కడుపుకు అన్నం తింటున్నారా? అశుద్ధం తింటున్నారా? జగన్మోహన్ రెడ్డి గాడిని నాలుగు మాటలు అంటా హు బ్రాట్ డ్రగ్స్ ఇన్ ఏపీ అని ప్రజలు ప్రశ్నించాలి స్కూల్ పిల్లలకు గంజాయి, మాదకద్రవ్యాలు అందుబాటులో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పిల్లలు, యువత భవిష్యత్తు సర్వనాశనం చేసే విధంగా ముందుకు వెళుతున్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే సర్వనాశనం కానున్న భావితరాల భవిష్యత్తు… భవిష్యత్తు తరాలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని […]
Read More22న కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, మహానాడు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు కన్నా క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం […]
Read Moreముస్లింలపై దాడులను తిప్పికొట్టాలి
14న మైనార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: ముస్లిం మైనారిటీ నాయకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై దీటుగా సమాధానం ఇవ్వాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపు నిచ్చారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్నగర్ ప్రజావేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 14న జరగబో యే ముస్లిం మైనారిటీ నాయకుల నియోజకవర్గ స్థాయి […]
Read Moreచిలకలూరిపేట వైసీపీకి మరో ఎదురు దెబ్బ
టీడీపీలోకి జెడ్పీటీసీ కోడే సుధారాణి నారా లోకేష్ సమక్షంలో చేరిక చిలకలూరిపేట, మహానాడు: నిన్నటిదాకా వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్నాయుడుతో ప్రచారంలో పాల్గొన్న చిలకలూరిపేట రూరల్ జెడ్పీటీసీ కోడే సుధారాణి కుటుంబసభ్యుల తో వైసీపీని వీడి ప్రతిపాటి పుల్లారావు ఆదేశాలతో నారా లోకేష్ సమక్షంలో టీడీపీ జెండా కప్పుకున్నారు. అధికార పార్టీ ప్రతినిధి అయినా తనకు ఎటు వంటి ప్రాధాన్యం లేదని, ప్రజలకు న్యాయం చేయలేకపోయానని వివరిం చారు. ప్రజలకు […]
Read Moreపీఎఫ్ అకౌంట్పై కీలక నిర్ణయం
ఇక డబ్బు ఆటోమేటిక్గా బదిలీ 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై వారం రోజులు దాటింది. EPFOకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా EPFO ఖాతా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు మారినప్పుడల్లా మీ ఈపీఎఫ్వో బ్యాలెన్స్ను దానితో పాటు బదిలీ చేయడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది. చాలా సార్లు ఈపీఎఫ్వో బ్యాలెన్స్ […]
Read Moreరామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారు లు అబ్దుల్ మతీన్ తాహా, ముసాబిర్ హుస్సేన్ అరెస్ట్
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, బాంబును అమర్చిన ముసాబిర్ హుస్సేన్ను కోల్కతాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఐసిస్కు సంబంధించిన ఘటనల్లో అబ్దుల్ మతీన్ తాహా ప్రమేయాన్ని గుర్తు చేసుకున్నారు. 2020 ఇద్దరూ ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్నట్లు తెలిసింది. వీరిద్దరూ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని చెప్పారు. […]
Read Moreదోషులను కాపాడేందుకా నీకు అధికారం ఇచ్చింది?
వైఎస్, వివేకా ఆత్మలు క్షోభిస్తున్నాయి… న్యాయం కోసం పోరాడే షర్మిల కావాలా… హంతకుడు అవినాష్ కావాలా? మీ ఓటు న్యాయానికా? అధర్మానికా? ప్రజా కోర్టులో తీర్పు చెప్పాలి అన్యాయాన్ని ఎదిరించేందుకే పోటీ చేస్తున్నా నేను వైఎస్సార్ బిడ్డను…పులి బిడ్డను కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి సూటి ప్రశ్నలతో ఎన్నికల ప్రచారం తోడుగా వివేకా కుమార్తె సునీత కడప, మహానాడు: న్యాయం కోసం పోరాడే షర్మిల కావాలా…హంతకుడు అవినాష్ కావాలో […]
Read Moreఏఐ చాట్బోట్తో సరదా చాట్
మీ వాట్సాప్లో ఈ ఫీచర్ వచ్చిందా? మెటా సంస్థ మరో సరికొత్త ఫీచర్ను వాట్సాప్లో అందుబాటులోకి తెచ్చింది. ఏఐతో పనిచేసే ‘మెటా ఏఐ’ అనే ప్రత్యేక చాట్బోట్ను లాంచ్ చేసింది. ఈ ఏఐ చాట్బోట్తో యూజర్లు సరదాగా చాట్ చేయడం లేదా తమకు నచ్చిన ప్రశ్నలను అడగడం వంటివి చేయొచ్చు. Llama టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ మెటా ఏఐ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉండటంతో.. కొంతమంది యూజర్లకు మాత్రమే […]
Read Moreతెరకెక్కనున్న వాలంటీరు సినిమా
– టైటిల్ను లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎం జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై సినిమా తెరకెక్కుతోంది. సూర్య కిరణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుపతిలో ఈ సినిమా టైటిల్ను ఇవాళ లాంఛ్ చేశారు. వాలంటీర్లు రియల్ హీరోలని, ఈ గొప్ప వ్యవస్థపై సినిమా రావడం సంతోషకరమని నారాయణ స్వామి పేర్కొన్నారు. […]
Read Moreకవలలా? మజాకానా?
కర్ణాటకలో కవల విజయం టెన్త్ , ఇంటర్ లో కవలలకు సమాన మార్కులు 600 మార్కులకుగానూ 571 మార్కులు పదో తరగతి ఫలితాల్లోనూ ఈ కవలలిద్దరికీ 625 మార్కులకు 620 సహజంగా కవల పిల్లలు ఒకేలా ఉంటారు. పోలికలు, అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. ఇవన్నీ మనం సినిమాల్లో కూడా చూసినవే. కానీ విచిత్రంగా కవల పిల్లలకు, చివరకు పరీక్షల్లోనూ ఒకే మార్కులు రావడం మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? […]
Read More