సాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్‌లలో డేంజర్‌ బెల్స్‌

ప్రమాదకర స్థాయికి చేరిన నీటి నిల్వలు ఇప్పటికే డెడ్‌స్టోరేజ్‌కు చేరువలో ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాలకు తాగునీటి గండం రానున్న మూడునెలలు కష్టమే అంటున్న అధికారులు పల్నాడు జిల్లా సాగర్‌ ప్రాజెక్ట్‌, మహానాడు న్యూస్‌:  తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే నాగార్జున సాగర్‌ అడు గంటుతోంది. ప్రమాదకర స్థాయి డెడ్‌ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్‌ బెల్స్‌ను మోగిస్తోంది. దీంతో సాగర్‌, కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్‌ […]

Read More

20 ఏళ్ల పాటు ముస్లిం విద్యార్థులకు ఉపకార వేతనాలు

వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు రంజాన్‌ వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్న మక్కెన మల్లికార్జునరావు వినుకొండ, మహానాడు: రంజాన్‌ సందర్భంగా ముస్లిం విద్యార్థులకు 20 ఏళ్ల పాటు ఉపకార వేతనాలు ఇవ్వను న్నట్లు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ప్రకటించారు. గురువారం విను కొండ`తిమ్మాయపాలెం రోడ్డులో ఈద్గా వద్ద మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలసి ఈద్‌ ఉల్‌ ఫితర్‌ ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు పవిత్రమైన రంజాన్‌ పర్వదినం సందర్భంగా […]

Read More

కూటమికి లోక్‌సత్తా మద్దతు హర్షణీయం

తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు : రాష్ట్ర ప్రజలు, భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన కూటమికి లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్‌ నారాయణ మద్దతు తెలపడం హర్షణీయమని జనసేన పీఏసీ చైర్మన్‌, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం తెనాలిలో పర్యటించారు. ఈ […]

Read More

టీటీడీ విజిలెన్స్‌ అదుపులో ఫేక్‌ ఐఏఎస్‌!

శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి వచ్చి… అనుమానంతో పట్టుకున్న అధికారులు తిరుమల: ఐఏఎస్‌ అధికారినంటూ దందాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్‌ సెక్రటరీ హోదాలో గురువారం శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి వచ్చిన నరసింహారావు అనే వ్యక్తి సిఫార్సు లేఖ సమర్పిం చాడు. అయితే ఆయన తీరుపై ఈవో కార్యాలయ సిబ్బంది అనుమానంతో విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో నిందితుడిని అదుపులోకి […]

Read More

కరువు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరువు

– రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ కరువు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరువు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ ఎద్దేవా చేశారు. ‘‘మార్పు కోసం కాంగ్రెస్ అంటే…. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల మార్పు… కాంగ్రెస్ మార్పు అంటే కరెంటు కోతలు. కాంగ్రెస్ మార్పు అంటే కరువు. కాంగ్రెస్ మార్పు అంటే రైతుల ఆత్మహత్యలు. కాంగ్రెస్ మార్పు అంటే అధికారులకు బెదిరింపులు. కాంగ్రెస్ మార్పు అంటే ఎమ్మెల్యేలు […]

Read More

టీడీపీకి పూలే ఆశయాలే స్ఫూర్తి

– పూలే స్ఫూర్తితోనే టీడీపీ ఆవిర్భావం – టీడీపీ అధినేత చంద్రబాబు ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావ్‌ పూలే. ఆ మహాశయుని స్ఫూర్తితోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లోనూ, అధికారంలోనూ ప్రాధాన్యం కల్పించి, బీసీల పార్టీగా పేరుబడింది తెలుగుదేశం. వెనుకబడిన వర్గాలకు ఉపప్రణాళిక తెచ్చిన ఘనత తెలుగుదేశానిదే అని చెప్పుకోగలుగుతున్నామంటే… అందుకు ప్రేరణ పొందింది కూడా ఫూలే ఆశయాల నుంచే. […]

Read More

జగన్ సేవలో తరిస్తున్న డీజీపీ

పోలీసుల ఆత్మ హత్యలకు జగనే కారణం హౌసింగ్ లోన్లు కొట్టేసిన ఐపీఎస్ అధికారులు అధికారం వచ్చిన వెంటనే టీఏ, డీఏ విడుదల పోలీసుల ఆత్మహత్యలపై టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని… కొంత మంది పోలీస్ అధికారులు జగన్ రెడ్డికి తొత్తులుగా పనిచేయడం వలన.. పోలీస్ సిబ్బంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చి.. పొలీస్ శాఖకు తీవ్ర చెడ్డ పేరు […]

Read More

చంద్రబాబును కలిసిన టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు

బలవంతంగా బ్యాంకు అధికారులు సంతకాలు చేయించుకుని అప్పు కట్టాలంటూ వేధిస్తున్నారని ఆవేదన ఇళ్లు అప్పగించకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మహిళల కన్నీటి పర్యంతం తమ ప్రభుత్వం రాగానే టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని చంద్రబాబు హామీ నిడదవోలు :- టీడీపీ అధినేత చంద్రబాబును నిడదవోలులో గురువారం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు కలిసి సమస్యలను ఏకరవుపెట్టారు. టిడ్కో ఇళ్లు తమకు అప్పగించకపోయినా రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుండి నిత్యం సందేశాలు వస్తున్నాయని […]

Read More

బీజేపీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలేకు నివాళి

విజయవాడ, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. బీజేపీ ఎన్నికల సమన్వయకర్త పేరాల శేఖర్‌ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నా రాయణ, బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం, అధికార ప్రతినిధి భాను ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరాల శేఖర్‌ జీ మాట్లాడుఃతూ ప్రధాని విశ్వకర్మ యోజన పథకం ద్వారా బీసీల సాధికారత సాధిస్తామని తెలిపారు. వెనుక బడిన […]

Read More

స్టే ఆర్డర్‌ కాపీ తెచ్చేలోపే ఆర్కే ఇల్లు కూల్చేయించాడు!

లోకేష్‌ ఎదుట చేనేత ప్రముఖుడి ఆవేదన తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్‌ భేటీ మంగళగిరి, మహానాడు: వైసీపీ నేత ఆర్కే తాము స్టే ఆర్డర్‌ తెచ్చుకునే లోపు ఇల్లు కూల్చేయించాడని లోకేష్‌ ఎదుట చేనేత ప్రముఖుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరికి చెందిన తటస్థ ప్రము ఖులతో యువనేత నారా లోకేష్‌ గురువారం భేటీ అయ్యారు. మంగళగిరి 4వ వార్డులో నివసిస్తున్న జంజనం మల్లేశ్వరరావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకు […]

Read More