-ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం -అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం -టీడీపీ యువనేత లోకేష్ అమరావతి: రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపిలోకి భారీగా వలసల పరంపర కొనసాగుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ వీఏఆర్ కే ప్రసాద్ (అమ్మా ప్రసాద్) లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ప్రసాద్ కు యువనేత లోకేష్ పసుపు కండువా […]
Read Moreధరలు పెంచి మహిళల ఉసురు తీసుకున్న జగన్
– మహిళల కంట కరెంటు చార్జీల కన్నీరు – జగన్ రెడ్డి ఫ్యాన్ రెక్కలు విరచడానికి సిద్ధమైన జనం – అప్రకటిత కరెంటు కోతలు… అల్లాడుతున్న రైతులు, వృద్ధులు, మహిళలు, ప్రజలు – బిల్లులు పెంచనని చెప్పి పదిసార్లు పెంచి రకరకాల విద్యుత్ బిల్లుల పేరుతో జగన్ రెడ్డి దోపిడీ – గత ప్రభుత్వంలో ఉన్న సర్ ఛార్జీలు రూ.560 కోట్లు అయితే రూ.1500 కోట్లను ప్రజల నుండి వసూలు […]
Read Moreకురిచేడుకు రహదారి వ్యవస్థను మెరుగుపరుస్తాం
ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తా మీ ఆదరణతో బాధ్యత పెరిగింది దర్శి ప్రజల రుణం తీర్చుకుంటా టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కురిచేడు/దర్శి, మహానాడు : కురిచేడు మండలం పడమర గంగవరం, గంగదొనకొండ గ్రామాలలో బుధవారం ఉదయం దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్గత రోడ్లను పూర్తి చేస్తాం…మండల కేంద్రానికి రహదారి వ్యవస్థను ఏర్పా టు చేస్తామని తెలిపారు. […]
Read Moreకొత్త ఓటర్లు కూటమి వైపే!
-మొత్తం ఓటర్లు 4,08,07,256 మంది -మహిళా ఓటర్లు 2,07,065 మంది -పురుష ఓటర్లు 2,00,09,275 మంది -సర్వీసు ఓటర్లు 67,434 -థర్డ్ జెండర్ ఓటర్లు 3482 మంది -కొత్తగా నమోదయిన యువ ఓటర్లు 8.13 లక్షల మంది -ముసాయిదా తర్వాత పెరిగిన కొత్త ఓటర్లు 5.08 లక్షల మంది -నిరుద్యోగులు, యువకులు ఎన్డీఏ వైపే -జగన్ హయాంలో రాని పరిశ్రమలు -వచ్చినవే వెనక్కి వెళ్లిన వైనం -బాబు వస్తేనే కొత్త […]
Read Moreదర్శి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతా
అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దర్శి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతామని దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఆమె వాకర్స్తో పాటు వాకింగ్ చేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. దర్శి చుట్టూ ఉన్న గ్రామాలకు నియోజక వర్గ కేంద్రమైన దర్శి పట్టణానికి […]
Read Moreమెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి నామినేషన్
మెదక్, మహానాడు : మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వెంకటేశ్వరాలయంలో స్వామి వారి చెంత నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్రావులతో పాటు మెదక్ పార్లమెంటు ప్రజల ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగిందన్నారు. కలెక్టర్గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డ […]
Read Moreనెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు మృతి…ఇద్దరు పరిస్థితి విషమం మృతులు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం వాసులు ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు మితిమీరిన వేగమే కారణంగా నిర్ధారణ నెల్లూరు జిల్లా కావలి, మహానాడు : నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరు టోల్ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఏలూరు జిల్లా కొయ్యలగూ డెంకు చెందిన జ్యోతి కల్యాణి, రాజీ, కుమార్ కారులో చెన్నైలో ఇమిటేషన్ […]
Read More