-టీడీపీ హయాంలోనే ముస్లింల ఆర్థికాభివృద్ధి -వైసీపీ హయాంలో వారికి రక్షణ లేదు -మహిళలపై నేరాలు…మాఫియా రాజ్యం -పథకాలు అమలు చేయకుండా మోసం -ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపాలి -నారా భువనేశ్వరి పిలుపు -ముస్లిం మహిళల మధ్య బాబు జన్మదిన వేడుకలు కుప్పం, మహానాడు: రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా శనివారం కుప్పంలో ముస్లిం మహిళలు ఏర్పాటు చేసిన కేక్ను […]
Read Moreపురందేశ్వరిపై మాట్లాడే అర్హత జగన్కు లేదు
-రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఏమని ఓట్లడుగుతావ్? -ఎస్సీ, ఎస్టీల నిధులను దారి మళ్లించావు -గులకరాయి అంటూ డ్రామా ఆడుతున్నావు -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ విజయవాడ, మహానాడు: కూటమి నాయకులపై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు సరికావని, మేం కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చెప్పినట్టు రాష్ట్ర […]
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే…
-కేసీఆర్ వ్యాఖ్యలు విడ్డూరం -మాకు 30 మంది టచ్లో ఉన్నారు -పదేళ్లలో మోదీ ఏం చేశారో చెప్పాలి -ఎస్సీ వర్గీకరణపై బిల్లుపెట్టకుండా మోసం -మందకృష్ణ మాదిగ ఆత్మవిమర్శ చేసుకోవాలి -కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం హైదరాబాద్, మహానాడు: 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం అన్నారు. గాంధీ భవన్లో మీడియా సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలపై […]
Read Moreగులకరాయి కేసులో బోండా ఉమను వేధిస్తున్నారు
-గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి -హైకోర్టు, కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం -కూటమి రాగానే డ్రామా బయటపెట్టి సన్మానిస్తాం -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విజయవాడ, మహానాడు: కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన బోండా ఉమామహేశ్వర రావును కావాలనే సీఎం జగన్ వేధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డు కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీపీ ప్రకటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఎన్నికల […]
Read Moreసివిల్స్ మూడో ర్యాంకర్కు రేవంత్ అభినందన
హైదరాబాద్: సివిల్స్ ఫలితాలలో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్యరెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ఆమెను అభినందించారు.
Read Moreచంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరం
-రాష్ట్రంలో కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు -ఒక్క ఛాన్స్ అంటూ జగన్ మోసగించారు -విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనాచౌదరి -బీజేపీ కార్యాలయంలో ఘనంగా బాబు జన్మదిన వేడుకలు విజయవాడ, మహానాడు: ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనాచౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో శనివారం చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో […]
Read Moreబాలకృష్ణ ఆస్తుల విలువ 81.63 కోట్లు
హిందూపురం, మహానాడు: సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్కు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ పత్రాల్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్లో చూపించారు. దీని ప్రకారం బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63 కోట్లు కాగా, ఆయన భార్య వసుంధర […]
Read Moreనటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు
నల్గొండ, మహానాడు: రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ నటుడు రఘుబాబుకు శుక్రవారం బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. నల్గొండ టూటౌన్ పోలీసులు రఘబాబును శనివారం కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరు చేశారు.
Read Moreకాపులపై కక్షగట్టిన జగన్ రెడ్డి
-ఈ గులకరాయి నాటకం…కోడికత్తి డ్రామా 2.0 -సానుభూతి డ్రామాలో బీసీ బిడ్డలను బలిచ్చారు -కాపు నేతలను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు -టీడీపీ నేతల ఆగ్రహం విజయవాడ, మహానాడు: కాపులను అణచివేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి అడుగడుగునా కుట్రలకు తెరలేపుతున్నాడని టీడీపీ నేతలు పెద్దాపురం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, పాలకొల్లు అభ్యర్థి నిమ్మల రామానాయుడు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. గతంలో కోడికత్తి డ్రామాను చంద్రబాబుకు ఆపాదించారు. […]
Read Moreఅధికార పార్టీ నీడలోనే పోలీసులు
-రాయిదాడి కేసులో టీడీపీ అభ్యర్థిపై కుట్ర -విజయవాడ పోలీసు కమిషనర్ పన్నాగం -కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎంపీ కనకమేడల లేఖ అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినా ఇంకా అధికార పార్టీ నీడలోనే పోలీసులు పనిచేస్తున్నారని, ఇందుకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు టీడీపీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ శనివారం లేఖ రాశారు. పోలీసులను అస్త్రంగా చేసుకుని ఐదేళ్ల పాటు […]
Read More