దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: మద్య నిషేధంపై మాట తప్పి వైసీపీ తీరని ద్రోహం చేసిందని దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విమర్శించారు. దర్శి`కురిచేడు రోడ్డులోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్యనిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చి పేదల జీవితాలను నాశనం చేశారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ […]
Read Moreటీడీపీలోకి వైసీపీ నేత మండవ పిచ్చయ్య
ఎన్టీఆర్ జిల్లా నందిగామ, మహానాడు: నందిగామకు చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భర్త, వైసీపీ సీనియర్ నాయకుడు మండవ పిచ్చయ్య శుక్రవారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఆయన చేరిక ముందు నందిగామ పట్టణానికి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సౌమ్యతో చర్చించారు. ఆరు రకాల పనులను ఆమె ముందు ఉంచారు. దానికి హామీ ఇవ్వటంతో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు.
Read Moreచంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్పై చర్యలు తీసుకోవాలి
ఎన్నికల అధికారికి వైసీపీ నేతల ఫిర్యాదు వెలగపూడి, మహానాడు: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి జగన్పై వ్యక్తిగత ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్లపై వైసీపీ నేత మల్లాది విష్ణు, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఛైర్మన్ మనోహర్రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈఓ కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదు చేశారు. మార్చి 11న అమలాపురం బహిరంగసభలో […]
Read Moreతెలుగు సంఘం ఉగాది కార్యక్రమాలు
నాగ్పూర్లోని ఆంధ్రా అసోసియేషన్ ఆవరణలో ఇటీవల తెలుగు సంవత్సరాది వేడుకలను నిర్వహించారు. ప్రారంభంలో, ప్రముఖ పండిట్ కొల్లూరి చంద్రశేఖర శాస్త్రి, ఇతర పూజారితో కలిసి, తదుపరి తెలుగు సంవత్సరానికి సంబంధించిన ‘పంచాంగం’ పఠించారు. ముందుగా సభ్యులు ఎం నాగేశ్వరరావు ఉగాది పండుగ ప్రాముఖ్యతను వివరించారు. తరువాత, సాంస్కృతిక కార్యక్రమం – “కోలాటం”, ఒక ప్రముఖ కళాకారిణి రాధ, సుమారు 20 మంది సహ-కళాకారుల సహకారంతో, హర్ష ఆదేశాల మేరకు, అద్భుతంగా […]
Read Moreషర్మిల ప్రచారంపై వైసీసీ అల్లరిమూకల దాడి
`రంగంలోకి దిగి చెదరగొట్టిన పోలీసులు `లింగాల మండల కేంద్రంలో ఉద్రిక్తత `వివేకాను ఎవరు హత్య చేశారో… పూల అంగళ్ల దగ్గర తేల్చుకుందామా? `అల్లరిమూకలకు షర్మిలారెడ్డి సవాల్ `ఓడిపోతామనే భయంతోనే అవినాష్ తెగబడ్డాడు `అందుకే మా పర్యటనలకు అడ్డుకుంటున్నారు `ఒకప్పుడు జగన్కు చెల్లెను కాను…బిడ్డను `ఆయన సీఎం అయ్యాక పరిచయం లేదని వ్యాఖ్యలు కడప, మహానాడు: కడప జిల్లాలో పీసీసీ చీఫ్, ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి శుక్రవారం నిర్వ హించిన ఎన్నికల […]
Read Moreఏబీవీ.. ఆయనంతే!
– ఏబీవీ తో పెట్టుకున్నవారికి పెట్టుకున్నంత! (భోగాది వేంకట రాయుడు) బహుశా అది 2001వ సంవత్సరం కావచ్చు. ఏ బీ వెంకటేశ్వర రావు అనే ఓ ఐపీఎస్ అధికారి అప్పటి తూర్పు గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుసుగా.రాజమండ్రి శాసన సభ్యులు గా చక్రం తిప్పుతున్నారు.. పై పెచ్చు, ఆయన అధికార పార్టీకి చెందిన నాయకుడు కూడా. చంద్రబాబు నాయుడేమో యధావిధిగా ముఖ్యమంత్రి […]
Read Moreబీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధులు వీరే
12 సీట్లలో 6 సీట్లు బీసీలకు 6 స్థానాలను ఓసీలకు హైదరాబాద్: మే 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో ఐదు సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా, మిగతా 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు కేటాయించారు. మిగతా 6 స్థానాలను ఓసీలకు కేటాయించారు. మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని మహిళా అభ్యర్థి, సిట్టింగ్ […]
Read Moreఏపీలో టెస్లా ప్లాంట్ పెట్టండి
– మస్క్ కి లోకేశ్ ట్వీట్ టెస్లా అధినేత మస్క్ భారత పర్యటనకు విచ్చేస్తున్న వేళ ఆయనకు ఆహ్వానం పలుకుతూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.’మీరు భారత్ రావడం ఆనందంగా ఉంది. 2017లో మీరు చంద్రబాబు గారిని కలిసి ఆంధ్రప్రదేశ్పై ఆసక్తి కనబర్చారు. టెస్లా ప్లాంట్ నెలకొల్పేందుకు ఏపీ సరైన ఎంపిక. ఇక్కడ నైపుణ్యం కలిగిన యువత, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. టెస్లా విషయంలో మీ లక్ష్యాలు నెరవేరేందుకు […]
Read Moreలోకేష్ ఫోన్ ట్యాపింగ్ అవుతున్నా చర్యలు తీసుకోరా?
లోకేష్ ఫోన్ ట్యాపింగ్కు గురయ్యే ప్రమాదం ఉందని ఎలెర్ట్ చేసిన ఆపిల్ సంస్థ ఒంగోలు ఎమ్మెల్యేకి తొత్తులుగా పనిచేస్తున్న ఇద్దరు సీఐలను ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టాలి ఎమ్మెల్యే బాలినేనికి ఊడిగం చేస్తున్న సీఐలు లక్ష్మణ్, భక్తవత్సల రెడ్డిపై సాక్షాలతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం జగన్ రెడ్డిపై పోటీ చేస్తున్న తెదెపా అభ్యర్ధి బి.టెక్ రవి ప్రాణానికి ముప్పుందని చెప్పినా పోలీసుల బేఖాతర్ గన్ మ్యాన్ లేకుండా […]
Read More8 కిలోల బంగారం, 46 కిలోల వెండి స్వాధీనం
కాకినాడ జిల్లా పెద్దాపురం, మహానాడు: ఎన్నికల నేపథ్యంలో పెద్దాపురంలో శుక్రవారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా 8 కిలోల బంగారం, 46 కిలోల వెండి పట్టుబడిరది. పెద్దాపురం సీఐ రవికుమార్కు అందిన సమాచారం మేరకు డీఎస్పీ లతాకుమారి పర్యవేక్షణలో పెద్దాపురం ఎస్సై సురేష్ తనిఖీలు నిర్వహించారు. బీవీసీ లాజిస్టిక్స్ వాహనం నుంచి ఎటువంటి అనుమతులు, పత్రాలు లేని రూ.5.60 కోట్ల విలువైన 8 కిలోల 116.89 గ్రాముల బంగారం, […]
Read More