రాష్ట్రంలో రూ.1450 కోట్ల ధాన్యం కుంభకోణం

-గోదాముల్లో సరుకుకు గ్లోబల్‌ టెండర్లు -రూ.1600 చొప్పున కాంగ్రెస్‌ అమ్మేసుకుంది -రెండురోజుల్లో ఈడీ, సీబీఐకు ఫిర్యాదు -బీఆర్‌ఎస్‌ నేత జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్‌, మహానాడు: రాష్ట్రంలో ధాన్యం కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియా సమా వేశంలో మాట్లాడారు. గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని గ్లోబల్‌ టెండర్లు పిలిచి క్వింటాకు రూ.1600కు చొప్పున కాంగ్రెస్‌ ప్రభుత్వం అమ్మిందని, ఈ […]

Read More

రాష్ట్రంలో ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలు

-సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తగ్గుదల -ఆదిలాబాద్‌లో ఏకంగా 9.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదు -సరిహద్దులో ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావం -అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే చాన్స్‌ హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి. కొన్నిరోజుల పాటు భారీగా నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. వడగాడ్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. దాదాపు పదిరో జులుగా రాష్ట్రంలో […]

Read More

కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా

తిరువూరులో నిజం గెలవాలి యాత్ర తిరువూరు, మహానాడు: నిజం గెలవాలి యాత్రలో భాగంగా శనివారం తిరువూరు నియోజకవర్గం తిరువూరు రూరల్‌ మండలం కాకర్ల గ్రామంలో పార్టీ కార్యకర్త కోట విశ్వనాథం కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. విశ్వనాథం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం తిరువూరు పట్టణంలో పార్టీ కార్యకర్త కుంచం సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ […]

Read More

ఐదు రోజులకే వణుకు మొదలైందా?

-అవినాష్‌ ను ఎందుకు మార్చాలనుకుంటున్నారు? -ప్రజలు నిజం గ్రహించారని అర్థమైందా? -జగన్‌ సమాధానం చెప్పి తీరాలి -కడప స్టీల్‌ ప్లాంటును అటకెక్కించారు -జమ్మలమడుగు ప్రచారంలో షర్మిలారెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు, మహానాడు: కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్‌ షర్మిలారెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వివేకా కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి ఉన్నారు. షర్మిల మాట్లాడుతూ కడపలో ప్రచారం మొదలుపెట్టి కేవలం ఐదు […]

Read More

కోటి నాలుగు లక్షల విలువైన బంగారం వెండి వస్తువులు స్వాధీనం

పొట్టిలంక వద్ద తనిఖీ పొట్టిలంక తనిఖీ కేంద్రం వద్ద కోటి నాలుగు లక్షల విలువైన బంగారం,వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముఖద్వారమైన రాజమండ్రి రూరల్ కడియం మండలం పొట్టిలంక 216వ నెంబర్ జాతీయ రహదారిపై సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు గస్తీ చర్యలు చేపట్టారు.ఈ తణికీలు కడియం సిఐ తులసీదర్ ఆధ్వర్యంలో తనిఖీ బృందాలు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు […]

Read More

సుపారీ పార్టీ కాంగ్రెస్.. సుపరిపాలన చేస్తున్నది బిజెపి

-బీఆర్ఎస్ కు లబ్ధి చేసేందుకే కాళేశ్వరం ఫైళ్లు పక్కనపడేసిన కాంగ్రెస్ -హిందుస్థాన్ లో మేం 400 సీట్లు తెచ్చుకుంటాం.. మీరు పాకిస్థాన్ కు వెళ్లండి -400 సీట్లలో బిజెపి విజయం సాధిస్తుంది.. కాంగ్రెస్ 40 సీట్లు కాపాడుకుంటే చాలు.. -తెలంగాణ ప్రజలను తెలివితక్కువ వాళ్లు అన్న బీఆర్ఎస్ కు తెలివైనవారెవరూ ఓటెయ్యొద్దు -కవిత తీహార్ జైలుకు వెళ్లింది.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఆంధ్రకు వెళ్లాలి -తెలంగాణలో కవిత అరెస్టు.. అవసరమా..? […]

Read More

చేనేతలపై జగన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలే

-చేనేతలకు జగన్ చేసింది ఏమీలేదు -ఎన్నికలకోసం చేనేతలపై జగన్ కపట ప్రేమ -టీడీపీ పాలనలోనే చేనేతలకు మేలు -50 ఏళ్లలోపు చేనేతలకు టీడీపీ హయాంలో పింఛన్, 119 కోట్ల రుణమాఫి -మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప చేనేతలపై జగన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని.. తాడేపల్లి ప్యాలెస్ వదలని జగన్ కు చేనేతలు అంటే ఎవరో తెలియదని.. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. టీడీపీ జూమ్ మీడియా సమావేశంలో ఆయన […]

Read More

తీహార్‌ జైలు అధికారి, జైళ్ల శాఖ మంత్రి బెదిరిస్తున్నారు

-స్టేట్‌మెంట్‌ ఇవ్వొద్దు అంటూ వత్తిడి చేస్తున్నారు -అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు -సీఎం కేజ్రీవాల్‌, ఇతర నేతలకు సకల సౌకర్యాలు -భయపడేది లేదు…నేతల బండారం బయటపెడతా -లిక్కర్‌ స్కాం నిందితుడు సూకేశ్‌ చంద్ర మరో లేఖ ఢల్లీి: తీహార్‌ జైలు నుంచి లిక్కర్‌ స్కాం నిందితుడు సూకేశ్‌ చంద్ర మరో లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ జైలులో సకల సదు పాయాలు పొందుతున్నారని, అధికారం దుర్వినియోగానికి […]

Read More

జగన్ దోపిడీతో గ్రామాల్లో ప్రజల జీవితాలు అస్తవ్యస్తం

-జగన్ తీరుపై మండిపడుతున్న వైసీపీ సర్పంచ్ లు -లోకేష్ హయాంలో నిర్మించిన రోడ్లకు డ్రైన్లు నిర్మించలేని దుస్థితిలో జగన్ -మీబిడ్డ మీబిడ్డ అంటూ జగన్ రెడ్డి ఊకదంపుడు మాటలు -జగన్ రెడ్డి ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డ.. ఏ ఒక్కరి బిడ్డ కాదు -టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు జగన్ ఎవరి బిడ్డకాదు.. ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డ మీబిడ్డ మీబిడ్డ అంటున్న జగన్ రెడ్డి ఏపీకి పట్టిన […]

Read More

హేమశ్రీ చదువుకు బాబు భరోసా

-రేపల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు -అమర్నాథ్ సోదరి హేమశ్రీ చదువు బాధ్యతల్ని తాను చూసుకుంటానని చంద్రబాబు హామీ రేపల్లె :- రేపల్లెలో ప్రజాగళం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబును అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు కలిశారు. గతేడాది తన అక్కను వేధించిన వైసీపీ సానుభూతిపరుడు వెంకటేశ్వరరెడ్డిని ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ అనే పదవ తరగతి విధ్యార్థిపై పెట్రోల్ పోసి హత్య […]

Read More