అమరావతి: సీఎం జగన్మోహన్రెడ్డి, సతీమణి భారతి శుక్రవారం రాత్రి 11 గంటలకు లండన్ బయలుదేరి వెళ్లనున్నారు. యూకే, స్విట్జర్లాండ్లో పర్యటిం చేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Moreఇసుక, మైనింగ్పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
– ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ – ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం వ్యవస్థ – టోల్ఫ్రీ నెంబర్, ఈ మెయిల్తో విస్తృత ప్రచారం అమరావతి, మహానాడు : రాష్ట్రంలో ఇసుక, మైనింగ్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మార్గదర్శకా లు విడుదల చేసింది. ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని […]
Read Moreఅమరావతికి మళ్లీ సింగపూర్ సహకారం?
అధ్యక్షుడు, ప్రధాని బాబుకు తెలిసిన వారే గెలుపునకు ముందే మొదలైన చర్చ అమరావతి, మహానాడు : సింగపూర్ ప్రధానిగా నిన్న లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం చేయడం, ఇప్పటికే అధ్యక్షుడిగా ధర్మన్ షణ్ముగ రత్నం ఉండటంతో అమరావతి రాజధాని అభివృద్ధి పై చర్చ జరుగుతోంది. గతంలో లారెన్స్ వాంగ్ సింగపూర్ నేషనల్ డెవెలప్మెం ట్ మినిస్టర్గా చంద్రబాబును కలిసి వరల్డ్ సిటీస్ సమ్మిట్లో చర్చించుకున్నారు. అప్పట్లో ఉప ప్రధానిగా ఉన్న ధర్మన్ […]
Read Moreభయమెందుకు అధికారం మాదే
అప్పుడే సీఎం అయిపోయావా బాబు? పురందేశ్వరితో కలిసి కుట్రలు చేశారు ల్యాండ్ టైటిలింగ్పై సైలెంట్ అయ్యారేం వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి, మహానాడు : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ మళ్లీ గెలుస్తుందన్న నమ్మకం ఉంది. ఎవరిని భ్రమలో పెట్టాల్సిన అవసరం మాకు లేదు. జగన్పై వ్యక్తిగత విమర్శలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై తప్పుడు ప్రచారం చేశారు. జగన్ […]
Read Moreమాకు నమ్మకం లేదు జగన్
జగన్ వ్యాఖ్యలపై పార్టీలో అలజడి కాడి వదిలేస్తున్న సొంత క్యాడర్ నమ్మకం లేదంటున్న వైసీపీ శ్రేణులు కార్లపై స్టిక్కర్లను తొలగించుకుంటున్న వైనం విజయంపై ముందుకు రాని బెట్టింగ్ రాయుళ్లు సేమ్ కాన్ఫిడెన్స్ అంటూ కేఏ పాల్తో ట్రోలింగ్ అమరావతి, మహానాడు : ఐప్యాక్తో భేటీ తర్వాత సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై పెద్దఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలను సొంత క్యాడర్ నమ్మడం లేదు. 151 కంటే ఎక్కువ వస్తాయంటూ […]
Read Moreయూపీఐ చెల్లింపుల్లో మనమే టాప్
జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు తొలి 15రోజుల్లోనే రూ.10.70లక్షల కోట్ల పేమెంట్స్ 2024 ఏప్రిల్లో రూ.19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు – గ్లోబల్ డేటా సంస్థ నివేదిక న్యూఢిల్లీ : డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్లో ఏకంగా రూ.19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. […]
Read Moreబీజేపీకి 400 సీట్లు పక్కా
నరేంద్ర మోదీ వెనుక 60 కోట్ల మంది సైనికులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 272 కంటే తక్కువ సీట్లు కోల్పోతే పరిస్థితి ఏమిటి? ప్లాన్ బి […]
Read Moreపెరగనున్న ఎయిర్టెల్ చార్జీలు?
భారతీ ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విట్టల్ సంకేతాలు భారతీ ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విట్టల్ ఈరోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మొబై ల్ ఛార్జీలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రతి వినియోగ దారుడిపై కంపెనీ సగటు ఆదాయం (ఏఆర్పీయూ) సుమారు రూ. 200గా ఉందని, నిజానికి ఇది దాదాపు రూ.300 ఉండాలని ఆయన పేర్కొన్నారు. రూ.300లకు పెంచినప్పటికీ ప్రపంచంలోనే ఇదే అత్యల్ప ఏఆర్పీయూగా […]
Read Moreఆస్తి కోసం అమ్మ శవాన్ని వదిలేసిన బిడ్డలు
సూర్యాపేట: ఇదో అమానవీయ ఘటన. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం పంచుకోవడానికి పోటీపడ్డారు. గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. ఈ తంతు తేలక పోవడంతో రెండు రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉంది. దహన సంస్కారాలు ఆలస్యం చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఆస్తి […]
Read Moreఎన్నికల కమిషన్కు వైసీపీ ఫిర్యాదు
సచివాలయం/వెలగపూడి, మహానాడు : గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని బదిలీ చేయాలని, అనంతపురం ఏఎస్పీ రామకృష్ణను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి శుక్రవారం వైసీపీ నాయకులు మల్లాది విష్ణు, రావెల కిషోర్బాబు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున మాచర్ల, సత్తెన పల్లి, గురజాల, నరసరావుపేట, కొత్తగణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల కు సంబంధించిన కుటుంబాల ఇళ్లలోకి చొరబడి టీడీపీ శ్రేణులు […]
Read More