ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 19న ఆయన హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారు. స్వర్ణాంధ్ర సాకార […]
Read Moreరాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు
-తాడేపల్లి ప్యాలెస్కు మద్యం బ్లాక్ మార్కెట్ డబ్బు! -జే గ్యాంగ్ ఆధ్వర్యంలో లక్ష కోట్ల లూఠీ -వైఎస్ అనిల్ రెడ్డి నియంత్రణలో తయారీ కంపెనీలు -వాసుదేవరెడ్డి కనుసన్నల్లో మద్యం మాఫియా -అవినీతి సొమ్ము కక్కించి జైలుకు పంపుతాం -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి గుంటూరు అరండల్పేటలోని యోగేష్ భవన్లో శుక్రవారం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి పాల్గొన్నారు. […]
Read Moreసీబీఐ కస్టడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ఐదు రోజుల కస్టడీని కోరగా… మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీలోకి తీసుకొని కవితను విచారించనుంది. మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ… […]
Read Moreచంద్రబాబు నివాసంలో కీలక భేటీ
హాజరైన పవన్ కల్యాణ్, పురందేశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన, బీజేపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి , జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ , మాజీమంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ సమావేశం అయ్యారు. కూటమి నేతల ప్రచారం, ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చించారు. ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి […]
Read Moreప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు…
-దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలి -నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి -హుస్సేన్ సాహెబ్ కుటుంబానికి పరామర్శ -పాల్గొన్న జి.వి.ఆంజనేయులు, మక్కెన పల్నాడు జిల్లా బొల్లాపల్లి, మహానాడు: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన ప్రభుత్వం…ప్రజల ఆస్తులను కూడా వదలటం లేదని నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందిన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన […]
Read Moreకాకాణి మీకో దండం…
-సర్వేపల్లిలో వైసీపీని వీడుతున్న గ్రామాలు -సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరికలు నెల్లూరు, మహానాడు: సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి కాకాణిపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పెద్దఎత్తున టీడీపీ కండువాలు కప్పుకుంటున్నారు. శుక్రవారం మనుబోలు మండలం చెరుకుముడి నుంచి 15 కుటుంబాల వారు నెల్లూరు వేదాయపాళెం సోమిరెడ్డి క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. చేరిన వారిలో మోడి […]
Read Moreప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి…మీ జీవితాలు మార్చుకోండి
-కేఏ పాల్ కుండ జీవాన్ని ఇస్తుందని, సత్యాన్ని, మంచిని ఇస్తుందని అన్నారు. కుండ గుర్తు రావడం పట్ల కన్నీరు ఉబికి వస్తోందని అన్నారు. మన విజయానికి కుండ గుర్తే నిదర్శనం అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “అయ్యో… మనకు ఎన్నికల గుర్తు ఇవ్వరేమో అని బాధపడిన వాళ్లు ఉన్నారు… ఇంకా ఎవరికైనా అనుమానం ఉందా? ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో నేనే స్వయంగా హాజరై వాదనలు వినిపించి ఈ కుండ […]
Read Moreకవిత రెండు పిటిషన్లను కొట్టేసిన కోర్టు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయాడాన్ని సవాల్ చేస్తూ ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ఆమె పిటిషన్లను కొట్టి వేసింది. తనను అరెస్ట్ చేయడం, తనను ప్రశ్నించడం రెండు అంశాలపై ఆమె రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లను కోర్టు […]
Read Moreట్యాపింగ్, హ్యాకింగ్ జరుగుతోంది జాగ్రత్త
-లోకేశ్కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్ -ఈసీకి టీడీపీ ఫిర్యాదు భారత్ లో ఇటీవల కాలంలో ప్రముఖుల ఐఫోన్లలో స్పైవేర్లు చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆపిల్ అలర్ట్ మెసేజ్ లు పంపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కూడా ఆపిల్ నుంచి ఈ తరహా అలర్ట్ మెసేజ్ వచ్చింది. నారా లోకేశ్ ఫోన్ ను ట్యాపింగ్ చేసేందుకు, హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నాలు […]
Read Moreకానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య నన్ను తీవ్రంగా కలచివేసింది
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖపట్నంలో ఎస్ పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శంకర్రావు అప్పులబాధ భరించలేక ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఎండనక, వాననక రేయింబవళ్లు శ్రమిస్తూ పోలీసు సోదరులు శాంతి భద్రతలు కాపాడుతున్నారు. వారికి రావాల్సిన టిఎ, డిఎ, అరియర్స్, అత్యవసర సమయంలో అందాల్సిన ఆరోగ్య భద్రత రుణాలు, రీఎంబర్స్ మెంట్ సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సరెండర్ […]
Read More