అచ్చమాంబను దర్శించుకున్న కన్నా

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి రూరల్‌ మండలం గుడిపూడి గ్రామంలో మాతృశ్రీ అచ్చమాంబ తిరునాళ్ల మహోత్స వం సందర్భంగా మంగళవారం ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.

Read More

జగన్ సర్కారుపై క్యాట్ ప్రశ్నల వర్షం

-ఒకే ఆరోపణలపై రెండుసార్లు ఎలా సస్పెండ్ చేస్తారు? -అవి నోట్‌ఫైల్‌లో ఏవీ? -నాలుగుసార్లు చార్జిషీట్ వేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారు -జగన్ సర్కారుపై క్యాట్ ప్రశ్నల వర్షం -ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసు విచారణ 29కి వాయిదా అమరావతి: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను […]

Read More

నాగర్‌కర్నూలు ఎంపీ స్థానానికి మల్లు రవి నామినేషన్‌

నాగర్‌కర్నూలు, మహానాడు : నాగర్‌కర్నూలు ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌ కుమా ర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్‌, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

పిఠాపురంలో జన గర్జన

విజయోస్తూ.. అంటూ దీవించిన పిఠాపురం ప్రజలు సమధికోత్సాహంతో వేలాదిగా తరలి వచ్చిన ప్రజానీకం జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు హారతులు, పూల వర్షంతో మురిసిన పిఠాపురం అంగరంగ వైభవంగా సాగిన పవన్ కళ్యాణ్ నామినేషన్ ఊరేగింపు హనుమజ్జయంతి రోజున ఇష్ట దైవం ఆశీస్సులతో నామినేషన్ వేసేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులు కోలాహలం నడుమ ర్యాలీగా వెళ్లారు. పిఠాపురం ప్రజానీకం స్వచ్ఛందంగా ఆయన వెంట తరలిరాగా […]

Read More

పిఠాపురం టీడీపి ఎస్సీ సెల్ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ

‘నా మీద పడిన మొదటి కేసు హైదారాబాద్ భీంరావ్ బాడ అని అంబేద్కర్ పేరుతో ఉన్న కాలనీని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తే, వారికి అండగా నిలబడేందుకు వెళ్లి పోరాడినందుకు కేసు పడింది’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం నియోజక వర్గం అభ్యర్థి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం చేబ్రోలులోని తన నివాసంలో పిఠాపురం నియోజక వర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా […]

Read More

ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం

టీడీపీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు ఎం.దారు నాయక్‌ నరసరావుపేట, మహానాడు : పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు ఎం.దారునాయక్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల వైసీపీ పాలన లో అభివృద్ధి శూన్యమని, పల్నాడు జిల్లా ప్రజలు ఏడు నియోజకవర్గాలు వైసీపీకి పట్టం కట్టడం తో దానికి ప్రతీకార చర్యగా భూ కబ్జాలు, భౌతిక దాడులు, రాజకీయ హత్యలు, అత్యాచారాలు వంటివి […]

Read More

కూటమి అభ్యర్థులను గెలిపించండి

టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా విజయవాడ, మహానాడు : కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, మచిలీపట్నం పరిశీలకులు లుక్కా సాయిరాం ప్రసాద్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాల యంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో జగన్‌ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలు కోలుకోలేని విధంగా నష్టపోయారన్నారు. పేర్ని నాని మంత్రిగా నియోజవర్గానికి చేసింది శూన్యమన్నారు. […]

Read More

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే మీ భూములు గల్లంతే.. మేం రాగానే రద్దు చేస్తాం

-కేంద్రం సహకారంతో పోలవరం పూర్తి చేస్తాం -ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తాం, పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తాం -పెరిగిన ధరలతో పేద, మద్య తరగతి ప్రజల ఇబ్బందులు…మేం అధికారంలోకి రాగానే ధరలు నియంత్రిస్తాం -గిరిజనుల కోసం ఐటీడీఏ ఏర్పాటు చేస్తాం -వంశధార నిర్వాసితులను ఆదుకుంటాం -యువత మూడు పార్టీల జెండాలు పట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి -పాతపట్నం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాతపట్నం: జగన్ […]

Read More

ముగిసిన హరిహర క్షేత్రం 18వ వార్షికోత్సవ వేడుకలు

భక్తిశ్రద్ధలతో మహా పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు పాల్గొన్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుటుంబం నగరోత్సవంలో పాల్గొన్న భక్త జనం ప్రకాశం జిల్లా చీమకుర్తి, మహానాడు : చీమకుర్తి హరిహర క్షేత్రంలో గత రెండు రోజులుగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతు ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారంతో ముగిశాయి. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి […]

Read More

ఆశీర్వదించండి…పశ్చిమ రూపురేఖలు మారుస్తా

-మాతృభూమికి సేవ చేసే అవకాశం రావడం దైవ నిర్ణయం -సమస్యలు తెలుసు-అన్నిటినీ పరిష్కరిస్తా -ప్రచారంలో సుజనాకు బ్రహ్మరథం పట్టిన ముస్లిం మైనారిటీలు – బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ‍ఎన్నికల్లో ఆశీర్వదించండి… పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా అని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంసాలిపేట నుంచి మహాలక్ష్మి వీధి గంగానమ్మ గుడి నైజాం గేట్ అంబేద్కర్ కాలనీలో 55వ డివిజన్ టీడీపీ […]

Read More