అన్నదాతలు బతికి బట్టకట్టాలంటే వైసీపీని సాగనంపాలి చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీ నుంచి పార్టీలోకి భారీగా వలసలు చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా చోటుచేసుకున్న రైతు ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం హత్యలేనని చిలక లూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడవ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలిపిన దుర్మార్గమైన పాలన […]
Read Moreమూర్ఖులకు, అహంకారులకు ఓటేయొద్దు…
రాష్ట్రం మొత్తం మాఫియాగా మారింది రైతులను దగా చేశారు…శిలాఫలకాల ప్రభుత్వమిది ఆలూరులో పనికిరాని వ్యక్తిని మార్చాడట నియోజకవర్గం మొత్తం దోపిడీ అంటా ఇక్కడ చెత్త…మరోచోట పనికొస్తుందా? కార్మిక మంత్రిగా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఆలూరు ప్రచారంలో వై.ఎస్.షర్మిలారెడ్డి ఆలూరు, మహానాడు : మూర్ఖులకు, అహంకారులకు ఓటు వెయొద్దని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దని, ఆ పార్టీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని హెచ్చరించారు. […]
Read Moreనిత్యకృషీవలుడు చంద్రబాబు
అభివృద్ధికి చిరునామా బాబు ‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకావిష్కరణ పోలిట్బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని, పార్టీ సీనియర్ నేత, పోలిట్బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్ రూపొందించిన ‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని నేడు చంద్రబాబునాయుడుగారు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1995`2004 మధ్య చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలపాటు […]
Read Moreరాజాంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి చెందడం విషాదకరం
– టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరం. సమయానికి 108 అంబులెన్స్ రాక…. బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లలేకపోవడం బాధాకరం. కన్ను మిన్ను కానరాక ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం ఒకటైతే … అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైసీపీ పాలనా నిర్లక్ష్యం మరొకటి. ఈ రెండూ కలిసి […]
Read Moreసామాన్యులకు టికెట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీది
అహంకారంతో జగన్ దోపిడీ, విధ్వంసం పాలించమని అధికారమిస్తే వ్యవస్థలన్నీ నాశనం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ప్రాణాలతో ఆటలు కూటమి ప్రభుత్వం రాగానే సర్పంచులకు విధులు…నిధులు సీమలో జగన్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు జగన్ చెప్పే మాటలకు…చేసే పనులకు పొంతన ఉండదు. మాదాసి కురబలను ఎస్సీల్లో చేర్చుతాం ఆలూరు ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు ఆలూరు : ‘‘ఏపీ చరిత్ర, ప్రజల భవిష్యత్ మార్చే ఎన్నికలివి. […]
Read Moreకడప కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టి వేయవచ్చు
జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే ఛాన్సే లేదు గతంలో చేసిన తప్పు మళ్ళీ ప్రజలు చేయరు ఇప్పటికే ఎంతో పశ్చాత్తాప పడుతున్న రాష్ట్ర ప్రజానీకం ఈ ఎన్నికల్లో ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నం అతని పీడ ను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్న 60 శాతం మంది ప్రజలు ప్రజాస్పందన తగ్గట్లే సర్వేల అంచనాలు అన్ని సర్వే రిపోర్టుల్లోనూ కూటమిదే అప్రహతిత విజయమన్న సంకేతాలు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రానున్న […]
Read Moreఇంట్లో కూర్చోబెట్టాక తెలంగాణ యువత గుర్తొచ్చిందా?
పదేళ్లలో రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారు? లీకుల గురించి మాట్లాడే దమ్ముందా? ఎగిరెగిరి పడుతున్నావ్…నోరు జాగ్రత్త నమ్మించి గొంతుకోసే రకం కాదు కేటీఆర్కు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ హైదరాబాద్, మహానాడు : తెలంగాణా ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నువ్వు, మీ నాన్న తెలంగాణ సమాజా నికి ఒరగబెట్టింది ఏంటి? ఇప్పుడు ఇంట్లో కుర్చోబెట్టాక తెలంగాణ యువత గుర్తుకు వచ్చిందా? అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ […]
Read Moreసిస్టర్స్ సెంటి‘మంట’ ‘పులి’వెందుల సింహాన్ని భయపెడుతోందా?
– సిస్టర్స్కు ‘పులి’వెందుల భయపడుతోందా? – అప్పుడు వివేకా హత్యపై వార్తలు రాయవద్దని గ్యాగ్ ఆర్డర్ – ఇప్పుడు ఫలానావాళ్లు ఆ హత్యపై ప్రసంగించవద్దని మరో ఆర్డర్ – గతంలో సంజన ఆడియోపై అంబటి గ్యాగ్ ఆర్డర్ – వాస్తవాలు చెబితే వయికిపోతున్నారంటూ విపక్షాల వ్యంగాస్త్రాలు – మరి జగన్ మీడియాలో ప్రత్యర్థులపై రాసే రాతల సంగతేమిటని ప్రశ్న – వివేకా హత్యపై ఆర్డరు తర్వాత తొలిసారి గళం విప్పిన […]
Read Moreసాగు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తా
ఆడబిడ్డగా ఆశీర్వదించండి దర్శి మండలంలో గొట్టిపాటి లక్ష్మి ప్రచారం ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దర్శి మండలం బండివెలిగండ్ల పంచాయతీ పరిధిలోని గంగపాలెం, కట్ట సింగనపాలెం గ్రామాలలో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగునీరు లేక వ్యవసాయ పడకేసి కూలీలు, రైతులు […]
Read Moreవందోసారి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం
నటుడు మహర్షి రాఘవ రికార్డ్ చిరు చేతులమీదుగా ప్రత్యేక సన్మానం హైదరాబాద్, మహానాడు : తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా ప్రాణాపాయంలో ఉన్న లక్షలాది మందికి ఉచితంగా రక్తదానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టింది. ఈ బ్లడ్ బ్యాంకు కు చిరు అభిమానులు అండగా నిలుస్తున్నారు. వారి సహకారంతోనే నిరంతర సేవలను అంది స్తున్నారు. లక్షలాది మంది రక్త దాతలలో ప్రముఖ […]
Read More