-ప్రజలందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లూ చంద్రబాబు సేవలు -మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్ -తాడేపల్లి స్త్రీశక్తి, మహిళామిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి తాడేపల్లి: ఆవకాయ పట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా మహిళలకే సాధ్యం, మహిళలంటే మహాశక్తి…నేడు ఆకాశమే హద్దుగా అన్నిరంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని శ్రీమతి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి గౌడ కళ్యాణమండపంలో స్త్రీశక్తి లబ్ధిదారులు, మహిళామిత్ర, డ్వాక్రా […]
Read Moreజగన్ నొక్కిందెంతో…బొక్కిందెంతో చెప్పాలి
ఆడబిడ్డలకు టీడీపీ పుట్టినిల్లు ఆడపిల్లలను చదివించాలని పిలుపునిచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ప్రతి ఇంటికి మహిళే ఆర్థిక మంత్రి కూటమి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడపిల్లలను చదవించి..నైపుణ్యం పెంచితే ప్రపంచాన్ని శాసిస్తారు జగన్ పాలనలో నిత్యవసర వస్తువల ధరలన్నీ పెరిగాయి జగన్ నొక్కిందెంతో…బొక్కిందెంతో చెప్పాలి. ఆడబిడ్దల మధ్య నా జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉంది -గూడూరు మహిళల ముఖాముఖిలో టీడీపీ అధినేత చంద్రబాబు గూడూరు :- ఆడబిడ్డలకు టీడీపీ […]
Read Moreటీడీపీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
మంగళగిరి, మహానాడు : టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు శనివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్దిమంది నాయకుల్లో చంద్రబాబు నాయుడు ఒకరని, విజన్ 2020 పేరుతో నేడు ఇరు తెలుగు రాష్ట్రాలు సాధించబోయే […]
Read Moreకేజీఎఫ్ అంటే….కాకాణి గోవర్థన్ ఫీల్డ్
ఎండల బాదుడు కంటే…వైసీపీ బాదుడే ఎక్కువ మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ మసై పోతుంది సంక్షేమ పథకాలు రద్దు చేసిన పేదల ద్రోహి జగన్ రాష్ట్రంలో క్లాస్ వార్ కాదు…క్యాష్ వార్ నడుస్తోంది రాష్ట్రంలోని డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం..ఆక్వాకు పూర్వవైభవం తెస్తాం కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 చూడాలంటే కోలార్ వెళ్లాలి…కేజీఎఫ్-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి కాకాణి అక్రమాలపై పోరాడి చంద్రమోహన్ రెడ్డి బక్కచిక్కారు రూ.200 […]
Read Moreరాష్ట్రం గాడిలో పడాలంటే బాబు రావాలి
టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్ 3వ డివిజన్ ప్రజలతో ఆత్మీయ సమావేశం పాల్గొన్న తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయవాడ: ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం గాడి తప్పిందని టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్ మండిపడ్డారు. తూర్పునియోజకవర్గం గుణదల ప్రాంతం 3వ డివిజన్లోని గరుడ అపార్ట్మెంట్ వాసులతో శనివారం ఆత్మీయ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి గద్దె రామ్మోహన్ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు […]
Read Moreబెడిసికొట్టిన జగన్ గులకరాయి డ్రామా
జగన్ రెడ్డి గులకరాయి డ్రామాలో పోలీసులు అభాసుపాలు – టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జగన్ రెడ్డి గులకరాయి డ్రామాకు విజయవాడ పోలీసులు సహకరించి ఆభాసు పాలయ్యారని పట్టాభి అన్నారు. ఫేక్ సర్టిఫికేట్లు, తప్పుడు రిపోర్ట్ లతో అడ్డంగా దొరికిపోయారన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాయం నుండి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గులకరాయి పోలీసుల సారథ్యం… ఫేక్ సర్టిఫికేట్ లు సృష్టించి అభాసు పాలు […]
Read Moreవైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి
డ్వాక్రా మహిళలను బెదిరింపులు, ప్రలోభా లు – ఈసీకి ఫిర్యాదు చేసిన ఆచంట సునీత డ్వాక్రా మహిళలను బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేస్తున్న వైసీపీ నేతలపై చర్యలు కోరుతూ తెలుగు నాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, టీడీపీ మహిళా నేతలు శనివారం నాడు ఈసీకి పిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…..వైసీపీ నేతలు యదేచ్చగా ఎన్నికల నిభంధనలు ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా […]
Read Moreపాకిస్థాన్ లో ఉన్నామా లేక ఖలిస్తాన్లో ఉన్నామా ?
– సీఎం సొంత జిల్లాలో శాంతి భద్రతలు లేవు – ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిoచి తన భర్త నామినేషన్ లో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ భార్యపై చర్యలు తీసుకోవాలి – గులకరాయి కేసులో కావాలనే బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు – వర్ల రామయ్య దేవినేని ఉమామహేశ్వరరావు కడప జిల్లాలో శాంతిభద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. శనివారం నాడు […]
Read Moreత్రిమూర్తులుకు మద్దతిచ్చి దళిత ద్రోహులుగా మిగలొద్దు…
వైసీపీలో వారందరూ వెనుకకు రావాలి సౌమ్యుడు జోగేశ్వరరావునే గెలిపించుకోవాలి మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ పిలుపు మాదిగ, ఉప కులాలతో ఆత్మీయ సమావేశం మండపేట, మహానాడు : దళితులను హింసించి శిరోముండనం చేసి కోర్టు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు దళితులంతా ఈ ఎన్నికల్లో తగిన శాస్త్రి చేయాలని మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ పిలుపునిచ్చారు. మండపేట సూర్య కన్వెన్షన్ హాలులో మండపేట నియోజకవర్గ మాదిగ, రెల్లి, ఇతర […]
Read Moreదర్శిలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
దర్శి, మహానాడు : టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా శనివారం దర్శి టీడీపీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమంలో అన్నదా నం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారాపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More