నాడు దళిత బిడ్డ, నేడు బీసీ బిడ్డల బలికి కుట్ర

-కోడి కత్తి డ్రామా 2కు జగన్‌ ప్లాన్‌ -బీసీ వడ్డెర బిడ్డలపై వెల్లంపల్లి హత్యాయత్నం కేసే నిదర్శనం -అక్రమంగా ఇరికించి బలవంతంగా ఒప్పించే యత్నం -వెంటనే వడ్డెర బిడ్డలను విడుదల చేయాలని సంఘ నేతల డిమాండ్‌ -లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరికలు మంగళగిరి, మహానాడు: అధికార దాహం కోసం జగన్‌ జగన్నాటకంతో వడ్డెర బిడ్డలను బలిచేసి అధికారంలో వచ్చేందుకు గులకరాయి డ్రామాకు తెరలేపారని వడ్డెర సంఘం నాయకులు […]

Read More

కుప్పంలో ఉప్పొంగిన అభిమానం

-చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్‌ -లక్ష మెజార్టీ ఖాయమని వెల్లడి -వారిచ్చిన డబ్బుతోనే నామినేషన్‌ వేశా -పసుపు జెండా తప్ప వేరే జెండాకు తావులేదిక్కడ -వైసీపీ దుర్మార్గ పాలనను తరిమికొట్టాలని పిలుపు -జనసంద్రంగా మారిన వీధులు -కదంతొక్కిన కూటమి పార్టీల శ్రేణులు కుప్పం, మహానాడు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరపున సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. భువనేశ్వరి వెంట వేలాదిగా నామినేషన్‌కు తరలిరావటంతో కుప్పం […]

Read More

ఈనాడు పత్రికను బహిష్కరిస్తున్నాం

-ఉద్యోగులపై తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం -ఆ రెండు పత్రికలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం -కరోనా, హెచ్‌ఐవీ కంటే ప్రమాదకరం -ప్రభుత్వంపై దుష్ప్రచారం కోడ్‌ ఉల్లంఘన కాదా? -ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ అమరావతి, మహానాడు: తమపై ఈనాడు దినపత్రిక ప్రచురించిన తప్పుడు కథనాలను ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెం ట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే సందర్భం లో రెండు దినపత్రికల […]

Read More

తల లేని మొండెంలా రాష్ట్రం

నమ్మకంతో అధికారం ఇస్తే నాశనం చేశారు పేదల ప్రాణాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం గోదావరి ప్రక్షాళన నిధులు ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం రాష్ట్రంలో ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలి ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదు…నిబద్ధత ముఖ్యం ఎన్టీఏ కూటమితోనే అభివృద్ధి పథం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి, మహానాడు : నమ్మకంతో నమ్మకంతో అధికారం ఇస్తే నాశనం చేశారని, రాష్ట్రాన్ని తలలేని మొండెంలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, […]

Read More

టీడీపీ అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యం

జగయ్యపేట కూటమి అభ్యర్థి శ్రీరాం తాతయ్య వత్సవాయి మండల ప్రచారంలో బ్రహ్మరథం జగ్గయ్యపేట, మహానాడు : గ్రామాలలో తెలుగుదేశం చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యమని జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం తాళ్లూరు, మాచినేనిపాలెం, కాకరవాయి గ్రామాలలో ఆయన ప్రచారం నిర్వ హించారు. మే 13న జరగనున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్‌(చిన్ని), […]

Read More

పాలమూరుకు పట్టిన దరిద్రం కాంగ్రెస్‌

నాలుగు నెలలకే రేవంత్‌ కండ్లు నెత్తికెక్కాయ్‌ సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే గ్యారంటీలు అమలు చేయకుంటే బండకేసి కొడతారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, మహానాడు : అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే రేవంత్‌ కండ్లు నెత్తికెక్కాయ్‌ అని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో […]

Read More

సమన్వయంతో గెలుపు కోసం కృషిచేయాలి

22న నామినేషన్‌ను జయప్రదం చేయాలి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ రూరల్‌ మండల కార్యకర్తలతో సమీక్ష పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి పిలుపునిచ్చారు. సత్తెనపల్లి రూరల్‌ మండల విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడారు. తన నామినేషన్‌ ప్రక్రియకు అందరూ సమాయత్తం కావాలని కోరారు. రాబోయే […]

Read More

కాషాయ రంగులోకి డీడీ న్యూస్‌ లోగో

బీజేపీపై విపక్షాల విమర్శల వెల్లువ ఎన్నికల వేళ స్వామి భక్తి అంటూ మండిపాటు న్యూఢల్లీి: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ టెలివిజన్‌ చానల్‌ దూరదర్శన్‌ గురించి ప్రతిఒక్కరికీ తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల వేళ ఎంతో చరిత్ర కలిగిన డీడీ న్యూస్‌ చానల్‌ లోగో రంగు ను మార్చారు. అది కూడా కాషాయ రంగుకు మార్చటంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోగోతో పాటు న్యూస్‌ అనే అక్షరాలను కూడా కాషాయ […]

Read More

మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి నామినేషన్‌

పల్నాడు జిల్లా మాచర్ల, మహానాడు : మాచర్ల టీడీపీ ఇన్‌చార్జ్‌ జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మాచర్ల తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా 9 గంటలకు పట్టణంలోని శ్రీశైలం రోడ్డులో ఆంజనేయ స్వామి ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయం, పాతూరులోని నాగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట చీఫ్‌ ఏజెంట్‌ చిరుమామిళ్ల మధు బాబు, భార్య శోభారాణి ఇద్దరితో కార్యాలయానికి చేరుకున్నారు. […]

Read More

బీఆర్‌ఎస్‌ పాలనలో బలిదానాల తెలంగాణ దోపిడీ

అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి… అవినీతి అంటని నాయకుడు కిషన్‌రెడ్డి మతం, కులం తెలియని వ్యక్తి సికింద్రాబాద్‌ అభివృద్ధే అందుకు నిదర్శనం మరోసారి ఎంపీగా గెలిపించాలి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సికింద్రాబాద్‌, మహానాడు : సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. గత పదేళ్లలో […]

Read More