ఐదేళ్లలో గోతులు పూడ్చలేని పనికిరాని ప్రభుత్వం తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు: రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించాలని తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చార. తెనాలి నియోజవర్గం కొల్లిపర మండలంలో దావులూరి పాలెం, హనుమాన్ పాలెం, బొమ్మవారిపాలెం, అన్నవరం గ్రామాలలో బుధవారం మనోహర్ పర్యటించారు. మూడు పార్టీల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. గ్రామాల్లో […]
Read Moreఏబీ కేసులో క్యాట్లో వాడి వేడి వాదనలు
సుప్రీం ఆదేశాల ఉల్లంఘన డీజీపీ ఏబీ తరపున వాదనలు పూర్తి చేసిన ఆదినారాయణ క్యాట్ లో ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పైన జరుగుతున్న వాదనలు ఒక సారి డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీం కోర్టు ఆర్డరు ఇచ్చినా కూడా, ప్రభుత్వం కక్ష కట్టినట్టు వ్యవహరించి, క్రొత్తగా మరొక సారి క్రిమినల్ కేసు పేరుతో అవే ఆరోపణలు తో సస్పెండ్ చేయడం అన్యాయం అని ఏబీ తరపు న్యాయవాది […]
Read Moreబూతుల బ్రహ్మనాయుడిని గద్దె దించుదాం
వినుకొండను అభివృద్ధి చేద్దాం టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం నూజెండ్ల మండలంలో ఘనస్వాగతం పల్నాడు జిల్లా వినుకొండ, నూజెండ్ల, మహానాడు: అధికార అహంకారంతో రెచ్చిపోతున్న బూతుల బ్రాహ్మనాయుడును గద్దె దించి విను కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకి తీసుకువెళదామని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జి.వి.ఆం జనేయులు పిలుపునిచ్చారు. వినుకొండ నియోజక వర్గం నూజెండ్ల మండలం ఉప్పలపాడు, గురపనాయుడుపాలెం, నూజెండ్ల, […]
Read Moreచంద్రబాబు ప్రజాగళం సభను జయప్రదం చేయాలి
వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్బాబు వేమూరు, మహానాడు: ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభ ఈ నెల 12న శుక్రవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరు గౌడపాలెం కాళీకృష్ణ గుడి వద్ద సాయంత్రం 3.00 గంటలకు జరుగుతుందని, నియోజ కవర్గ పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్బాబు కోరారు. వేమూరులో […]
Read Moreప్రజలకు అండగా కలిసి పనిచేద్దాం
మాజీ మేయర్ ఏసురత్నంను కలిసిన పెమ్మసాని గుంటూరు, మహానాడు: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది…ప్రజలు మార్పు కోరుకుంటున్నారు…ప్రజలకు అండగా అందరం కలిసి పనిచేద్దామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పొట్టి శ్రీరాములు నగర్లో మాజీ మేయర్ చుక్కా ఏసురత్నంను బుధవారం పెమ్మసానితో పాటు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి బుధవారం మర్యాపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై […]
Read Moreభువనమ్మ భరోసా
రేపటి నుండి మూడు రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల బాధిత కుటుంబాల పరామర్శతో ముగియనున్న నిజం గెలవాలి చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో చనిపోయిన వారి కుటుంబాలకు నిజం గెలవాలి కార్యక్రమంతో భువనేశ్వరి పరామర్శ గతేడాది అక్టోబర్ 25న ప్రారంభమైన కార్యక్రమం ఈనెల 13న తిరువూరులో ముగింపు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన భువనేశ్వరి ఇప్పటిదాకా 194 కుటుంబాలకు […]
Read Moreతీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ రైతులకు సాగునీరు లేదు…ప్రజలకు తాగునీరు లేదు. సీమలోని పల్లెల నుండి గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఆ జిల్లా…ఈ జిల్లా అని లేదు…ఈ ప్రాంతం…ఆ ప్రాంతం అని లేదు…అంతా దుర్భర పరిస్థితే. కరెంటు బిల్లులు కట్టక కొన్ని, నిర్వహణ లేక కొన్ని… ఇలా తాగునీటి పథకాలన్నీ మూలనబడ్డాయి. ట్యాంకర్లతో మంచినీటి సరఫరా అన్నది ఎప్పుడో అటకెక్కింది. […]
Read Moreపేదల బతుకులతో జగన్ రెడ్డి, విడదల రజని చెలగాటం
బోర్డులు తిప్పేసిన ప్రైమరీ హెల్త్ సెంటర్లు అంబులెన్స్ కొనుగోళ్లంటూ రూ.307 కోట్లకు టోకరా వైసీపీ పాలనలో గిరిజన గ్రామాల్లో పరిస్థితి దారుణం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీని చేసిన జగన్ రెడ్డి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య పేదల బతుకులతో జగన్ రెడ్డి, విడదల రజని చెలగాటం ఆడుతున్నారంటూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం నుండి ఆయన మాట్లాడుతూ.. కోట్లకు […]
Read Moreకూటమి అధికారంలోకివస్తుందన్న భయంతోనే కొల్లి రఘురామిరెడ్డి ఫైల్స్ ను తగలబెట్టించాడు
అసోంకు వెళ్తాడని ముందే తెలిసి తన అవకతవకలు బయట పడతాయన్న భయం కొల్లి రఘురామిరెడ్డికి ఏర్పడింది తప్పుచేసిన ఏ ఒక్క అధికారిని ఉపేక్షించేది లేదు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు ఇకనైనా వారి తీరును మార్చుకోవాలి సిట్ కార్యాలయంలో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ఫైల్స్ దగ్ధంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం – తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య కీలకమైన కేసుకు సంబంధిన పలు కీలక […]
Read Moreజగన్ ప్రభుత్వ అసమర్థ పాలనతో విద్యుత్ కోతలతో ప్రజలకు అవస్థలు
జగన్ రెడ్డి లూటీ తో ప్రజలపై రూ.27,442 కోట్ల భారాలు కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్లో అధిక ధరల పెట్టి రూ.20 వేల కోట్ల విద్యుత్ కొనుగోళ్లు నర్సీపట్నంలో టార్చ్ లైట్ల వెలుగులో వైద్యుల ఆపరేషన్లు రాయితీతో నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనత టీడీపీదే -టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల బ్రహ్మం చౌదరి. విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి కమీషన్ల కక్కుర్తే నేడు రాష్ట్రంలో కారు చీకట్లకు కారణమని […]
Read More