జనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం ఇచ్చిన చిరంజీవి

జనసేనకు విజయోస్తు…. విజయీభవ అని పద్మవిభూషణ్  చిరంజీవి  తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత  జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు నాగబాబు చెంతనుండగా పవన్ కళ్యాణ్ కి అందించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకొంటున్న ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి […]

Read More

రష్యాను ముంచెత్తిన ఆకస్మిక వరదలు

హైదరాబాద్‌, మహానాడు: రష్యాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వేగంగా కరుగుతున్న మంచు యూరప్‌లోని అతి పెద్ద నదుల్లో కొన్నింటిని ముంచెత్తింది. దీంతో ఉరల్‌ పర్వతాల్లో రికార్డు స్థాయిలో నీటి స్థాయిలు పెరిగాయి. నీటి ఉధృతికి మాస్కోకు తూర్పున 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్స్క్‌ నగరంలోని ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో సమీప గ్రామాలను వరద ముంచెత్తింది. సుమారు 10 వేలకు పైగా ఇళ్లు వరద ముంపునకు గురయ్యాయి.

Read More

ఏపీలో నాలుగురోజుల పాటు వర్షాలు

అమరావతి, మహానాడు: ఏపీలో ఒక వైపు ఎండలు మండిపోతూ ఉంటే వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభా వంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, ఈ నెల 10, 11వ తేదీల్లో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.

Read More

సంపూర్ణ సూర్య గ్రహణం..

ఆ 4 నిమిషాలు నాసాకు ఎందుకంత కీలకం..? హైదరాబాద్‌, మహానాడు: సౌర వ్యవస్థలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే. ప్రతి 18 నెలలకు ఒకసారి భూమిపై ఉన్న ఏదో ఒక ప్రాంతంలో సూర్య గ్రహణం కనిపిస్తుంది. నేడు (ఏప్రిల్‌ 8వ తేదీన) ఏర్పడనున్న సంపూర్ణ సూర్య గ్రహణం కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే సంపూర్ణ […]

Read More

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం

-పేలిన ల్యాండ్‌ క్రూజర్‌ వాహనం టైరు -తప్పిన ప్రమాదం..ఊపిరిపీల్చుకున్న అధికారులు హైదరాబాద్‌, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లోని ల్యాండ్‌ క్రూజర్‌ వాహనం టైరు ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన కలకలం రేపింది. సోమవారం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు వెళుతుండగా వికారాబాద్‌ జిల్లా మన్నెగూడ సమీపంలో ఈ ఘటన జరిగింది. టైర్‌ పేలిందని తెలియడం తో అందరూ వాహనాల నుంచి బయటకువచ్చారు. భయాందోళనకు గురయ్యారు. అయితే వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. పేలిన […]

Read More

పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!

టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ నేరపరిశోధనపై దృష్టిసారించాల్సిన ఎపిసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయి. రాష్ట్రంలో కొందరు ఐపిఎస్ లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జెపిఎస్ (జగన్ పోలీస్ సర్వీస్)గా రూపాంతరం చెందారు. మా కుటుంబంపై బురదజల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్దంగా సీఐడీ […]

Read More

జగన్ అండతోనే ఆదివాసీలపై అనంతబాబు దమనకాండ!

టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ ఆత్మబంధువు, వైసిపి ఎమ్మెల్సీ గంజాయి అనంతబాబు చేష్టలు చూస్తుంటే కుక్కతోక వంకర అనే సామెత గుర్తొస్తోంది. దళితడ్రైవర్ సుబ్రహ్మణ్యంను హతమార్చి డోర్ డెలివరీ చేసిన ఘటనపై రాజమండ్రి సెంట్రల్ జైలులో చిప్పకూడు తిన్నా ఆయనకు బుద్దిరాలేదు. రాష్ట్రవ్యాప్తంగా దళిత సమాజంలో ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నా ఆయనలో ఏమాత్రం పరివర్తన కన్పించడం లేదు. పోలవరం నిర్వాసితుల పరిహారంపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని […]

Read More

మళ్లీ అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్

-పర్యటన మళ్లీ రద్దు ఇటీవల జ్వరం బారినపడిన పవన్ కల్యాణ్. రెండు రోజుల విశ్రాంతి అనంతరం నిన్న అనకాపల్లిలో పర్యటన. మరోమారు జ్వరం రావడంతో నేటి యలమంచిలి పర్యటన రద్దు.

Read More

నాగార్జునసాగర్‌ కుడికాలువకు నీరు విడుదల

పల్నాడు జిల్లా మాచర్ల, మహానాడు: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కుడి కాలువకు సోమవారం అధికారులు తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేశారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఈఈ శివశంకరయ్య పర్యవేక్షణలో కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. రోజుకు 5,500 క్యూసెక్కుల నీరు చొప్పున మొత్తం 5 టీఎంసీల నీటిని 10 రోజుల పాటు కుడి కాలువకు విడుదల చేయనున్నారు.

Read More

జగన్‌..వైఎస్సార్‌ వారసుడు కానే కాదు

-ఆయనతో ఏ అంశంలో పోలికే లేదు -జగన్‌ది హత్యా రాజకీయాల పాలన -బాబాయిని చంపిన నిందితులకు రక్షణ -రైతులను ముంచిన ప్రభుత్వం -సబ్సిడీలను బంద్‌ చేసింది -మద్య నిషేధమని ప్రభుత్వమే అమ్ముతోంది -కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్నారు -జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ అంటూ మోసగించారు -పీసీసీ చీఫ్‌, కడప పార్లమెంట్‌ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి కడప జిల్లా మైదుకూరు, మహానాడు: వైఎస్సార్‌ వారసుడుగా జగన్‌ ఆయన ఆశయాలు నిలబెడతారు అనుకున్నాడు.. […]

Read More