కన్నా లక్ష్మీనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో కన్నా, లావు బీసీ నాయకులకు పెద్దపీట వేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. రాజుపాలెం మండలం రాజుపాలెంలో మంగళవారం ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. బీసీలను మోసం చేసిన ఘనత జగన్కు మాత్రమే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో […]
Read Moreప్రైవేటు టీచర్లను పట్టించుకోని జగన్ రెడ్డి
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు: కరోనా కాలంతో ఆ తర్వాత రాష్ట్రంలో ప్రైవేటు టీచర్ల కష్టాలను జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేద వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు అన్నారు. శివశక్తి ఫౌండేషన్ తరఫున వ్యక్తిగత స్థాయిలో తాను సాయం చేశానని గుర్తు చేశారు. మంగళవారం వినుకొండ గంగినేని కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆత్మీయ సమావేశంలో […]
Read Moreపోలింగ్ నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు నిషిద్ధం
విజయవాడ, మహానాడు: పోలింగ్ రోజు, పోలింగ్కు ముందు రోజు ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని ఎలక్షన్ కమిషన్ ఉత్వర్వులు జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంత రకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినట్లు […]
Read Moreదళిత హంతకులకు పదవులిస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి
తోట త్రిమూర్తులు టికెట్ను రద్దు చేయాలి టీడీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గొట్టిముక్కల కోటేశ్వరరావు మంగళగిరి: దళితులను అవమానిస్తున్న, వారిపై నేరాలకు పాల్పడుతున్న జగన్కు బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గొట్టిముక్కల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దళిత యువకులకు శిరోముండనం చేసిన కేసులో స్వాగతిస్తున్నా మని, ఆయనకు […]
Read Moreఎన్నికల క్షేత్రంలోకి టీడీపీ ఎన్ఆర్ఐలు
-చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం -ప్రత్యక్ష ప్రచారంలోకి 1500 మంది ఎన్ఆర్ఐలు -నెల రోజుల ముందే స్వస్థలాలకు… -స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని నేతల పిలుపు అమరావతి, మహానాడు: గత ఐదేళ్ల పాలనలో అంథకారంలోకి వెళ్లిపోయిన రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబును తిరిగి సీఎంను చేయడమనే లక్ష్యం కోసం టీడీపీ ఎన్ఆర్ఐలు నడుం బిగించారు. ఎన్నికల క్షేత్రంలోకి దూకేందుకు ఇప్పటికే దాదాపు 1500 మంది […]
Read Moreనాలుగున్నరేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయారు
– ఫ్యాన్ గాలికి అవుటర్ కొట్టుకు పోయిందా ? -2.25లక్షల ఉద్యోగాల భర్తీ మీదే తొలి సంతకం -బటన్ నొక్కి ఇచ్చే డబ్బులు ఇంట్లో ఖర్చుకే చాలదు -ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మదనపల్లి : వైఎస్ఆర్ హయాంలో హంద్రీ – నీవా కట్టాలని అనుకున్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నంత వరకు 90 శాతం పనులు జరిగాయి. హంద్రీ – నీవా పూర్తి అయ్యి ఉంటే ఇదే మదనపల్లి […]
Read Moreయుపిఎస్సీ విజేతకు రావుల అభినందన
యుపిఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన డోనూర్ సురేష్ రెడ్డి మంజుల దంపతుల కూతురు డోనూరు అనన్య రెడ్డి ని మాజీ ఎంపీ ,వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. తన మొదటి ప్రయత్నంలోనే మూడవ ర్యాంకు సాధించి పాలమూరు సత్తా చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ అనన్య కు ఆమె తండ్రి డోనూర్ సురేష్ […]
Read Moreబాబాయ్ నే సింపతీ కోసం లేపేశారు: లోకేశ్
సీఎం జగన్ పై టీడీపీ యువనేత లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘అధికారమే పరమావధిగా సాగుతున్న జగనాసుర రక్తచరిత్రలో తన, మన అనే తేడా లేదు. సింపతీతో సీఎం సీటు దక్కించుకోవడానికి బాబాయ్ ని లేపేశారు. కోడికత్తి డ్రామాతో దళితులను వేధించాడు. తీవ్రమైన ప్రజావ్యతిరేకతలో ఓటమి ఖాయమైపోవడంతో గులకరాయి డ్రామాకి బీసీ బిడ్డలను బలిచేయాలని చూస్తున్నారు. ఈ జగన్ నాటకానికి జనమే చరమగీతం పాడుతారు’ అని మండిపడ్డారు.
Read Moreఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార యంత్రాంగం
కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల ప్రతిష్ట దిగజార్చారు వాలంటీర్లను వైసీపీ నేతలు బానిసల్లా చూస్తున్నారు జగన్ గులకరాయి డ్రామా ప్రజలకు తెలిసిపోయింది వైసీపీ నేతలపై ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు అమరావతి, మహానాడు : ఎన్నికల నిభంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాను మంగళవారం వెలగపూడిలోని ఆయన కార్యాలయంలో కలిసి టీడీపీ నేతలు […]
Read Moreజగన్పై తిరగబడ్డ కి ’రాయి‘
– మందుబాటిలిచ్చి డబ్బులివ్వలేదట – అందుకే జగనన్నపై కోపంతో రాయి వేశాడట – ఇంటికి 200 రూపాయలిస్తామని మోసం చేశారట – జగనన్నపై రాయి వెనుక అసలు కథ ఇదేనట – రాయి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – వడ్డెర యువకులను అరెస్టు చేసిన ఖాకీలు – సర్కారుపై వడ్డెరల తిరుగుబాటు – పోలీసుస్టేషన్ ముందుకుటుంబాలతో సహా ధర్నా – అసలు రహస్యం తెలియక సానుభూతి ప్రకటించిన మోదీ, […]
Read More