కవల సోదరులకు సీఎం భరోసా

విశాఖ: పెందుర్తి..రాంపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ మేమంతా సిద్ధం యాత్రలో ముఖ్యమంత్రిని కలిసిన దివ్యాంగులైన కవలలు. ట్రైసైకిల్‌ లో వచ్చి మరీ సీఎంని కలిసిన కవల సోదరులు. జి.జీవన్ కుమార్, జి.తరుణ్ కుమార్‌ తమ పై చదువులకు ముఖ్యమంత్రి సహాయం కోరారు. వీరిలో జీవన్‌ కుమార్‌కు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో 815 మార్కులు వచ్చాయి. వైకల్యాన్ని అధిగమించి ఉన్నతశిఖరాలు చేరుకోవలనుకుంటున్నామని, అందుకు జగనన్న సహకారం కావాలని వారు కోరారు. […]

Read More

చిరంజీవి ఎన్డీఏ వైపు ఉండటం మాకే మంచిది

– చిరంజీవి చెప్పినా మాకేమీ నష్టం లేదు – చిరంజీవి కాదు కదా ఇంక ఎంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా మాకు నష్టం లేదు. – పవన్ కళ్యాణ్ ఆలోచన,అవగాహనా లేని ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ – సీఎం జగన్ మోహన్ రెడ్డి 25 వ తేదిన నామినేషన్ వేస్తారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మేలు చేసే జగన్ కావాలో…నిత్యం […]

Read More

పోస్టల్ బ్యాలెట్ ను తగ్గించేందుకు వైసీపీ కుట్ర

– ఉద్యోగుల ఓట్లపై వైసీపీ కుట్ర – వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యోగులు ఓట్లు వేస్తారని… – ఎన్నికల కోడ్ వచ్చినా వైసీపీకి కొమ్ము కాస్తున్న అధికారులు పద్ధతి మార్చుకోవాలి – ఉద్యోగులను అయోమయం చేస్తూ… ఫారం 12 లను తీసుకోని అధికారులపై చర్యలు తప్పవు – టీడీపీ విజ్ఞప్తితో పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ నూతన ఆదేశాలు – ఫారం 12 లను ఉద్యోగుల నుండి తీసుకోవాల్సిన బాధ్యత నియోజక […]

Read More

రాష్ట్రంలో బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలి

దాడులు అపకుంటే ఎన్నికల బహిష్కరణ అర్చక, పురోహిత సంఘం వెల్లడి కాకినాడ: రాష్ట్రంలో బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని, కాకినాడ జిల్లా వ్యాప్తంగా బ్రాహ్మణ సామాజికవర్గంపై జరుగుతున్న దాడులు ఆపని పక్షంలో ఈ ఎన్నికలు బహిష్కరిస్తామని బ్రాహ్మ ణ, అర్చక, పురోహిత సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. ఆదివారం బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయాన్ని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డి.హెచ్‌.వి.సాంబశివరావు, కామర్స్‌ చిరంజీ వి, పి.సోమసుందరం, వడ్డాది గోపికృష్ణ, కె.హనుమంతరావు, జొన్నలగడ్డ […]

Read More

అమరావతి ఉద్యమకారులకు అన్యాయం

టికెట్లు ఇవ్వకపోవటం టీడీపీ తప్పిదమే బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య తగిన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తి అమరావతి, మహానాడు : అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో రాజధాని అమరావతి ఉద్యమకారులను గుర్తించక పోవడం, దళితోద్యమాలను గుర్తించకపోవడం టీడీపీ తప్పిదమేనని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. 175 అన్నం ముద్దల్లో ఒక్క ముద్ద కూడా 1600 రోజుల అమరావతి జెండాకు పెట్టకపోవటం చాలా బాధాకరమని […]

Read More

అడ్డమైన ప్రకటనలు చేసి మోసగించారు…

నీతి, జాతి లేని పార్టీలను నమ్మొద్దు మల్కాజ్‌గిరి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏం చేస్తారో అడగండి.. రాజకీయాలు ఎందుకని నిలదీయండి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌, మహానాడు : అడ్డమైన ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన కాంగ్రెస్‌ను నమ్మొద్దని  మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ కోరారు. కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజక వర్గంలోని అస్మద్‌ పేటలో పప్పుపటేల్‌ నివాసంలో ఆదివారం […]

Read More

తెలుగు ప్రజల సాక్షిగా…

-టీడీపీ అభ్యర్థులతో ప్రమాణం చేయించిన చంద్రబాబు -ఉండవల్లి నివాసంలో బీ ఫారాలు అందజేత అమరావతి, మహానాడు: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్థులకు ఆదివారం బీ ఫారాలు అందజేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులతో మొదలుపెట్టి ఒక్కో జిల్లా పార్లమెంటు/అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపికైన […]

Read More

గంగాధరశాస్త్రిని కలిసిన రామినేని, పాతూరి

హైదరాబాద్‌: ప్రసిద్ధ ధార్మిక, సామాజిక సేవా సంస్థ ‘రామినేని ఫౌండేషన్‌’ చైర్మన్‌ రామినేని ఆదివారం ధర్మ ప్రచారక్‌, ఆ సంస్థ కన్వీనర్‌, బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణంతో కలిసి హైదరాబాద్‌లోని ‘భగవద్గీత ఫౌండేషన్‌’ను సందర్శించారు. ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎల్‌.వి.గంగాధరశాస్త్రిని శాలువాతో సత్కరించారు. అనం తరం బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. సంస్కృతి, సంప్రదాయాలు కోసం బీజేపీ చేస్తున్న కృషిపై చర్చించారు.

Read More

తొందరపడొద్దు… మద్దతు ధర ఇప్పిస్తా

రైతులకు మాజీ మంత్రి హరీష్‌రావు భరోసా ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన అధికారుల దృష్టికి ఫోన్‌లో సమస్య తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి సిద్దిపేట, మహానాడు : సిద్దిపేట నియోజకవర్గం పెద్దకోడూరు గ్రామ పరిధిలోని మెట్టుబండల దగ్గర కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆదివారం పరిశీలించారు. అనంతరం రైతుల తో మాట్లాడుతూ అధైర్య పడొద్దు…తొందరపడి తక్కువ ధరకు అమ్మకండని సూచించారు. రూ.2203 మద్దతు ధర ఇప్పిస్తా..అధికారులతో మాట్లాడి అండగా […]

Read More

సుస్థిరమైన పాలనకు మోదీ గ్యారంటీ

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : బీజేపీ తెలుగు మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ గత 70 ఏళ్లలో దేశవ్యాప్తంగా చేసిన అన్యాయాలు, అక్రమాలను, అవినీతి, బంధుప్రీతిని సరిదిద్దుతున్నాం. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ‘మోదీ గ్యారంటీ’తో ముందుకెళుతున్నామని […]

Read More