వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ‘క్రాక్’కు సంతకం చేయడానికి ముందు ‘శబరి’ కథ […]
Read Moreమే 25న లవ్ స్టోరీ ‘లవ్ మీ- ఇఫ్ యు డేర్’
టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన […]
Read Moreపాలిక్ శ్రీను దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.3 ప్రారంభం
ఐ.ఐ.టి.కృష్ణమూర్తి ఫేం యువ హీరో పృథ్వీ హీరోగా రూపాలి, అంబిక హీరోయిన్లుగా…రచిత్ శివ, ఆర్.ఆర్.క్రియేషన్స్ అండ్ పాలిక్ స్టుడియోస్ పతాకాలపై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం బుధవారం లాంచనంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దుర్గం రాజేష్, రావుల రమేష్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పాలిక్ శ్రీను. సంగీతం జాన్ భూషన్ అందించగా సురేష్ గంగుల పాటల రచయిత. వెంకట్, నిశాంత్ […]
Read More“సత్యభామ” నుంచి ఫస్ట్ సింగిల్ ‘కళ్లారా
‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘కళ్లారా..’ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3.06 నిమిషాలకు ఈ పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కళ్లారా..’ పాటను క్వీన్ ఆఫ్ మెలొడీ శ్రేయా ఘోషల్ పాడారు. ఈ పాట కాజల్, నవీన్ చంద్ర లవ్ మేకింగ్ సాంగ్ […]
Read Moreహరోం హర’ మెలోడీ విడుదల
సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’ మ్యూజిక్ ప్రమోషన్స్ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్తో ప్రారంభమయ్యాయి. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెకెండ్ సింగిల్ని ఈ రోజు విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ స్వరపరిచి కనులెందుకో సోల్ ఫుల్ మెలోడీని నిఖితా శ్రీవల్లి, చైతన్ భరద్వాజ్ అద్భుతంగా అలపించారు. […]
Read Moreపేదల బియ్యం…వైసీపీ మాఫియా పరం
ఆదాయ భద్రత పథకంగా మార్చుకున్నారు సీబీఐ, ఈడీ నుంచి తప్పించుకోలేరు అవినీతి రాబంధులను జైలుకు పంపుతాం బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ మంగళగిరి, మహానాడు : మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్, టీడీపీ, జనసేన నాయకులు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. లంకా దినకర్ మాట్లాడుతూ జగన్ కనుసన్నలలో జరిగిన బియ్యం అవినీతి రూ.50 వేల కోట్లు ఉంటుందని అంచనా అని, […]
Read Moreమే 1న పుష్ప-2 టైటిల్ సాంగ్ విడుదల
ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప-2 ది రూల్. పుష్ప ది రైజ్తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఈ చిత్రంలో ఐకాన్స్టార్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇక ప్రస్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప-2 ది రూల్ గురించి ఎటువంటి అప్డేట్ అయినా సన్పేషన్. ఇటీవల ఐకాన్స్టార్ అల్లు అర్జున్ […]
Read Moreబీజేపీ వస్తే రాజ్యాంగం మార్పు…రిజర్వేషన్ల రద్దు
ప్రజలు ఓటుహక్కుతో మోదీకి బుద్ధిచెప్పాలి ఆయన మహానటుడు…ఎన్టీఆర్,ఏఎన్నార్ కూడా సరిపోరు తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ తిరుపతి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ బుధవారం తిరుపతి నగరంలోని గాలి వీధి, నెహ్రు నగర్, దాసరి మఠం, యాదవ్ వీధి, గాంధీపురం, సత్యనారాయణపురం ఉప్పొంగి దళితవాడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ వస్తే భారత రాజ్యాంగాన్ని […]
Read Moreపడుగుపాడులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఘన స్వాగతం
కోవూరు, మహానాడు : కోవూరు మండలం పడుగుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని నేతాజీనగర్లో బుధవారం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు నేతాజీనగర్ వాసులు, మహిళలు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. ఆ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను స్థానికులు ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం […]
Read Moreవైఎస్సార్ను తిట్టిన బొత్స…నీకు తండ్రి సమానుడా?
విజయమ్మను సైతం అవమానించాడు.. ఆయన్ను దుమ్మెత్తిపోసిన వాళ్లకే పెద్దపీట వేశావ్ నిజమైన అభిమానులు పనికిరారా? నీ కోసం పాదయాత్ర చేసిన వారు… గొడ్డలిపోటుకు గురైన వారు ఏమీ కారు… రేపల్లె సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు రేపల్లె, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రేపల్లెలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రసంగించారు. పొద్దున పేపర్లో చూశా. బొత్స సత్యనారాయణ జగన్కి తండ్రి సమానులు […]
Read More