విజయనగరంలో విశాఖ స్టీల్ కు చెందిన 1000 ఎకరాల గర్భామ్ మాంగనీస్ మైన్‌ను కబ్జా చేసి కోట్లు దోపిడీ చేస్తున్న బొత్స కుటుంబం

– వాటాలు, లెక్కలు తేల్చుకోవడానికేనా జగన్ రెడ్డి జిల్లాలో అడుగుపెట్టింది – 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ రెడ్డి లెక్క సెటిల్ చేయబోతున్నారు – ఐదేళ్లు పాటు ప్రతీ విజయనగరంలో సాగించిన అవినీతి లెక్కలు తన మాఫియా ముఠాతో పైనల్ చేసుకోవడానికే జగన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తున్నాడు – ఉత్తరాంధ్ర వనరులన్నీ దోచుకుని ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్రకు వచ్చావ్ జగన్ రెడ్డి? – విజయనగరం జిల్లాలో బొత్స […]

Read More

జగన్.. మళ్లీ శ్రీలక్ష్మి బొటన వేలు అతికించగలరా?

-నాడైనా, నేడైనా బొటనవేలు తెగనరుక్కుంది దళిత గిరిజనులే -దళతుల చేతనే జగన్ గంజాయి అమ్మిస్తున్నారు -మళ్లీ వేధింపులకు గురి కావడానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయాలా? -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నాడైనా, నేడైనా బొటనవేలు తెగనరుక్కుంది దళిత గిరిజనులే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో […]

Read More

సైకో రెడ్డి మళ్లీ వస్తే రాష్ట్రంలో నుంచి పారిపోవాల్సిందే

-చట్టసభల్లో మగవారితో సమానంగా మహిళల ప్రాతినిధ్యం -డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు -గుక్కెడు నీళ్లివ్వడం చేతకాని సీఎం…గంజాయి, మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు. -ఆడబిడ్డలను సంపన్నులను చేసే బాధ్యత తీసుకుంటాం -సైకో జగన్ ను తరిమికొడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం -సంపద సృష్టి టీడీపీకే సాధ్యం….పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం -గజపతినగరం ఆడబిడ్డలతో ముఖాముఖిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గజపతినగరం : అధికారంలోకి రాగానే నా […]

Read More

దెందులూరులో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా

మరోసారి అవకాశం కల్పించండి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ కూటమి నేతలతో జోరుగా ఎన్నికల ప్రచారం దెందులూరు, మహానాడు : దెందులూరు మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దెందులూరు మండలం పెరుగుగూడెం, చల్ల చింతలపూడి, ముప్పవరం, సీతంపేట గ్రామాల్లో వారు పర్యటించారు. మహిళలు పూలు, మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. అందరి ఆశీస్సులతో రెండు సార్లు […]

Read More

కాపుల ఆత్మీయ సమావేశంలో కన్నా, భాష్యం ప్రవీణ్‌

పల్నాడు జిల్లా పెద్దకూరపాడు, మహానాడు : పెదకూరపాడు అమరావతి సత్యసాయి కళ్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కాపుల ఆత్మీయ సమావేశంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

నాయీ బ్రాహ్మణులకు అవకాశాలు కల్పిస్తాం

చిరువ్యాపారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తాం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రజలతో మమేకమై..సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దేవాలయ పాలకవర్గాలలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించేందుకు కూటమి ప్రభు త్వం కట్టుబడి ఉంది..మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో షాపులు కేటాయిస్తాం.. ఇళ్ల స్థలాలు లేని వారికి ఇంటి స్థలం కేటాయిస్తామని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు. దర్శి పట్టణంలో ప్రచారంలో భాగంగా […]

Read More

కూటమి కార్యకర్తల జోలికొస్తే తాటతీస్తాం

నీ ఉడత ఊపులకు ఎవరూ భయపడరు                    ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి తిరుగులేని మెజార్టీతో గెలవబోతున్నాం చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు : కూటమి కార్యకర్తల జోలికొస్తే తాటతీసి పంపిస్తారని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఆయన మంగళవారం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నియోజవర్గంలో అవాకులు, చవాకులు పేలుతున్న […]

Read More

సుజనా, చిన్ని విజయం కోసం ప్రచారం

విజయవాడ, మహానాడు : విజయవాడ పశ్చిమలో సుజనాచౌదరి విజయం కోసం టీడీపీ మాజీ కార్పొరేటర్‌, 41,42 డివిజన్ల క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ యేదుపాటి రామయ్య మంగళవారం ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని, పశ్చిమలో సుజనాను గెలిపించాలని ఇంటింటికీ తిరిగి అభ్యర్థించారు. రామయ్య వెంట బూత్‌ ఇన్‌చార్జ్‌లు నెలకుర్తి వెంకటరావు, అన్నాబత్తిన శ్రీనివాస్‌, మైనంపాటి రమేష్‌, కాశీ, పత్చవ మల్లికార్జున, వెంకట్‌, మహేష్‌, శ్రీనివాస్‌ తది తరులు పాల్గొన్నారు.

Read More

ఎన్నికల్లో అక్రమాలపై నిఘాకు శ్రీకారం

-రిటైర్డ్‌ అధికారులతో పరిశీలన -మే 9 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు -ఇళ్ల దగ్గర పెన్షన్లకు ఏర్పాట్లు చేయాలి -సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి -నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గుంటూరు, మహానాడు: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషిచేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులతో ఎన్నిక ల నిఘా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. […]

Read More

లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి శిరీష అలియాస్ బర్రెలక్క స్వతం త్ర ఎంపీ అభ్యర్థిగాఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్‌కు ఈరోజు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు.  శిరీష గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి పోటీ చేసి ఓడిపో యిన విషయం తెలిసిందే.

Read More