రాష్ట్రాన్ని మోసగించిన జగన్‌ అవసరమా?

హోదా రావాలంటే జగన్‌ పోవాలి పోలవరం, అమరావతి కావాలంటే దిగిపోవాలి పామర్రులో పేదల భూములు నొక్కిన వ్యక్తికి ఓటేస్తారా? పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి కృష్ణా జిల్లా పామర్రు, మహానాడు : రాష్ట్రాన్ని మోసగించిన జగన్‌ అవసరమా? అని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం కట్టాల […]

Read More

చిలకలూరిపేట విజయాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తా

టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అధినేత చేతుల మీదుగా బీ ఫారం చిలకలూరిపేట, మహానాడు : చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత చంద్రబాబుకు కానుకగా ఇచ్చి తీరతామని టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కూటమి విజయానికి చేరువుగా వెళుతుంటే, ముఖ్యమంత్రి జగన్‌ ప్రతి అడుగు పరాజయం, పరాభవం వైపే పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. గత ఆదివారం అనివార్య కారణాల […]

Read More

అరాచకం కావాలా…అభివృద్ధి కావాలా?

ఐదేళ్ల విధ్వంసానికి ముగింపు పలుకుదాం సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి అజెండా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : ఐదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారా యణ అన్నారు. సత్తెనపల్లి పట్టణం 31వ వార్డులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా కార్యసిద్ధి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]

Read More

దటీజ్ రాజు గారు!

సేదదీరిన రాజు గారు! స్థాయికి తగిన సింహాసనం.! వయసుకి తగిన సౌకర్యం.! కోరుకోని వ్యక్తిత్వం.! అశోక్ గజపతిరాజు నైజం.! -తన కుమార్తె, విజయనగరం టిడిపి అసెంబ్లీ అభ్యర్ధి అదితి గజపతిరాజు నామినేషన్ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు

Read More

పసుపుమయంగా వినుకొండ

టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు నామినేషన్‌ వినుకొండ, మహానాడు : వినుకొండ టీడీపీ అభ్యర్థిగా జి.వి.ఆంజనేయులు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కరెంట్‌ ఆఫీస్‌ దగ్గర నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్ర మంలో అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్‌చార్జ్‌ కొంజేటి నాగశ్రీను, ఉమ్మడి […]

Read More

కోలాహలంగా నాదెండ్ల మనోహర్‌ నామినేషన్‌

తరలివచ్చిన కూటమి శ్రేణులు రాష్ట్ర ప్రయోజనాల కోసం గెలిపించాలని విజ్ఞప్తి గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు : తెనాలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ నామినేషన్‌ ప్రక్రియ బుధవారం కోలాహలంగా సాగింది. ఉదయం స్థానిక లింగారావు సెంటర్‌ నుంచి ర్యాలీ రజకచెరువు, గాంధీ చౌక్‌, శివాజీ చౌక్‌ల మీదుగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుంది. మేళతాళాలు, తప్పెట్లు, డీజేలు, కార్యకర్తల నినాదాలతో హోరెత్తించారు. మార్గమధ్యలో తెనాలి మండలం […]

Read More

ఖమ్మం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా నామా నామినేషన్‌

ఖమ్మం, మహానాడు : ఖమ్మం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు బుధవారం కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి వి.పి.గౌతమ్‌కు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు.

Read More

నాకు కూతుర్లు లేరు…మీరే నా ఇంటి ఆడబిడ్డలు..అక్కచెల్లెమ్మలు

-ఆడబిడ్డలను సొంతకాళ్ళపై నిలబెట్టాలన్నదే నా ధ్యేయం -నేనెప్పుడూ మహిళల పక్షపాతినే -పెద్ద కొడుకు లా ప్రతి కుటుంబానికి సేవ చేస్తా -జగన్ పాలనలో పంచదార కూడా చేదయ్యింది -మహాశక్తితో మహిళల జీవితాల్లో వెలుగులు -జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తాం -శ్రీకాకుళం మహిళా సదస్సులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం :- తనకు సొంత ఆడబిడ్డలు లేరని రాష్ట్రంలోని మహిళలే తన ఇంటి ఆడబిడ్డలు..అక్కచెల్లెమ్మలు అని […]

Read More

గులకరాయితో హత్యాయత్నం చేశారంటూ జగన్ డ్రామా

-మంగళగిరిని నా సొంతం చేసుకుని అహర్నిశలు కష్టపడ్డా -బాపనయ్య నగర్ రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ మంగళగిరిః ఎన్నికల్లో లబ్ధి కోసం గులకరాయితో తనను హత్యాయత్నం చేశారంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి బాపనయ్య నగర్-హుడా కాలనీలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 2019లో కోడికత్తితో జగన్ రెడ్డే పొడిపించుకుని సానుభూతి డ్రామా […]

Read More

లోకేష్ సమక్షంలో 100 మంది టీడీపీలో చేరిక

మంగళగిరి సమగ్రాభివృద్ధికి కలిసిరావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో యువనేత సమక్షంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 100 మంది టీడీపీలో చేరారు. ఉండవల్లి గ్రామానికి చెందిన శ్రీరామ వాసుదేవ లక్ష్మీ తాయారు ఆధ్వర్యంలో 15 మంది, తాడేపల్లి పట్టణం 12 వ వార్డుకు చెందిన వైసీపీ నేతలు యేమని శివనాగేశ్వరరావు, కొలకలూరు వెంకటరత్నం, మహ్మద్ పఠాన్ ఆధ్వర్యంలో 50 మంది, తాడేపల్లి పట్టణం […]

Read More