దాడుల్లో 7వ స్థానంలో రాష్ట్రం సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది బలి 12 వేల ఎకరాల భూములను కూడా లాక్కున్నారు సంక్షేమ పథకాలు అందకుండా మోసగించారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ పల్నాడు జిల్లా, మహానాడు : దళిత ద్రోహులకు ఆశ్రయం ఇస్తున్న వ్యక్తి జగన్రెడ్డి అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాల పాటి శ్రీధర్ అన్నారు. నరసరావుపేట పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన […]
Read Moreపట్టుదలంటే..ఉదయ్ కృష్ణారెడ్డిదే
– ఆ కానిస్టేబులే నేటి యుపిఎస్సీ ర్యాంకర్ ప్రభుత్వ స్కూల్లో చదివి, సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. సివిల్ ర్యాంక్ సాధించాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం, ఊళ్లపాలేనికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. కూరగాయలు అమ్మి తన నానమ్మ తనను చదివించింది. చిన్నప్పటి నుండి ప్రభుత్వ స్కూల్లో, కాలేజీలో చదివిన ఉదయ్, 2019లో సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి, సివిల్స్ […]
Read Moreవైసీపి ప్రభుత్వాన్ని దించడమే ఎన్డీఎ లక్ష్యం
-కేంద్ర నిధులు మళ్లించిన ఘనుడు జగన్ – బీజేపీ మీడియా ఇన్చార్జి నాగభూషణం -కేంద్రం నిధులు మింగేసిన అనకొండ జగన్ – మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ విజయవాడ : ఎన్డీఎ పక్షాలు మీడియా సమావేశం నిర్వహించాయి. బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, జనసేన పిఎసి సభ్యుడు కోన తాతారావులు సంయక్తంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు వైసీపి ప్రభుత్వాన్ని దించితేనే గ్రామీణ […]
Read Moreసొమ్ములన్నీ సలహాదారులకే సమర్పయామి!
-జనం సొమ్ము కొల్లగొట్టి.. సలహాదారులను మేపిన జగన్ -క్యాబినెట్ ఏర్పడక ముందే సలహాదారుల నియామకం -సాక్షి ఉద్యోగులు, జగన్ రెడ్డి సామాజిక వర్గం, జగన్ అనుంగ అధికారులకు సలహాదారుల పదవులు -ఒక సలహాదారుడికి నెలకు 30 లక్షలు ఖర్చు చేసిన వైనం -నామ్ కే వాస్తిగా మంత్రులు, జగన్.. ఐదేండ్లు వైసీపీ ప్రభుత్వాన్ని నడిపిన సలహాదారులు -ప్రతి పక్ష నాయకులపై విమర్శలు చేయడమే సలహాదారుల పని -60 మంది జంబో […]
Read Moreవన్టౌన్ రౌడీతో గులకరాయి దాడి ప్లాన్
జగన్నాటకంతో బలహీన వర్గాలను బలిచేసే కుట్ర వెల్లంపల్లి, కేశినేని కాల్ రికార్డ్స్ను బయటపెట్టాలి టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ మంగళగిరి, మహానాడు : జగన్నాటకంతో బలహీన వర్గాలను బలిచేసేందుకు జగన్ కుట్ర పన్నుతున్నాడని టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ మండిపడ్డారు. రూట్ మ్యాప్ మార్చి కావాలనే కరెంట్ కట్ చేసి రాయితో దాడి చేయించుకుని సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నారని అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ […]
Read Moreగులకరాయి డ్రామా వెనుక వెల్లంపల్లి, కేశినేని…
తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా రచన ఓటమి భయంతో మరో బీసీ బిడ్డను బలి చేసే కుట్ర టీడీపీ నేత బొండా ఉమాను ఇరికించేందుకు యత్నం కూటమి అధికారంలోకి వస్తే సీబీఐతో దర్యాప్తు చేయిస్తాం సహకరించిన అధికారులను ఇంటికి పంపుతాం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళగిరి, మహానాడు : ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని గ్రహించి ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జగన్ […]
Read Moreఅధికార పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా సీపీ కాంతి రాణా టాటా దర్యాప్తు
-బోండా ఉమాపై తప్పుడు కేసు బనాయించకుండా చూడాలని సీఈసీ, ఎస్ఈసీ, డిజిపికు వర్ల రామయ్య లేఖలు -ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై జరిగిన రాయి దాడికి బోండా ఉమాకు ఏమి సంబంధం లేదు -బోండా ఉమా తప్పకుండా గెలుస్తాడని అతనిపై రాజకీయ కుట్ర చేస్తున్న జగన్ ముఠా -వైసీపీ అభ్యర్ధికి మేలు చేకూరేందుకు బోండా ఉమాపై తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్న విజయవాడ పోలీసు కమిషనర్ – తెలుగుదేశం పార్టీ జాతీయ […]
Read Moreయువనేత లోకేష్ సమక్షంలో టిడిపిలోకి వాలంటీర్లు!
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సారధ్యంలో తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన 9మంది మంగళగిరి నియోజకవర్గం వాలంటీర్లు యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో వాలంటీర్లకు యువనేత లోకేష్ పసుపుకండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసిపి నాయకులు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించి పార్టీ పనులకు ఉపయోగిస్తున్న తరుణంలో మంగళగిరి పట్టణ పరిధిలోని వాలంటీర్లు లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరడం విశేషం. ఈ సందర్భంగా లోకేష్ […]
Read Moreభద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర
తన తండ్రి నల్ల పరంధాములు నెలకొల్పిన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, అదే దిశలో చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేస్తూ, తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకున్నారు నల్ల పరందాములు.. సిరిసిల్లలో అగ్గిపెటెల్లో చీరను నేసి ఘనతను సాధించిన చేనేత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతని కుమారుడు నల్ల విజయ్ ఇఫ్పుడు భద్రాద్రి రాములోరికి.. బంగారు చీరను నేసి.. మరింత ఖ్యాతి సంపాదించారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నల్ల విజయ్ […]
Read Moreఏ కష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని చూసుకుంటా
-ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ షాక్ -రావి వెంకటరమణ నేతృత్వంలో భారీగా టిడిపిలోకి చేరికలు -యువనేత నారా లోకేష్ సమక్షంలో 50మంది పార్టీలో చేరిక అమరావతి: ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపికి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్యర్యంలో 50మంది ప్రస్తుత సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మాజీ జడ్ పిటిసిలు, మాజీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో వారందరికీ యువనేత […]
Read More