారని, మరలా టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే […]

Read More

ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఈసీ చెప్పినా.. సచివాలయాలకు తిప్పారు

-ఎన్నికల లబ్దికి శవ రాజకీయాలు చేసింది జగన్ రెడ్డే -రాబోయే చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి రూ.4000 పింఛన్ ఇంటి వద్దే ఇస్తుంది – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు దర్శిలో పింఛన్ దారులతో జగన్ రెడ్డి డ్రామా, చెప్పించిన అబద్దాలు న భూతో.. నభవిష్యతి అన్నట్లుంది. అధికారంలోకి రాగానే రూ.3000 పెన్షన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక వాయిదాలు పెట్టి ఒక్కో పింఛన్ దారుడికి […]

Read More

గోకనకొండలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం

వినుకొండ, మహానాడు: వినుకొండ మండలం గొకనకొండ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజ నేయులు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సోమవారం ఇంటింటికి తిరిగి టీడీపీ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More