– మాడుగులలో వైసీపీ వర్సెస్ బీజేపీ – డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు అనుచరుల దౌర్జన్యం – పోలీసుస్టేషన్ ముందు రమేష్ ధర్నా – రమేష్ ఉన్న పోలీసు వాహనంపైనే వైసీపీ దాడి – రమేష్ కారు, పలు వాహనాలు ధ్వంసం – అయినా ముత్యాలనాయుడుపై కేసు పెట్టని పోలీసులు – హత్యాయత్నం కేసు పెట్టాలని రమేష్ డిమాండ్ – చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు – రమేష్ అరెస్టును […]
Read Moreబీజేపీ వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు
-రాష్ట్రంలో ఆ పార్టీకి జగన్, బాబు తొత్తులు -వారికి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే -పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు కడప, మహానాడు: కడప టౌన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బహిరంగ సభలో కడప ఎంపీ అభ్యర్థి, పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రసంగించారు. బాబు, జగన్ ఇద్దరు బీజేపీకి తొత్తులు. బీజేపీ ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతోంది. ఆ మంటల్లో బీజేపీ చలి కాచుకుంటోందని ధ్వజమెత్తారు. ముస్లింలకు […]
Read Moreఅరాచక పాలనకు ముగింపు పలకండి
– విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కూటమి అభ్యర్థుల గెలుపు ఏపీకి చాలా అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. శనివారం పూర్ణానందం పేట, పెజ్జోని పేటలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి అభ్యర్థులు గెలుపు ఏపీకి చాలా అవసరమని, ప్రజలందరిలో మార్పు రావాలన్నారు. గత ఎన్నికల్లో జగన్ […]
Read Moreసుజనాను అభినందించిన బాల్య మిత్రులు
ఎపుడో కలసి మెలసి వున్న బాల్య మిత్రులు బీజేపీ పశ్చిమ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరు) ను శనివారం నాడు స్నేహ పూర్వకంగా కలిశారు వారందరినీ పేరు పేరునా సుజనా చౌదరి పలుకరించి వారందరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సుజనా భారీ మెజార్టీ తో గెలవాలని ఆకాంక్షించారు. సుజనా గెలుపునకు తాము అందరం సహకరిస్తా మని వాగ్దానం చేశారు.
Read Moreబెయిల్పై ఉన్న వారు దేశాన్ని ఉద్ధరిస్తారా?
రేవంత్, రాహుల్పై బీజేపీ నేత ప్రభాకర్ హైదరాబాద్, మహానాడు: ఇండీ కూటమికి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్లు వివిధ రకాల కేసుల్లో (ఆర్థిక నేరాలు, ఏసీబీ, మనీలాం డరింగ్, పరువునష్టం దావా కేసులు) శిక్షపడి జైలులో ఉన్నారు. లేదా వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. వీళ్లా ప్రజలకు గ్యారంటీ ఇచ్చేదని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ నేత ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. […]
Read Moreడైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలు
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సి కల్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ […]
Read Moreముంబైలో ‘డబుల్ ఇస్మార్ట్’ కీలక, లెన్తీ షెడ్యూల్
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని వారి బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ అయిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’ షూట్ను తిరిగి ప్రారంభించారు. 2024లో అత్యంత క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్లలో ఒకటైన ఈ సినిమా షూటింగ్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ లెన్తీ, కీలకమైన షెడ్యూల్లో మేకర్స్ ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ముంబైలో జరిగే ఈ […]
Read Moreఒకే వేదికపై రెండు సినిమాలు
డైరెక్టర్స్ డే” సందర్భంగా ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ శనివారం నాడు “ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్” సమర్పణలో రెండు సినిమాల షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంగణంలో “ఖుషి టాకీస్” బ్యానర్ లో సీత ప్రయాణం కృష్ణతో..అనే చిత్రం, “మహీ మీడియా వర్క్స్” బ్యానర్ పై “త్రిగుణి” చిత్రం లాంఛనంగా ముహూర్తం షాట్ తో మొదలయ్యాయి. ఈ రెండు చిత్రాల ముహూర్తం షాట్స్ కి తెలుగు […]
Read Moreవాలంటీర్లు రాజీనామా చేయొద్దు…
కూటమి వస్తే రూ.10 వేలు జీతం ఈ ఎన్నికల్లో ఎవరి మాటా వినొద్దు పేదల ఇళ్లు, పట్టాలతో వైసీపీ బెదిరింపులు దుర్మార్గం సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సర్వేపల్లి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి శనివారం వెంకటాచలం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులు వాలంటీర్లను బెదిరిం చి బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. వారంతా […]
Read Moreలగ్గం చిత్రీకరణ పూర్తి
ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు” అన్నారు పెద్దలు “ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి” అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో లగ్గం మూవీని మొదలుపెట్టి శరవేగంగా నిన్నటితో లగ్గం టాకీ పార్ట్ పూర్తి అయ్యింది. “మన తెలుగు కల్చర్ తో జరిగే పెళ్ళిలలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో, బంధువుల లగ్గమో […]
Read More