తేలికపాటి వర్షాలు

రాయలసీమ ప్రాంతంపై మంగళవారం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంద‌ని భారత వాతావరణ విభా­గం వెల్ల‌డించింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజు­లు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని వివ‌రించింది..

Read More

యువనేత లోకేష్ సమక్షంలో 220 మంది టిడిపిలో చేరిక

-జగన్ లా నీచరాజకీయాలు చేయడం మాకు చేతకాదు -మంగళగిరి నియోజకవర్గ చేరికల సందర్భంగా నారా లోకేష్ అమరావతి: మంగళగిరి నెం.1గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసిరావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు భారీఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో యువనేత లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 220 మంది టిడిపిలో చేరారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపుకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుగ్గిరాల మాజీ ఎఎంసి చైర్మన్ కొండూరి […]

Read More

ముస్లిం రిజర్వేషన్లపై ఫేక్‌ ప్రచారాన్ని నమ్మొద్దు

మైనార్టీలను మోసగించిన జగన్‌ను సాగనంపాలి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ మంగళగిరి, మహానాడు:  నాలుగు శాతం రిజర్వేషన్‌ ఎత్తేస్తారనే ఫేక్‌ ప్రచారాన్ని ముస్లిం సోదరులు నమ్మొద్దని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ సూచించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవా రం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమి తప్పదని గ్రహించిన జగన్‌ రకరకాల కుట్రలకు, కుతంత్రాలకు తెరలేపి ముస్లిం ఓటర్లను భయపెడుతున్నారని తెలిపారు. […]

Read More

కేసీఆర్.. ఖబడ్దార్!

-రేవంత్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి -టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాటు ఉంటదో ఉండదేమో అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిది. కుంభకోణాల్లో ఇరుక్కున్న కేసీఆర్ అసహనంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పదేపదే బిజెపి బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను […]

Read More

జగన్ రెడ్డి .. కాపులంటే కక్ష ఎందుకు?

– గులక రాయి కేసులో బోండా ఉమాను ఇరికించే కుట్రలు మానుకోవాలి – టీడీపీ శాసనసభ్యులు చిన రాజప్ప, నిమ్మల రామానాయుడు జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాపులను రాజకీయంగా, ఆర్దికంగా, సామాజికంగా అణచివేస్తూ అక్రమ కేసులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కాపులంటే జగన్ రెడ్డికి అంత కక్ష ఎందుకు? గులకరాయి కేసులో బోండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నారు. గులకరాయి డ్రామా అడ్డం […]

Read More

డిసెంబర్‌ 20న నితిన్‌ రాబిన్‌హుడ్‌

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్హుడ్ లో హీరో నితిన్ మునుపెన్నడూ లేని తరహా పాత్రలో అద్భుతంగా కనిపించబోతున్నాడు. వెంకీ కుడుముల తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు నితిన్ని పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. అతన్ని దొంగగా పరిచయం చేసిన టీజర్ హాస్యభరితంగా ఉండగా, బర్త్ డే గ్లిమ్ప్స్ పూర్తి యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో […]

Read More

సీఎం జగన్‌పై ఉన్నన్ని కేసులు దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండవు

-దావూద్‌పై కూడా ఇన్ని కేసులు లేవు -సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా సీఎం జగన్‌పై ఉన్నన్ని కేసులు దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండ వేమోనని సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌పై 38 క్రిమినల్‌ కేసులున్నాయి. ఇందులో 11 సీబీఐ నమోదు చేసినవి, 7 ఈడీ దాఖలు చేసినవి. దాదాపు ఇవన్నీ 13 ఏళ్లుగా విచారణ దశలోనే ఉన్నాయి. 146 నేరాభియోగాల్లో ఆయనే నిందితుడిగా ఉన్నారు. […]

Read More

వైసీపీకి కమ్మ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రాజీనామా

అమరావతి, మహానాడు : వైసీపీ సభ్యత్వానికి కమ్మ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవికి కిలారు అశోక్‌బాబు బుధవారం రాజీనామా చేశారు. పార్టీలో ఎన్నో అంతర్గత విభేదాలు ఉన్నా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించు కోక పోవడంతో మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఐదేళ్లలో నియోజవర్గ పరిధిలో అభివృద్ధి లేదని చెప్పారు. కమ్మ కార్పొరేషన్‌ ద్వారా ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని కార్యకర్తలకు ఎటువంటి సహాయం చేయలేకపోయానన్న బాధ ఉందన్నారు. […]

Read More

వర్ష బీభత్సం తో దుబాయ్‌ విలవిల

వర్ష బీభత్సానికి దుబాయ్‌ విలవిలలాడిపోతోంది. కేవలం గంటన్నర వ్యవధిలో అంటే 90 నిమిషాల్లో.. ఏడాదిలో కురవాల్సిన వర్షమంతా ఒకేసారి కురిసింది. మాల్స్ అన్నీ నీటితో నిండిపోయాయి. దుబాయ్ ఎయిర్ పోర్టులోనూ వర్ష బీభత్సం ప్రత్యక్షంగా కనిపించింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బయటి రోడ్లను చూస్తే అవి చెరువులను తలపించాయి. సబ్ వేలన్నీ నీట మునిగాయి. రోడ్లపై నిలిపివుంచిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న […]

Read More

‘జర్నీ టు అయోధ్య’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టిన నిర్మాత వేణు దోనేపూడి

జగదభిరాముడు, సకల గుణధాముడు..ధర్మ రక్షకుడు, ఏకపత్నివ్రతుడైన అయోధ్య రామయ్యను స్మరిస్తూ అనంత కోటి భక్తజనం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రీరామనవమి. ఈ ప‌ర్వ‌దినాన‌ ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్ వేణు దోనేపూడి త‌న చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2ను అనౌన్స్ చేశారు. ‘జర్నీ టు అయోధ్య’ అనేది వ‌ర్కింగ్ టైటిల్. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.ఎన్‌.ఆదిత్య క‌థ‌ను అందిస్తున్నారు. రామాయ‌ణంపై, రామాయ‌ణంను ఆధారంగా చేసుకుని ఇప్ప‌టి వ‌ర‌కు చాలా […]

Read More