టీడీపీలో చేరిన కాంగ్రెస్‌ నాయకుడు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి 22వ వార్డుకు చెందిన మాజీ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, 22వ వార్డు మాజీ కౌన్సిలర్‌ పసుపులేటి ఓంకార్‌ గురువారం కాంగ్రెస్‌ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేశారు. ఆయనతో పాటు 20 కుటుంబాలు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

కురిచేడు తాగునీటి కష్టాలు పరిష్కరిస్తాం

మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తాం మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించండి దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దర్శి నియోజకవర్గం కురిచేడు పట్టణంలో గురువారం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కురిచేడు సమస్యలు తెలుసు… ఈ ప్రాంత వాసులు నిత్యం తనతో మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా కురిచేడులో తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. […]

Read More

ఉద్య‌మ కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తారు

-64 సీట్లున్న కాంగ్రెస్ ను బీజేపీ బతకనిస్తుందా? -104 సీట్లున్న బీఆర్ఎస్ ను పడగొట్టేందుకు ప్రయత్నం భ‌విష్య‌త్ బీఆర్ఎస్‌దే -బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు “బీ” ఫారం అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైద‌రాబాద్: బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 104 మంది ఎమ్మెల్యే లున్న బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ య‌త్నించింది. 64 మందే ఎమ్మెల్యే లున్న కాంగ్రెస్ […]

Read More

నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ నామినేషన్‌

నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. నరసరావుపేట నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి పి.సరోజినికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. టీడీపీ సీనియర్‌ నాయకులు వేములపల్లి వెంకట నరసయ్య, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మీరావలి ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అరవిందబాబు మీడియాతో మాట్లాడుతూ నరసరావుపేట కూటమి నాయకు లు, […]

Read More

ప్రతి టెంట్ కింద గొంతు ఎత్తిన బిడ్డ ఈటల

-మల్కాజిగిరి గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే -కేసీఆర్ లాగానే రేవంత్ కూడా కుట్రలు కుతంత్రాలు మల్కాజిగిరి గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే. ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదు. దొంగ సర్వే రిపోర్ట్ లతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజగిరిలో సర్వేలకు అందని ఫలితాలు రాబోతున్నాయి. బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అనేక వర్గాల కోసం నేను పోరాటం చేశాను. ప్రతి టెంట్ కింద గొంతు […]

Read More

ప్రసవ మహిళకు ప్రాణం పోసింది…

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మానవత్వం అత్యవసర సమయంలో గర్భిణీకి ఆపరేషన్‌ తల్లి, బిడ్డ సురక్షితం ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : ప్రసవ వేదనతో కడుపులో బిడ్డ అడ్డం తిరిగి ప్రాణాపాయంలో ఉన్న గర్భిణీకి ఆపరేషన్‌ చేసి తల్లి,బిడ్డ ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్నారు దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకటరమణ ప్రసవ వేదనతో […]

Read More

ఈటల సేవలు దేశానికి అవసరం

-మీరు గెలిపించి పంపించండి -దేశాభివృద్ధిలో మోదీ తో కలిసి పనిచేస్తారు – కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి -మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్ ర్యాలీకి ముందు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభకి కేంద్రమంత్రులు హరిదీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆయన భార్య స్వప్న, బార్ కౌన్సిల్ […]

Read More

నీటి విడుదలపై కృష్ణా బోర్డు ఉత్తర్వులు

-ఏపీకి 5.5 టీఎంసీలు -మిగిలిన నీరు హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల తాగు నీటి అవసరాల కోసం -సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత హైదరాబాద్: ఎండా కాలంలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది.నాగార్జున సాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. 500 అడుగుల వరకు సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత […]

Read More

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే జగన్‌ పాలన పోవాలి

ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏకం కావాలి పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ సర్పంచులు`గ్రామాల సమస్యలపై అఖిలపక్ష సమావేశం రాజమండ్రి, మహానాడు : సర్పంచులు`గ్రామాల సమస్యలు అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి రివర్‌ బే హోటల్‌ కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్‌ […]

Read More

కూటమికి ‘గోడమీదరేపు’ గోస

– ఏపీలో బీజేపీ డబుల్‌గేమ్? – బీజేపీ డబుల్‌ గేమ్ ఆడుతోందంటూ సోషల్‌మీడియాలో చర్చ – వైసీపీతోనూ తెరచాటు బంధం కొనసాగిస్తోందన్న అనుమానం – నర్సాపురం సీటుపై జగన్ పట్టు గెలవడమే ఆ అనుమానాలకు కారణం – ఎంపీ రాజుకు సీటివ్వకుండా చేయడంలో జగన్‌‘ బీజేపీ లాబీయింగ్’ సక్సెస్ – కొత్త సీఎస్‌గా నీరబ్ లేదా సిసోడియా అన్న ప్రచారం – కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు వస్తారన్న ప్రచారం […]

Read More