తీర ప్రాంతంపై జ‘గన్‌’…

-గేట్‌ వే ఆఫ్‌ జగన్‌గా మార్చి దోపిడీకి కుట్ర -కేఎస్పీసీఎల్‌ మీద దాడి…షేర్లు ఇవ్వాలని తుపాకీతో బెదిరింపు -జైళ్లకు పోతారంటూ హెచ్చరికలు… అరబిందో సంస్థకు షేర్ల అమ్మకాలు -రూ.200 కోట్ల ప్రాఫిట్‌లో ఉన్న కంపెనీ షేర్లు కొట్టేసిన జగన్‌ బినామీలు -అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం కక్కిస్తాం -టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మంగళగిరి, మహానాడు: దోపిడీల జగన్‌ కళ్లు తీరప్రాంతంపై పడ్డాయని.. తీరప్రాంతాన్ని గేట్‌ వే […]

Read More

మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ ప్రచారం

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం, మహానాడు: మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్‌ మంగళవారం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామపంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూరాయ పాలెం, నల్లకుంటలలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు పాల్గొన్నారు.

Read More

రాష్ట్రానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం

చంద్రబాబు సీఎం అయితేనే భవిష్యత్తు అరాచక పాలన నుంచి కాపాడుకుంటాం టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలు మంగళగిరి, మహానాడు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని, ఆయనను గెలిపించుకునేందుకు టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం తరపున తమ వంతు కృషి చేస్తామని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలు పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం […]

Read More

అయోధ్య రాముడి పాదాల చెంత నామినేషన్‌ పత్రాలు

ఆశీస్సులు పొందిన బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ మెదక్‌: మెదక్‌ బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్‌రావు ఏప్రిల్‌ 18న నామినేషన్‌ దాఖలు చేయబోయే ముందు మంగళవారం అయోధ్య రామమందిరంలో బాల రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి పాదాల ముందు నామినేషన్‌ పత్రాలను పెట్టి స్వామి వారి ఆశీస్సులను పొందారు.

Read More

భద్రాచలం రామయ్య కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం

ఎట్టకేలకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఖమ్మం, మహానాడు : తెలుగువారి అయోధ్య భద్రాద్రి రాముడి కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్‌ ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. తొలుత ఎన్నికల నియమావళి ప్రకారం ప్రత్యక్ష ప్రసారం చేయరాదని ప్రకటించింది. కోట్లాదిమంది ఆరాధ్య దైవం భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం ప్రతి ఘట్టం సమగ్రం గా వివరిస్తూ ఆ దేవ దేవుని సన్నిధిలో చూసి తరించేవారు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాజకీ యాలు […]

Read More

గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డ్‌

అధ్యయనానికి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు గల్ఫ్‌ వెళ్లే వారికి శిక్షణ ఇస్తామని వెల్లడి కార్మిక సంఘాల నాయకులతో సమావేశం హైదరాబాద్‌, మహానాడు : ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువమంది గల్ఫ్‌ కార్మికులు ఉన్నారు. ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. గల్ప్‌, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని ముఖ్యమంత్రి […]

Read More

వివేకా హత్య సూత్రధారులు ఆ ఇద్దరే!

`అర్జున్‌ సినిమాలో పాత్రలను తలపించిన జగన్‌, భారతిరెడ్డి ` ప్రెస్‌మీట్‌లో డాక్టర్‌ వై.ఎస్‌.సునీతారెడ్డి చెప్పని నిజం ఇదే ` సీబీఐ పూర్తి దర్యాప్తు జరిపితే తేలేది ఇదే ` మిగిలిన వారందరూ పాత్రధారులే ` జగన్‌పై అభియోగాలను ఖండిరచాలంటే… సీబీఐ ఎంక్వయిరీ పూర్తిచేయాలని కోరాలి ` అజయ్‌ కల్లం వేసిన పిటిషన్‌… త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా చూడాలి `ఆయన అర్జునుడు కాదు సైతాన్‌ `గులకరాయి డ్రామా బయటపడిరది `నరసాపురం ఎంపీ […]

Read More

శిరోముండనం కేసులో మండపేట వైసీపీ అభ్యర్థికి జైలుశిక్ష

28 ఏళ్ల తర్వాత విశాఖ కోర్టు సంచలన తీర్పు ఆయనతో సహా ఆరుగురికి శిక్ష ఖరారు విశాఖపట్నం: సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలుశిక్షతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు […]

Read More

ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై బదిలీ వేటు

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఎన్నికల విధులు అప్పగించొద్దని సూచనలు తక్షణం బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఉత్తర్వులు మద్యం విక్రయాల్లో ఆరోపణలే కారణం అమరావతి, మహానాడు : ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై బదిలీ వేటు వేస్తూ ఈసీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఆయనకు ఎలాంటి […]

Read More

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

18 మంది మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్‌: సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్‌ పరిధి కల్పర్‌ అడవిలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ కాంకేర్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి.

Read More