• జగన్ కు తన ఓటమి అర్ధమైంది • భవిష్యత్తును ఆలోచించి కూటమికి ఓటు వేయాలి • వైసీపీ పాలనలో రాష్ట్రం వెనక్కు వెళ్లిపోయింది • మైనార్టీల భద్రత, భరోసాకు కూటమిది హామీ • ప్రజల కోసం తిరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంది • దెబ్బ ఓ వైపు తగిలితే మరో వైపు బ్యాండేజీ వేసుకునే పెర్ఫామెన్స్ నాయకులను నమ్మకండి • విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వారాహి విజయభేరీ సభలో […]
Read Moreచంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు
-సినీనటుడు నారా రోహిత్ -మడకశిర, పుట్టపర్తిలో ప్రచారం మడకశిర: ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రోళ్ల మండలం గుడిబండ, నీలకంఠాపురం, పుట్టపర్తి నియోజకవర్గంలో బీడుపల్లె తండాలో సినీ నటుడు నారా రోహిత్ పర్యటించారు. ఈ సందర్భంగా నీలకంఠాపురంలో యువతతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ జిల్లాకు ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమ కియా మోటర్స్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ జిల్లాలకు ఒక్క పరిశ్రమ కూడా […]
Read Moreఎన్నికల వేళ మంగళగిరిలో వైసీపీకి భారీ షాక్!
-లోకేష్ సమక్షంలో టిడిపిలోకి 260 కుటుంబాలు -ఇసుక, గ్రావెల్ లో దోచిన సొమ్ముతో ఓటర్లకు ప్రలోభాలు ఉండవల్లిః ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గ అభివృద్ధికి కలిసి రావాలన్న నారా లోకేష్ పిలుపుతో వైసీపీ నుంచి 260 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మంగళగిరి పట్టణం 21వ వార్డుకు చెందిన గుంటి ప్రతాప్, మునగాల రమేష్, వంగర హనుమంతరావు ఆధ్వర్యంలో 200 చేనేత కుటుంబాలు, […]
Read Moreనా మెజారిటీ తగ్గించేందుకు 300 కోట్ల దోపిడీ సొమ్ము పంపారు
-కుప్పంతో పోటీపడి మంగళగిరిని అభివృద్ధి చేస్తా! -అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభిస్తాం -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో తాను మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక కుప్పం నియోజకవర్గంతో పోటీపడి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్ చెప్పారు. గత పదిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యువగళం సభల్లో పాల్గొంటూ నియోజకవర్గానికి దూరంగా ఉన్న లోకేష్… గురువారం తల్లి […]
Read Moreస్వేచ్చ,స్వాతంత్ర్యం కోసం రాక్షస ప్రభుత్వాన్ని పారదోలండి!
-అరాచక సర్కారును సాగనంపి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోండి -కురగల్లు రచ్చబండ సభలో నారా భువనేశ్వరి పిలుపు మంగళగిరి: రాష్ట్రంలో ఎవరూ భయపడుతూ బతకకూడదు, గత అయిదేళ్లుగా వేధించిన వైసిపి రాక్షప్రభుత్వానికి ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్దిచెప్పాలని నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం కురగల్లులో తనయుడు లోకేష్ తో కలసి రచ్చబండ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ…. టిడిపి అధినేత చంద్రబాబునాయుడును 53రోజులు […]
Read Moreమన భూమిపై సైకో ఫొటో వేసుకోవాలా?
-జైల్లో నన్ను చంపే కుట్ర చేశారు -పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మేంటి? -మాజీ ముఖ్యమంత్రిగా నా భూమిపై ఒక సైకో ఫోటో వేసుకోవాలా? -బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా? -ఉత్తరాంధ్రపై వైసీపీ నేతల పెత్తనం ఏంటి -రుషికొండను బోడిగుండు చేశారు -రాష్ట్రం కోసమే మూడు పార్టీల పొత్తు -కూటమి అధికారంలోకి రాగానేఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం -విశాఖ ప్రజలను నా గుండెల్లో పెట్టుకుంటా -విశాఖపట్నం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత […]
Read Moreచంద్రబాబుతోనే రాష్ట్ర పునర్నిర్మాణం
టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూనపొన్నూరు, మహానాడు: ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని మాఫియా కేంద్రంగా మార్చారని తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్, టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన విమర్శించారు. తన సొంత ప్రాంతమైన పొన్నూరుకు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ పాలనలో ల్యాండ్, శాండ్, డ్రగ్స్, గంజాయికి మాఫియా కేంద్రంగా తయారైందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. రాష్టాన్ని చక్కదిద్దాలంటే […]
Read Moreజగనన్న .. భలే భలే!
– జగన్కు ఫోన్ లేదట..హ్హి హ్హి హ్హి – ముందు ఫోన్ లేదన్న జగన్ – తర్వాత నా నెంబర్ నాకే తెలీదన్న జగనన్న – ఎన్నికల అఫిడవిట్లో సెల్ ఇచ్చిన వైనం – సోషల్మీడియాలో భలే ట్రోలింగ్ బాసూ ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘జగన్ భలే.. భలే. జగనన్నకు ఫోన్ కూడా లేదంట.. ఉన్నా ఆయన నెంబరు ఆయనకే తెలియదంట’’ ఇదీ.. ఇప్పుడు సోషల్మీడియాలో ట్రోలింగ్ అవుతూ, టపాకాయల్లా […]
Read Moreరౌడీయిజం, గంజాయి విక్రయాలు ఆపేయాలి
వచ్చేది కూటమి ప్రభుత్వం..ఉక్కుపాదమే గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని తెనాలి, మహానాడు : రౌడీయిజాలు, గల్లీలో గంజాయి విక్రయాలు ఇకనైనా ఆపేయాలి. వచ్చేది టీడీపీ ప్రభుత్వం.. అన్యాయం, అరాచకాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకనుంచి మరో లెక్క. అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ఐతానగర్ నుంచి గురువారం తన పర్యటన ప్రారంభించారు. తెనాలి […]
Read Moreనేడు ఏపీలో శాంతిభద్రతలపై చర్చాగోష్టి
విజయవాడ, మహానాడు : రాష్ట్రంలో 2014-2024 మధ్య శాంతిభద్రతలు అన్న అంశంపై శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడ మొఘలరాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో చర్చాగోష్టి జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్, హైకోర్టు న్యాయవాది పడిరి రవితేజ, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి, ఏపీ టుమారో అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి, మాలమహానాడు అధ్యక్షుడు మల్లెల వెంకటరావు, […]
Read More