మీ వేళ్ళు కోసుకోవడం కాదు… జగన్ దుర్మార్గ పాలన పై వేటు వేయండి

– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జగన్ అరాచక పాలనను దేశం దృష్టికి తీసుకువెళ్లేందుకు గుంటూరుకు చెందిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి లక్ష్మి తన వేలిని కోసుకున్నారన్న వార్త నన్ను కలచివేసింది. తమ ప్రాంతంలోని అక్రమాలను గురించి ఆమె ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి ఉంటే నేడు ఇంత దారుణం జరిగి ఉండేది కాదు. రాష్ట్రంలో ప్రజల నిస్సహాయస్థితికి ఇది నిదర్శనం. ప్రజలారా! మీ […]

Read More

జగన్ అంటే అహంకారం..విధ్వంసం..దోపిడీ

మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే స్థాయి బ్రోకర్ సజ్జలకు లేదు విధ్వంసం, దోపిడీనే తన జీవితాశయంగా జగన్ పెట్టుకున్నారు జగన్ లాంటి బందిపోటును తరికొట్టేందుకు జనం ఏకమవ్వాలి? వ్యక్తిగత విమర్శలు చేస్తూ నీచానికి పాల్పడున్నారు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం రాష్ట్రంలో అరాచకాలను నిరసిస్తూ లక్ష్మీ అనే మహిళ ఢిల్లీలో బొటనవేలు నరుక్కుంది కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు జగ్గంపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగ్గంపేట : […]

Read More

ఎన్ఆర్ఐలను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్న వైసీపీ

ఎన్ఆర్ఐలు టిడిపికి మద్ధతు ఇవ్వడం దేశద్రోహమా? జన్మనిచ్చిన నేల రుణం తీర్చుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది – ఎన్ఆర్ఐ టిడిపి కోఆర్డినేటర్ కోమటి జయరాం వక్రభాష్యాలు, అసత్యాలు, అబద్దాలు చెప్పడంలో వైసీపీ నేతలు పీహెచ్‌డీలు చేశారు. జన్మనిచ్చిన నేల రుణం తీర్చుకోవాలి, తెలుగు వారి అభివృద్ధికి దోహదపడాలనే ఉద్దేశ్యంతో ఎన్ఆర్‌ఐలు ఎన్నికల సమయంలో వచ్చి పని చేయాలన్నా నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. ఎన్ఆర్ఐలు ఎన్నికల్లో వచ్చి పని చేయడం […]

Read More

ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ దోపిడీ

భాస్కర్‌రెడ్డి, ద్వారంపూడిలతో తతంగం నడిపిన జగన్‌ మిల్లర్లతో కుమ్మక్కు…కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్‌ బియ్యం దోపిడీ విలువ రూ.50 వేల కోట్లు..అనధికారికంగా లక్ష కోట్లు కేంద్ర నిధులు, టీడీపీ పాలనలో ఇచ్చిన సరుకులకు కుచ్చుటోపి 18 రకాల నిత్యావసరాలు హాంఫట్‌ పండుగలకు కూడా పేదలపై పక్షపాతం కూటమి నేతలు మర్రెడ్డి, లంకా దినకర్‌, శివశంకర్‌ మంగళగిరి, మహానాడు : ప్రజా పంపిణీ వ్యవస్థలో జగన్‌ భారీ దోపిడీకి పాల్పడ్డారని […]

Read More

వెంకన్న ఆశీస్సులు కోసం తిరుపతికి రఘురామకృష్ణ రాజు

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ గత నాలుగున్నర ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజలకు జరుగుతున్న అన్యాయన్ని ప్రశ్నిస్తూ… అధికార పక్షం మీద అలుపెరుగని పోరాటం చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు , ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ విషయం తెలిసిందే. ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రార్ధిస్తూ , తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులు కోసం తిరుపతికి రానున్నారు. 23 వ తేదీ […]

Read More

రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ కరువు

-జనసేన కార్యకర్తపై దాడి అమానుషం -ఏ రోజైనా సీఎం స్పందించారా? -టీడీపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ మంగళగిరి: నంద్యాల పార్లమెంట్‌ పాణ్యం నియోజకవర్గం తడకనపల్లి గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కార్యకర్త సలాం అనే యువకుడిపై వైసీపీ రౌడీ మూకలు అమానుషంగా దాడి చేయటాన్ని టీడీపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ ఖండిరచారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో […]

Read More

నూజివీడు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌

టీడీపీలోకి 40 మంది వైసీపీ నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించిన లోకేష్‌ అమరావతి: నూజివీడు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో 40 మంది ప్రస్తుత ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, వైసీపీ బీసీ, ఎస్సీ, యూత్‌ సెల్‌ నాయకులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వారికి నారా లోకేష్‌ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి […]

Read More

వాన్ డెర్ లుబ్బే …. డచ్ కౌన్సిల్ వామ పాము…జర్మన్ కమ్యూనిస్టు…

మార్చ్ నెల 1933 లో రీచ్ స్టాగ్ భవనం..అంటే జర్మనీ పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టాడు… తగలబడి పోతున్న పార్లమెంటు భవనాన్ని రక్షించడానికి విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది… అంతకుముందు నాలుగు వారాల క్రితమే హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయ్యాడు. తిక్కలేచిన హిట్లర్ దాన్ని ఉపయోగించుకుని , జర్మనీ లో ప్రజాస్వామ్యం రద్దు చేసి పారేసి…హింస మొదలు పెట్టాడు. హిట్లర్ కూడా ఇక్కడి ఇందిరా గాంధీ లాగే, ఎమర్జెన్సీ పెట్టేసి…ప్రతిపక్ష నాయకులను […]

Read More

పదో తరగతి ఫలితాలు విడుదల

• ఈ ఏడాది రికార్డు స్థాయిలో 86.69 మంది ఉత్తీర్ణత • పది పరీక్షలకు 6,16,615 మంది హాజరు • బాలికలు 3,02,005, బాలురు 3,14,610 • బాలికలు 89.17శాతం, బాలురు 84.32శాతం ఉత్తీర్ణత • నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన 2803 పాఠశాలలు • 96.37% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం మొదటి స్థానం, 62.47% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో కర్నూల్ జిల్లా • 98.43% అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని […]

Read More

జగన్‌ పాలనలో అరాచకాలపై వేలు నరుక్కుని మహిళ నిరసన

-దేశ రాజధాని ఢిల్లీలో కలకలం -ఇండియా గేట్‌ ఎదుట ఘటన -ప్రత్తిపాడులో మాఫియాను అరికట్టాలని వినతి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అరాచకాలపై చేతి బొటన వేలు నరుక్కుని ఓ మహిళ నిరసన తెలిపింది. ఈ ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. గుంటూరు రూరల్‌కు చెందిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు అయిన కోపూరి లక్ష్మి ప్రత్తిపాడులో ఉంటోంది. నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సీజేఐకు వినతిపత్రం ఇచ్చేందుకు సోమవారం […]

Read More