యువతకు నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము కోనసీమలో కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తాం కోనసీమలో కులాలను విడదీయాలనేది జగన్ పన్నాగం సొంత క్యాబినెట్ మంత్రి ఇంటిని తగులబెట్టించి మరీ అలజడి రేపాలని చూశారు కేసులు, అల్లర్లతో అతలాకుతలం చేశారు జనసేన బాధ్యతాయుతంగా స్పందించింది దౌర్భాగ్య, దుర్మార్గ, దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజలు అయిదేళ్లుగా భరించారు జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ లను చట్టానికి అప్పగిస్తాం పి.గన్నవరం నియోజక వర్గం అంబాజేపేటలో […]
Read Moreదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన దార్శనికుడు నమో!
-అన్నామలైని గెలిపిస్తే కోయంబత్తూరు గొంతుకై పోరాడతారు -కోయంబత్తూరు ఎన్నికల ప్రచారసభలో యువనేత నారా లోకేష్ కోయంబత్తూరు: సంక్షేమం, అభివృదద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం ప్రధాని నరేంద్రమోడీ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనియాడారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి కి మద్దతుగా పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యాన నిర్వహించిన బహిరంగ సభలో యువనేత లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
Read Moreఅవును… ఇలాంటివాళ్లు దొరకరు!
మీలో ఎవరూ దీన్ని నమ్మరు.. ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి మోహన్లాల్ ఖట్టర్, కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. అతను తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి, తన కొద్దిపాటి వస్తువులతో ఒక చిన్న వసతికి బయలుదేరాడు.అతను ఆరెస్సెస్ లో ఉన్నప్పుడు, అతను తన ఆస్తులు, పొదుపు మొత్తాన్ని విరాళాలకు ఇచ్చాడు. ఇప్పుడు తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి వచ్చే పెన్షన్తోనే బతుకుతాడు. మాజీ ముఖ్యమంత్రులు & మంత్రులు […]
Read Moreఅంతులేని వేధింపుల కథ
జగన్.. యుపిఎస్సీ..ఒక ఏబీ వెంకటేశ్వరరావు (మార్తి సుబ్రహ్మణ్యం) ఆంధ్రప్రదేశ్ చరిత్రలో.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ఒక ఐపిఎస్ అధికారి ముఖ్యమంత్రిని కలవని వైనం మీరెప్పుడైనా విన్నారా? కన్నారా? నో.. నెవ్వర్.. ఏ ఐపిఎస్ అయినా.. ఐఏఎస్ అయినా, పోస్టింగుల కోసమో.. లేక ప్రొటోకాల్ను గౌరవించో.. ఇవన్నీ కాకుండా మొహమాటం కోసమో ముఖ్యమంత్రిని కలిసి తీరాలి. తీరతారు కూడా! అలాంటిది ఒక ఐపిఎస్ అధికారి, ఈ ఐదేళ్లలో కనీసం ఒక్కసారి కూడా […]
Read Moreఅవినీతి, అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలి
పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పెనుకొండ, మహానాడు: అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారని పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అన్నారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మేజర్ పంచాయతీ పరిధిలోని కసిరెడ్డిపల్లి, కసిరెడ్డిపల్లి కాలనీ, తిప్పరాజుపల్లి గ్రామాలలో గురువారం ఆమె ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ […]
Read Moreరాజకీయాలు వదలను…పెడన నుంచి కదలను!
-అనుచరులతో చర్చించి రెండురోజుల్లో నిర్ణయం -అవసరమైతే ఇండిపెండెంట్గా దిగుతా -టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ మచిలీపట్నం, మహానాడు: తాను పెడన నియోజకవర్గం సీటు ఆశించానని, చంద్రబాబు సీటు ఇవ్వకపోవటంతో మనస్థాపంతో అస్వస్థతకు గురయ్యానని మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు బూరగడ్డ వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయు డు, లోకేష్ లు 2019లోనే […]
Read Moreలంచం కేసులో విద్యుత్ ఏడీఈకి నాలుగేళ్ల జైలుశిక్ష
కరీంనగర్: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు చిక్కిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్కు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ అనిశా ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన గాండ్ల కన్నమయ్య ప్రభుత్వం తత్కాల్ స్కీం ద్వారా వ్యవసాయ భూములకు విద్యుత్ సరఫరా చేస్తుందని తెలిసి మరికొంత మంది రైతులతో […]
Read Moreమాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
మచిలీపట్నం, మహానాడు: పోలీసుస్టేషన్పై దాడి చేసి హంగామా సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద చిలకలపూడి పోలీసుస్టేషన్లో కేసు నమోదు అయింది. బుధవారం వైసీపీ అనుచరులతో స్టేషన్పై దాడి చేసి పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కానిస్టేబుల్ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 144 సెక్షన్ అతిక్రమించారని, […]
Read Moreసిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇవ్వబోతున్నాం
బీసీల తలరాతలు మార్చేందుకే డిక్లరేషన్ తెచ్చాం త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం డిక్లరేషన్ ప్రజలు కొట్టే దెబ్బతో తాడేపల్లి కోట బద్ధలవ్వాలి అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం -అంబాజీపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంబాజీపేట/పి.గన్నవరం : బీసీల తలరాతలు మార్చేందుకే బీసీ డిక్లరేషన్ తెచ్చామని, 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సబ్ ప్లాన్ […]
Read Moreఅండగా ఉంటా..ఆశీర్వదించండి
హిందూపూరం ఎంపీ అభ్యర్థి బి.కె.పార్థసారథి సత్యసాయి జిల్లా పుట్టపర్తి, మహానాడు: ఏ సమస్య వచ్చినా కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటానని తనను ఆశీర్వదించాలని హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కె.పార్థసారథి కోరారు. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండల కేంద్రంలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. పార్థసారథితో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి పాల్గొన్నా రు. పార్థసారథి మాట్లాడుతూ కష్టనష్టాల్లో ఏ సమస్య వచ్చినా వెన్నంటి ఉంటానని […]
Read More