-అంబటి రాంబాబు, అనిల్ కుమార్ నిర్వాకం -ఆ కప్పులు మాకొద్దంటున్న యజమానులపై పోలీసుల బెదిరింపులు -గులకరాయి కేసులో బోండా ఉమాను ఇరికించేందుకు కుట్ర -టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య -చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు మంగళగిరి, మహానాడు: ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలు అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనాకు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల […]
Read Moreలోన జ్వాల.. పైన హిమం
భయపెట్టిస్తున్నవాడికి- బాధతో తల్లడిల్లుతున్న వాడికి మధ్యన ఒకడుంటాడు. దైవం మనుష్య రూపేనా అతనే ! ఒక్కడి ఉన్నతిని. ఒక్కడి ధైర్యాన్ని.. ఒక్కడి దమ్ముని.. ఒక్కడి రోషాన్నీ.. ఒకడి వెనకున్న సైన్యాన్ని చూసి మీరు తట్టుకోలేక పోతే, ఇక మీరు జనానికి ఏం చేస్తారన్న సందేహం నన్ను వెంటాడుతుంది. అతను విజ్ఞత గల వ్యక్తి . అతను నిర్భీతి తీరు చూసి అచ్చెరువొంది.. వెంట మేము ఉంటామని వందలాది మంది అనుసరిస్తుంటే.. […]
Read Moreసాక్షికి ఎలక్షన్ యాడ్ ఇచ్చిన బీజేపీ
– బీజేపీ యాడ్ వైసీపీ పత్రికలోనా.. హవ్వ! – ఖంగుతిన్న కూటమి – వైసీపీ సర్కారుపై ఈసీకి కూటమి ఫిర్యాదులు – వైసీపీపై బీజేపీ నేతల ఆరోపణల వర్షం – అయినా వైసీపీ పత్రికకు బీజేపీ ప్రకటనలపై విస్మయం – ఇప్పటివరకూ బీజేపీతోపాటు మోదీ, నద్దాను విమర్శించని వైసీపీ – చంద్రబాబునాయుడు, పవన్పై విమర్శలకే పరిమితం – మరి కూటమిలో టీడీపీ-జనసేన లేవా? – బీజేపీ మినహా విమర్శలపై అనుమానాలు […]
Read Moreఎర్రచందనం స్మగ్లర్కు…చిత్తూరు వైసీపీ టికెట్టా?
-మద్యం మాఫియాలోనూ ఆయన ఘనుడు -సీబీఐ 420 కేసు కూడా పెట్టింది -17 కేసులున్న దుర్మార్గుడు విజయానందరెడ్డి -ఇటువంటి నీచుడిని తరిమికొట్టాలి -టీడీపీ నేత వరుణ్ ఫైర్ తిరుమల, మహానాడు: తిరుమల వన సంపదను కొల్లగొట్టిన ఎర్రచందనం స్మగ్లర్కు వైసీపీ టికెట్టా? అని టీడీపీ నేత వరుణ్ మండిపడ్డారు. చిత్తూరులో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ తరపున చిత్తూరు అభ్యర్థి గా రెడ్ శాండిల్ స్మగ్లర్ విజయానందరెడ్డికి […]
Read Moreఆటోనగర్ అభివృద్ధికి సహకారం
-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ -తెనాలి ఆటోనగర్ అసోసియేషన్ సమావేశం గుంటూరు, మహానాడు: తెనాలి ఆటోనగర్లో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అవినీతిని తగ్గించే ప్రయత్నం చేస్తామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెనాలి ఆటోనగర్ అసోసియేషన్ హాలులో గురువారం జరిగిన సమావేశానికి నాదెండ్ల మనోహర్తో కలిసి పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అమెరికా నుంచి […]
Read Moreకూటమి ప్రభుత్వంతో అదనపు సంక్షేమం
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -కారుమంచి, వయ్యకల్లులో ఎన్నికల ప్రచారం -పాల్గొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, మక్కెన వినుకొండ, మహానాడు: కూటమి ప్రభుత్వంతో ప్రజలకు ఇప్పుడున్న పథకాలకంటే కనీసం మూడు, నాలుగు రెట్లు అదనపు సంక్షేమం అందుతుందని వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పేర్కొన్నారు. 150 నుంచి 160 సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. గురువా రం శావల్యాపురం మండలం వయ్యకల్లు, కారుమంచిలో ఎంపీ అభ్యర్థి […]
Read Moreవివేకా హత్య కేసుపై మాట్లాడవద్దు
– కడప కోర్టు ఆదేశం కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని కడప న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వికేక కుమార్తె సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్, నారా లోకేశ్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యను ఎక్కడా ప్రస్తావించొద్దని […]
Read Moreఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి సస్పెండ్
– పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వు -వైసీపీకి ప్రచారం చేశారన్నదే సస్పెండ్కు కారణం – ఎట్టకేలకూ ఈసీ ఆదేశాలు పాటించిన సర్కారు విజయవాడ: వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ, ఆ పార్టీకి ఉద్యోగులు ఓటు వేయాలని కోరుతూ పట్టుబడ్డ సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డిని జగన్ ప్రభుత్వం ఎట్టకేలకూ సస్పెండ్ చేసింది. ఆయనను సస్సెండ్ చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. నిజానికి వైసీపీ సేవలో తరిస్తున్న వెంకట్రామిరెడ్డిపై చర్య […]
Read Moreఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బంపర్ ఆఫర్
విమాన టిక్కెట్లపై 19 శాతం రాయితీ ఓటు హక్కు వినియోగానికి యువతకు ప్రత్యేకం ఎన్నికల నేపథ్యంలో కార్యక్రమం న్యూఢల్లీి: దేశంలోని యువతను ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఎన్నికల నేపథ్యంలో వారికి విమాన టిక్కెట్లలో ప్రత్యేక రాయితీ కల్పించేలా నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాల కు వెళ్లేందుకు విమాన టిక్కెట్లపై 19 […]
Read Moreసీఎంపై రాయి కేసులో సతీష్కు రిమాండ్
– 14 రోజులు రిమాండ్ – నెల్లూరు జైలుకు తరలింపు విజయవాడ: సీఎం జగన్పై రాయి విసిరిన సతీష్ అనే యువకుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సతీష్కు మే 2 వరకూ రిమాండ్ విధించి, అతడిని నెల్లూరు జైలుకు తరలించాలని ఆదేశించారు. కాగా ఈ కేసులో ఐదుగురు యువకులను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం […]
Read More