ప్రజల బ్రతుకులు అంధకారమయ్యాయి

– వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు – రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి – వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల బ్రతుకులు అంధకారమయ్యాయి – ప్రజా ప్రభుత్వ స్థాపనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యం – నారా భువనేశ్వరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోరారు. నిజం గెలవాలి తెనాలి నియోజకవర్గం,కొలకలూరు […]

Read More

బాబు కావాలా…బాదుడు కావాలా?

కరెంట్‌ బిల్లులంటే భయపడుతున్న ప్రజలు ఏడాదికి రూ.10 వేల కోట్ల భారం జగన్‌ గెలిస్తే అధోగతే చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు న్యూస్‌ : రాష్ట్రంలో ఐదేళ్ల పాలనలో పైసా కూడా పెంచని చంద్రబాబు కావాలో, తొమ్మిదిసార్లు భారీఎత్తున కరెంటు బిల్లులు పెంచిన జగన్‌ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చిలక లూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. కరెంట్‌ బిల్లుల మోతలు, […]

Read More

గ్రామస్థాయిలో నాయకులు కలిసికట్టుగా పనిచేయాలి

జాగర్లమూడి ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని తెనాలి, మహానాడు: ‘గ్రామస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలి. మెజారిటీతో కూడిన విజయం అందినప్పుడు ఆయా గ్రామాలకు ఖచ్చితమైన న్యాయం చేయాలనే బాధ్యత నాయకుల్లో పెరుగుతుంది’ అని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడిలో గురువారం ఏర్పాటుచేసిన కూటమి నాయకుల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, పెమ్మసాని ముఖ్యఅతిథిగా […]

Read More

రౌడీలు, కబ్జాకోరులే వైసీపీలో ఉండేది..

పల్నాడు జిల్లాలో వారికే టిక్కెట్లు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు బొల్లాపల్లి, నూజండ్ల నుంచి టీడీపీలోకి చేరికలు పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్‌: కొంతకాలంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తే రౌడీలు, కబ్జాకోరులు తప్ప అధికార వైకాపాలో ఎవరూ మిగిలేలా లేరని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎద్దేవా చేశారు. గురువారం బొల్లాపల్లి మండలం గండిగనుముల పైతండా నుంచి 20 […]

Read More

జ్యోతిరావు పూలేకు కన్నా నివాళి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తనపల్లి పట్టణం రఘురాం నగర్‌ ప్రజావేదికలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావ్‌ పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ, దళిత, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

ఓటమి భయంతోనే వైసీపీ దాడులు

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఒంగోలు నేతపై దాడికి ఖండన ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు తెగబడుతోందని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో వాలంటీర్‌ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించడం, ఆ కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్‌పై మూకుమ్మడి దాడి చేయటాన్ని ఆమె ఖండిరచారు. ఎన్నికలు సమీపిస్తున్న […]

Read More

కొండపల్లిలో జ్యోతిరావు పూలేకు నివాళి

పాల్గొన్న వసంత కృష్ణప్రసాద్‌ ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి, మహానాడు: సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిద్దామని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్‌ పిలుపునిచ్చారు. కొండపల్లి మున్సిపాలిటీలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అదే ప్రాంగణంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో వసంత కృష్ణప్రసాద్‌తో పాటు జనసేన జిల్లా పార్టీ […]

Read More

పరిటాల సునీత సమక్షంలో టీడీపీలో చేరిక

అనంతపురం జిల్లా రాప్తాడు, మహానాడు: రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్‌ మండలం ఇటుకలపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది కుటుంబాల వారు గురువారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వెంకటాపురం క్యాంప్‌ కార్యాలయంలో పరిటాల సునీత సమక్షంలో వారు చేరారు. చేరిన వారిలో అన్నగిరి మల్లేష్‌, అన్నగిరి ఆంజనేయులు, ఎ.చంద్రశేఖర్‌, ఎ.లలిత, ఎ.శివయ్య, ఎ.మల్లికార్జున, బి.రాజు, కె.శంకర్‌ తదితరులు ఉన్నారు. స్థానిక పంచాయతీ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

Read More

సైకో ప్రభుత్వాన్ని గద్దె దించాలి

భూపేష్‌, ఆదినారాయణరెడ్డి పిలుపు జమ్మలమడుగు, మహానాడు: సైకో జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌ సుబ్బరామిరెడ్డి, జమ్మలమడుగు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి అన్నారు. జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కోవెలకుంట్ల రోడ్డులో ఉన్న రంగనాథ స్వామి కళ్యాణ మండపంలో గురువారం పెద్దముడియం మండల కూటమి పార్టీల కార్యకర్తల సమావేశం జరిగింది. ఇద్దరు అభ్యర్థులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా […]

Read More

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ

విధుల నుంచి వ్యక్తిగత కార్యదర్శి తొలగింపు ఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఢల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన వ్యక్తిగత కార్యదర్శి వైభవ్‌ కుమార్‌ను తాజాగా విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ వెల్లడిరచింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వసస్పష్టం చేసింది.

Read More