మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారు

– అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్‌… -నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో కూర్చున్నాడు.. – కాళేశ్వరం డిజైన్‌ మందేసి గీశాడో..దిగాక గీశాడో కూలింది… -నీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా – హరీష్‌రావు…రాజీనామా పత్రంతో రెడీగా ఉండు -రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి సాక్షిగా మాట ఇస్తున్నా – రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తేలుస్తాం.. […]

Read More

అయోధ్యలో రామాలయం కడితే నెల్లిమర్లలో రాముడి తల తీసేశారు

-ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ -భోగాపురం విమానాశ్రయాన్ని 2025 నాటికి పూర్తి చేస్తాం -ఇండస్ట్రీయల్ హబ్ గా నెల్లిమర్ల -ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? -కూటమికి ఓటు జగన్ గుండెలకు గుచ్చుకోవాలి -రోజు రోజుకు పెరుగుతున్న బూటకపు గులకరాయి దెబ్బ -నెల్లిమర్ల ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు జగన్ సభలకు రావాలంటే రూ.500 నోటు, క్వార్టర్ బాటిల్ ఇస్తున్నా జనం రాని పరిస్థతి. అయోధ్యలో రామాలయం కడితే నెల్లిమర్లలో […]

Read More

ఎన్‌ఆర్‌ఐలను గుంటనక్కలంటారా?

వేధిస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా? ఎంతోమందికి సేవలందిస్తున్న తమపై దుష్ప్రచారమా… తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి వైసీపీ తీరుపై ఎన్‌ఆర్‌ఐ నేతల నిరసన మంగళగిరి, మహానాడు : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఎన్‌ఆర్‌ఐలను వేధిస్తూ అవమానిస్తున్న వైసీపీ తీరును నిరసిస్తూ టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ సాయి మాట్లాడుతూ సేవా కార్యక్ర మాల్లో బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలను కించపరుస్తారా? […]

Read More

మే 1న ఇళ్ల దగ్గరే పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలి

గత పొరపాట్లు పునరావృతం కాకుండా చూడండి తక్షణమే ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వండి రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయించాలి కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత లేఖ అమరావతి, మహానాడు : పెన్షన్‌దారులు ఇబ్బందిపడకుండా మే నెల 1వ తేదీనే ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీకి అవసరమై చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం […]

Read More

పరదాలు కట్టుకుని తిరగను…చెప్పినవన్నీ చేస్తా

-బిసిలను అవమానిస్తే జైలుకు ! -తప్పుడు ప్రచారాన్ని క్రైస్తవ సోదరులు నమ్మొద్దు -రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ -చినకాకాని లో లోకేష్ కు స్థానికుల బ్రహ్మరథం మంగళగిరి: జగన్ ప్రభుత్వం బిసిలు, బిసిల బిడ్డలను దుర్మార్గంగా పొట్టనబెట్టుకుంటోంది, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసిలను అవమానిస్తే జైలుకు పంపుతాం, ఇందుకోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ చినకాకాని, […]

Read More

వీవీప్యాట్‌ల కేసులో సుప్రీంకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

– ఎన్నికలను నియంత్రించలేం వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా జనరేట్ అయ్యే అన్ని పేపర్ స్లిప్‌ల సహాయంతో ఈవీఎంలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌) పోలైన అన్ని ఓట్లను క్షుణ్ణంగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థగా ఉన్న ఎన్నికల సంఘం పనితీరును తాము […]

Read More

పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో సందిగ్ధతను తొలగించిన ఎన్నికల కమిషన్

– పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉద్యోగులంతా వినియోగించుకోవాలి ఉద్యోగులు ఓటు ఎక్కడ ఓటు ఉన్నా సరే, వారు పనిచేస్తున్న ప్రాంతంలో సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసే ఫేసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేసేలా సౌకర్యం. ఉద్యోగులు ఓటు హక్కును కోల్పోకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్సు వినియోగంపై 20వ తేదీన స్పష్టమైన మార్గదర్శకాలు జారి […]

Read More

గుంటూరు పశ్చిమలో వైసీపీకి భారీ షాక్‌

గంపగుత్తగా టీడీపీలోకి భారీగా చేరికలు డివిజన్లలో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతు న్నాయి. తాజాగా బుధవారం గుంటూరు నల్లచెరువుకు చెందిన వైసీపీ మహిళా నాయకురాలు షేక్‌ షంషున్‌ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి గుంటూరు పశ్చిమ నియో జకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి కండువాలు కప్పి ఆహ్వానించారు. 25వ […]

Read More

నిఘా దళపతి విశ్వజిత్… విజయవాడ సీపీగా పీహెచ్‌డి రామకృష్ణ

– ఈసీ నిర్ణయం విజయవాడ: ఇంటలిజన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీసు కమిషనర్‌గా పిహెచ్‌డి రామకృష్ణ నియమితులయ్యారు. ఇంటలిజన్స్ చీఫ్‌గా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీసుకమిషనర్‌గా ఉన్న కాంతిరాణా తాతాలను తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి స్థానంలో ఇంటలిజన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, బెజవాడ సీపీగా రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దానికంటే ముందు.. ఇంటలిజన్స్ చీఫ్ పోస్టు […]

Read More

‘పువ్వు’.. నవ్వులపాలవుతుందా?

– జగన్ ‘పుష్ప’విలాసం – ఎన్డీయేకు 240 సీట్లు దాటకూడదని ప్రార్ధించాలన్న జగన్ -అప్పుడు వైసీపీ మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమట – విశాఖస్టీల్ ఉద్యోగ నేతలతో జగన్ మనసులో మాట – గత ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ – ప్రత్యేక హోదా సాధిస్తానన్న వాగ్దానం – మన మద్దతు అవసరం లేదు కాబట్టి మౌనంగా ఉన్నామని మాటమార్చిన వైనం – […]

Read More