స్వర్ణ నాగరాజుకు ఉగాది ఉత్తమ జర్నలిస్టు అవార్డు

నరసరావుపేట: సర్వజన మందిర్‌ సేవా సొసైటీ ఆధ్వర్యంలో 2024 ఉగాది ఉత్తమ జర్నలిస్టు అవార్డులను ఆదివారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య భవనంలో సర్వజన మందిర్‌ సేవా సొసైటీ వ్యవస్థాపకులు లేగల సాయి శ్రీనివాస్‌ దంపతులు చేతులమీదుగా అందజేశారు. ఉత్తమ అవార్డు గ్రహీత స్వర్ణ నాగరాజును సన్మానించి అవార్డును ప్రదానం చేశారు.

Read More

చదలవాడ అరవిందబాబుకు జైకొట్టిన ఆర్యవైశ్యలు

-ముక్తకంఠంతో మద్దతుగా నినాదాలు -గోపిరెడ్డికి గుణపాఠం చెబుతామని వెల్లడి -ఐదేళ్లుగా వ్యాపారాలపై వేధింపులు చేశారు -జే ట్యాక్స్‌ బాదుడుకు నష్టాల్లో కూరుకుపోయామని ఆవేదన పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబును గెలిపించుకుంటామని ఆర్యవైశ్యులంతా ముక్త కంఠంతో నినదించారు. ఎన్నికల ప్రచారంలో వారంతా ఆయనకు మద్దతు తెలిపారు. ఆదివారం నరసరావుపేట పట్టణంలోని వినాయక, వాసవీ టవర్స్‌, గుప్తా ప్యాలెస్‌ అపార్ట్‌మెంట్‌లలో చదలవాడ ఎన్నికల ప్రచారం […]

Read More

గొట్టిపాటి లక్ష్మికి బ్రహ్మరథం

ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆదివారం సాయంత్రం దర్శి పట్టణం 6వ వార్డులో పర్యటించారు. ముందుగా పొదిలి రోడ్డు అపార్ట్‌మెంట్‌ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టీడీపీలో చేరిక కురిచేడు మండలం పడమటి […]

Read More

పేద విద్యార్థుల ఫీజు ఎగ్గొట్టిన దొంగమామ జగన్‌రెడ్డి

-ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? -వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి ప్రచారం వినుకొండ, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థుల ఫీజులు కూడా ఎగ్గొట్టిన దొంగమామ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎద్దేవా చేశారు. రూ.30 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టి ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుంటే పిల్లల చదువులెలా సాగేదని ప్రశ్నించారు. ఐదేళ్లలో వారిని నిలువునా […]

Read More

కూటమికి బీసీ సంఘాల మద్దతు

చంద్రబాబును కలిసిన కేశన శంకర్రావు గుంటూరు, మహానాడు: ఎన్డీఏ కూటమికి బీసీ సంఘాల మద్దతు అందిస్తామని రాష్ట్ర బీసీ నాయకుడు కేశన శంకర్రావు చెప్పారు. టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఆదివారం గుంటూరు పార్లమెంట అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వ ర్యంలో శంకర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ బీసీ సంఘాల సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబును కోరారు. టీడీపీ […]

Read More

జగన్‌ పాలనపై విసుగెత్తి మార్పు కోరుకుంటున్నారు

-మంచి ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు -కూటమిపై అద్భుతమైన స్పందన కనిపిస్తోంది -తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు: తెనాలి మండలం పరిధిలోని కటెవరం, ఎరికిలపూడి గ్రామాలలో ఆదివారం ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి తెనాలి అభివృద్ధి ప్రణాళికను వివరించి అత్మీయంగా పలకరిస్తూ ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు అనేక సమస్యలను విన్నవించారు. అనంతరం మనోహర్‌ […]

Read More

కూటమిగా ఏర్పడటం శుభపరిణామం

– చాలాకాలం తర్వాత పవన్‌ వల్లే మాట్లాడుతున్నా – సీఎం రమేష్‌, పంచకర్ల రమేష్‌లను గెలిపించండి – మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు అమరావతి, మహానాడు: ఏపీ రాజకీయాలపై మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. తన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ వల్లే చాలాకాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. అనకాపల్లి లోక్‌సభ ఎంపీ కూటమి […]

Read More

అబద్ధాల్లో రేవంత్‌కు ఆస్కార్‌ ఇవ్వాలి

-మెదక్‌ అభివృద్ధి నీ కళ్లకు కనిపించలేదా? -ఏడుపాయల అమ్మవారి ఉసురు తగులుతుంది -నా ఎత్తుతో ఏం పని..రైతుల గురించి ఆలోచించు -మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌ మెదక్‌, మహానాడు: మెదక్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్‌ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ మోసం చేస్తే ఆ కలను నెరవేర్చింది కేసీఆర్‌ అని పేర్కొన్నారు. రేవంత్‌ చెప్పవన్నీ అబద్ధాలే. […]

Read More

మంచి వాడు కావాలా..గూండా కావాలా?

-డబ్బు తీసుకుని ఓట్లు వేస్తామా? -నందికొట్కూరు ప్రజలు ఆలోచన చేయాలి -58 సార్లు తిరిగితే ఒక్కసారి కలిశారట -ఇదేనా నాయకుడికిచ్చే గుర్తింపు? -బహిరంగసభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి కర్నూల్‌ జిల్లా నందికొట్కూరు, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా నందికొట్కూరులో భారీ బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి మాట్లాడారు. ఆర్థర్‌ను ఉద్యోగిగా కాదు…నాయకుడిగా ఉండాలని వైఎస్సార్‌ చెప్పారు. నాయకుడిని చేశారు..ఇప్పుడు ఆయనను […]

Read More

నందిగామ సమస్యలు పరిష్కరిస్తా

-సూపర్‌ 6 పథకాలతో అభివృద్ధి -ఎన్నికల ప్రచారంలో కన్నా ఫణీంద్ర సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్‌ మండలం నందిగామలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు మద్దతుగా కన్నా ఫణీంద్ర సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలకు అవసరమైన షాదీఖానా నిర్మాణం, సీసీ రోడ్లు, సైడ్‌ డ్రైనేజీ, హఫీ సాబ్‌ రూము నిర్మిస్తామని ఆయన […]

Read More