ముంబైలోని వీధికి శ్రీదేవి పేరు

ముంబైలోని ఓ వీధికి శ్రీదేవి పేరు దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టారు. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఒక జంక్షన్‌కు అక్కడి ప్రజలు శ్రీదేవీ కపూర్ చౌక్‌గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. కాగా గతంలో ఇదే ప్రాంతంలోని గ్రీన్ ఎకర్స్ టవర్‌లో శ్రీదేవి కుటుంబం నివసించడంతోనే స్థానికులు ఆమె పేరు పెట్టారు.

Read More

కూటమి ఘన విజయం ఖాయం

జూన్‌ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు : రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడం, జూన్‌ 12న ముఖ్యమంత్రిగా చంద్రబా బు ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని వినుకొండ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనే యులు ధీమా వ్యక్తం చేశారు. కనీసం 155-160 సీట్లు గెలిచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు. శనివారం చివరిరోజు వినుకొండలో ఆయన ప్రచారం […]

Read More

దర్శి ప్రాంత అభివృద్ధే లక్ష్యం

ఆడబిడ్డగా ఆదరించండి..సేవ చేస్తా టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి శనివారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో కష్టాలను ఎన్నికల ప్రచారంలో చూశాను. తాళ్లూరు ప్రాంతంలో పాడి పరిశ్రమను ఆదుకుంటా..రామగుండం రిజర్వా యర్‌ను పూర్తి చేయించేలా కృషిచేస్తానని తెలిపారు. దర్శి ప్రాంతంలో తాగునీటి అవసరాలు తీరుస్తా. బెంగుళూరు, హైదరాబాదు ప్రాంతాలకు యువత వెళ్లకుండా […]

Read More

కాంగ్రెస్‌ వసూల్‌ హామీ అమలవుతోంది

దేశవ్యాప్తంగా ఎన్నికలకు హైకమాండ్‌కు డబ్బు అవినీతితో తెలంగాణ రాజకీయాలు భ్రష్టుపట్టాయి కేంద్రంపై రేవంత్‌ వ్యాఖ్యలు అర్థరహితం తెలంగాణలో 10కి పైగా సీట్లలో గెలవబోతున్నాం.. ఈసారి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం హైదరాబాద్‌, మహానాడు : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన జన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్‌ పాలనపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ మూడు దశల్లో జరిగిన […]

Read More

తేడా వస్తే చావడానికైనా..చంపడానికైనా సిద్ధం

దొంగ ఓట్లు, బూత్‌లలో ఏజెంట్లను బెదిరిస్తే సహించం పులివెందులలో ఓటుకు రూ.2 వేలు ఇచ్చే దీనస్థితికి వచ్చారు నైతికంగా విజయం మాదే..ప్రజల్లో వ్యతిరేకత స్పష్టమవుతోంది టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవి వ్యాఖ్యలు పులివెందుల, మహానాడు : దొంగ ఓట్లు వేయించడం, ఏజెంట్లను బెదిరించడం చేసి అవమానిస్తే సహించేది లేదని, చావడానికైనా చంపడానికైనా సిద్ధమని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవి వ్యాఖ్యలు చేశారు. పులివెందుల టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా […]

Read More

ఖాళీ అవుతున్న హైదరాబాద్

హలో ఏపీ.. బైబై వైసీపీ పోటెత్తనున్న యువత ఓటు చలో ఆంధ్రా స్వగ్రామాలకు ప్రయాణం ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల కోసం తెలంగాణలో ఉద్యోగ వ్యాపార రీత్యా ఉంటున్న వారు దాదాపుగా పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు స్వరాష్ట్రానికి వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒక మిత్రుడు తో ఫోనులో మాట్లాడగా, రెగ్యులర్ గా తిరిగే రైళ్లు కాకుండా 68 ప్రత్యేక రైళ్లు రైల్వే శాఖ ఏర్పాటు చేసిందని, ఇంకొక […]

Read More

సోమవారం ఓటేద్దాం

– సొంతూళ్లకు వెళ్దాం – రద్దీగా మారిన జాతీయ రహదారులు – ఛార్జీల మోత ఐదేళ్లకొకసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగలో మేము సైతం భాగస్వామ్యులు కావాలని ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఓటేసేందుకు తమ సొంత ఊర్లకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ప్రజలంతా స్వస్థలాలకు క్యూ కట్టడంతో రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని బస్టాండ్‌లలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు సరిపడా బస్సులు లేకపోవడంపై […]

Read More

జగన్‌పై హైదరాబాద్‌లోనూ కనిపించిన వ్యతిరేకత

అమీర్‌పేట కోచింగ్ సెంటర్లు ఖాళీ చలో ఆంధ్రా హైదరాబాద్‌లోని అమీర్‌పేట తెలుసుకదా? వివిధ ఉద్యోగాలు, ట్రైనింగ్ సెంటర్లకు కేంద్రమైన అమీర్‌పేట కోచింగ్ సెంటర్, యువకులు లేక బోసిపోయింది. కారణం ఆంధ్రాలో ఎన్నికలే. టీడీపీ నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన, కొత్త పరిశ్రమల స్థాపన వంటి హామీలివ్వడంతో.. హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్న యువకులంతా, ఏపీలోని తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఫలితంగా అమీర్‌పేటలో నిత్యం కిటకిటలాడే కోచింగ్ సెంటర్లు […]

Read More

అసెంబ్లీకి రా…సొల్లు పురాణం ఎందుకు?

పాపాలను సమర్థించుకునే ప్రయత్నం కేసీఆర్‌ది 12 సీట్లతో ప్రధాని అవుదామని పగటి కలలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, మహానాడు : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌, సీఎం రేవంత్‌పై ప్రతిపక్ష నేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. గాంధీభవన్‌లో విద్యుత్‌, సాగునీరు, తాగునీరు తదితర అంశాలపై శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వర్గం అంటే ఏమిటో చూపలేక తానున్న చోటే […]

Read More

వంద శాతం ప్రధాని రేసులో ఉంటా

మోదీ ఓ గోబెల్స్‌! బీజేపీ దేవుని పేరుతో ఓట్లు దొబ్బి పోయే పార్టీ ఢిల్లీ లిక్కర్‌ స్కాం మోదీ రాజకీయ సృష్టి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, మహానాడు : అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటానని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని వచ్చిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శనివారం సాయంత్రం తెలంగాణా భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ ఫిరాయిస్తున్నవి పవర్‌ […]

Read More