ఇది మరో కోడి కత్తి నాటకం

-నిఘా విభాగం అధికారులు నిద్ర పోతున్నారా? -నైతికత ఉంటే డీజీపీ రాజీనామా చేయాలి -జగన్నాటకాలు ఈసారి నమ్మరు -చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో విపక్షాలను నీడలా వేటాది వేధిస్తోన్న నిఘా విభాగం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని రాళ్ల దాడి నుంచి ఎందుకు కాపాడలేపోయిందని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. విజయవాడలో ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ముఖ్యమం త్రికే […]

Read More

దర్శిని వాణిజ్య వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతాం

-వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండ -టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి -ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: దర్శి పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమని, వారు ట్యాక్స్‌ల వసూలు వల్ల గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భరోసా ఇచ్చారు. దర్శి పట్టణం అద్దంకి రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. […]

Read More

అంబేద్కర్‌కు గళ్లా మాధవి నివాళి

గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆదివారం భారతరత్న అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పశ్చిమ నియోజవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవి పాల్గొన్నారు. సామాజిక అణచివేత, వివక్షలను రూపుమాపి దళిత వర్గాల అభ్యున్నతికి పాటుపడిన అంబేద్కర్‌ అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, దళిత నేతలు పాల్గొన్నారు.

Read More

జనాదరణ లేక సానుభూతి డ్రామాలు

-వినుకొండ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు: రాష్ట్రంలో పూర్తిగా జనాదరణ కోల్పోయిన సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో మళ్లీ సానుభూతి డ్రామాలకు తెరలేపారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు విమర్శించారు. విజయవాడలో జగన్‌పై రాయి, అనంతర పరిణామాలపై ఆదివారం వినుకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో నమ్మకంతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఐదేళ్లుగా పిచ్చోడి చేతిలో రాయిలా మార్చి అందరికీ దూరమైన దగాకోరు నాటకాలను […]

Read More

అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలి

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు, మహానాడు: దుగ్గిరాల మండలం పెదవడ్లపూడిలో కూటమి పార్టీ కార్యాలయాన్ని ఆదివారం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించారు. విద్యను నమ్ముకుంటే శిఖరాగ్రానికి చేరడం కష్టమేమీ కాదని అంబేద్కర్‌ నిరూపిం చారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అంబేద్కర్‌ ఆశయాలను సాధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబేద్కర్‌ బాటను […]

Read More

అంబేద్కర్‌కు కన్నా లక్ష్మీనారాయణ నివాళి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌ నగర్‌ ప్రజా వేదిక, సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్‌లలో అంబేద్కర్‌ విగ్రహాల కు ఆదివారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త, బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్‌ ఆశయాలను ఆచరణలోకి తీసుకు రావడమే ఆ మహనీయుడికి మనం అందించే అసలైన నివాళి […]

Read More

ఓటమి భయంతో జగన్ రెడ్డి కొత్త డ్రామా

– ఇంత జరుగుతుంటే డీజీపీ ఏం పీకుతున్నారు? – 200 మీటర్ల దూరం నుంచి చిన్న రాయితో బౌలింగ్ చేస్తే రెండు కళ్లు, ఒక కాలుకి దెబ్బతగలడమా? – జగన్ రెడ్డిపై దాడి సినిమాకు స్క్రీన్ ప్లే , డైరెక్షన్ ఐ ప్యాక్ టీమ్ దే – హీరో హాఫ్ టికెట్ జగన్ రెడ్డి, హీరోయిన్ భారతీరెడ్డి, క్రియేటివ్ డైరెక్షన్ సజ్జల భార్గవ్ రెడ్డి, విలన్ ఔతు శ్రీధర్ రెడ్డి […]

Read More

ఇరాన్‌ డ్రోన్ల దాడి

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్‌ల దాడి ప్రారంభించింది. డజన్ల కొద్ది డ్రోన్లను ప్రయోగించింది. అవి లక్ష్యాలను చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతుందని, వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్‌ మిలటరీ తెలిపింది. అయితే వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్‌ మీదుగా ఇజ్రాయెల్‌ కూల్చి వేసింది. ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, లెబనాన్‌, ఇరాక్‌ వాటి గగనతలాన్ని మూసి వేశాయి

Read More

ప్రముఖ సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌ పై ఈడీ డ్రగ్స్ కేసు

తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సాదిక్‌పై రూ. 40 కోట్లకు పైగా సంపాదించారని ఈడీ తాజాగా ఆరోపించింది. ఆ మొత్తాన్ని రియల్‌ ఎస్టేట్‌, సినిమా ప్రొడక్షన్‌కు మళ్లించారని పేర్కొంది. రూ. 12 కోట్లు మూవీ ప్రొడక్షన్‌లో, రూ. 21 కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని పేర్కొంది. గత నెలలో సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపు లోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Read More

మేఘా సంస్థపై సీబీఐ కేసు

ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) పై రాయ్‌పుర్‌ సీబీఐ కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో 2015 లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో కేసు ఫైల్ చేశారు. నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) కు చెందిన 8 మంది అధికారులతో పాటు మినిస్ట్రీ […]

Read More