– కీలక పత్రాలను దగ్ధం చేసిన కొల్లి రఘురామిరెడ్డి – జగన్ రెడ్డి చేతిలో సీఎస్, డిజిపి, ఏడిజి పిట్టలు -సీబీఐ దర్యాప్తు చేస్తే సీఎంపై రాళ్ళ దాడి డ్రామా అని బట్టబయలవుతదేమోనని వైసీపీ నాయకులకు భయం – సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై గవర్నర్కు ఎన్డీఏ నేతలు ఫిర్యాదు శనివారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై సిబిఐ దర్యాప్తు […]
Read Moreఅరలీటర్ రక్తాన్ని జలగన్న పీలుస్తున్నాడు
-అరలీటర్ రక్తాన్ని జలగన్న పీలుస్తున్నాడు -నేను వస్తే పెట్టుబడులు, ఉద్యోగాలు.. జగన్ వస్తే గంజాయి, డ్రగ్స్ ఏం కావాలో మీరే తేల్చుకోండి -సెంటు పట్టా ఇళ్ళను రద్దు చేయను, అసంపూర్తి ఇళ్లను పూర్తి చేస్తాం, పేదలకు రెండు సెంట్లలలో ఇంటి నిర్మాణం -ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల పెత్తనం ఏంటి -హుద్ హుద్ సమయంలో బస్సులో ఉండి ప్రజలకు అండగా నిలిచా -ఉత్తరాంధ్రను అన్ని విధాలా అభివృద్ధి చేసే […]
Read Moreఎన్నికల్లో గుణపాఠం చేప్పాల్సిన బాధ్యత ముస్లింలపై ఉంది
-ముస్లిం ద్రోహి జగన్ రెడ్డి -తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ నేతల భేటీ -తగిన గుణపాఠం చెప్పే బాధ్యత ప్రతీ ఒక్క ముస్లిం పై ఉంది – శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ సోదరులు భేటి అయ్యారు. ఐదేళ్లుగా ముస్లీంలు పడుతున్న బాధలు తొలగాలంటే ఎన్డీఏ కూటమికి మద్దతు పలకాలని ముస్లిం సోదరులు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా […]
Read Moreకర్నాటకతో మాట్లాడి ఐదు టీఎంసీలు తేవొచ్చు కదా?
మాజీ మంత్రి హరీష్రావు గద్వాల, మహానాడు: కర్నాటకతో మాట్లాడి ఐదు టీఎంసీలు తేవొచ్చు కదా? అని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ను కోరారు. గద్వాలలోని జూరాల ప్రాజెక్టుకు తాగునీటి అవసరాల కోసం కర్నాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి నీళ్లు విడుదల చేయాలని జలదీక్ష చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]
Read Moreనిఘా నిద్రపోతోందా?
-‘లా’ ఒక్కింతయు లేదు.. – సీఎం జగన్, విపక్షనేత బాబుపై రాయి దాడి – గతంలో బాబుపై చెప్పులు, రాళ్ల వర్షం – సీఎస్ఓ, ఎన్ఎస్జీ అధికారికీ రక్తం – బాబు ఇంటిపైనే దొమ్మీకి యత్నం – డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్నా టీడీపీ ఆఫీసు ధ్వంసం – అయినా కళ్లు మూసుకున్న ఖాకీలు – నిరసన ప్రజాస్వామ్య హక్కని సవాంగ్ సూత్రీకరణ – ఎన్నికల సమయంలోనూ ఆగని దాడులు […]
Read Moreసీఎంపై దాడి కేసు సీబీఐకి అప్పగించాలి
గవర్నర్కు వర్ల రామయ్య వినతి విజయవాడ, మహానాడు : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై జరిగిన గులకరాయి దాడిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వినతిపత్రం అందజేశారు. ఆయనతో పాటు బీజేపీ మీడియా ఇన్చార్జ్ పాతూరి నాగభూషణం, షరీఫ్, కొనకళ్ళ నారాయణ, బోండా ఉమామహేశ్వరరావు, గాదె వెంకటేశ్వరరావు, విల్సన్ ఉన్నారు.
Read Moreశక్తి హ్యాండ్లూమ్ షాప్ ప్రారంభం
సికింద్రాబాద్, మహానాడు: సీతాఫల్ మండి డివిజన్లో బీఆర్ఎస్ నాయకురాలు మణి మంజరి ఏర్పాటు చేసిన శక్తి హ్యాండ్లూమ్ నూతన షాపును సోమవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సామల హేమ, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు రామేశ్వర్ గౌడ్, స్థానిక బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Read Moreముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో చేరికలు
హైదరాబాద్, మహానాడు : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో చేరిన వారిలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి.ఈశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు. వారికి రేవంత్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Read Moreజగన్ పాలన దోపిడీ రాజ్యం..దొంగల రాజ్యం
పచ్చిగా మాట్లాడితే హత్యా రాజకీయాలే ఎక్కడ చూసినా మాఫియా..మాఫియా పలమనేరు వైసీపీ అభ్యర్థి అదే అట నదిలో ఇసుకను దోచేస్తున్నాడట మళ్లీ గెలిపిస్తే పలమనేరును అమ్మేస్తాడు పలమనేరు బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చిత్తూరు జిల్లా పలమనేరు, మహానాడు : జగన్ పాలన దోపిడీ రాజ్యం..దొంగల రాజ్యమని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మి లారెడ్డి ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పలమనేరులో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ జరిగిన […]
Read Moreధర్మవరంలో ధర్మం లేకుండా పోయింది
గుడ్ మార్నింగ్ అంటూ కనిపించినవి కబ్జా చేస్తున్నారు కేతిరెడ్డి వంటి నాయకులు గెలిస్తే సర్వనాశనమే హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బి.కె.పార్థసారథి ధర్మవరం, మహానాడు : ధర్మవరంలో ధర్మం లేకుండా పోయిందని, ఇందుకు కారణం కేతిరెడ్డి అరా చకాలేనని హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బి.కె.పార్థసారథి ధ్వజమెత్తారు. ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూద న్రెడ్డి ఆధ్వర్యంలో జనసేన నాయకులతో సోమవారం ఆత్మీయ సమావేశం జరిగింది. […]
Read More