ఏసీబీ వలలో కమలాపూర్‌ తహసీల్దార్‌

రైతు దగ్గర లంచం తీసుకుంటూ చిక్కిన వైనం ఆమెపై గతంలోనూ పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు కార్యాలయంలో మరో మూడు అవినీతి చేపలు ప్రతి చిన్న పనికి పైసలు డిమాండ్‌ హన్మకొండ, మహానాడు : జిల్లాలోని కమలాపూర్‌ తహసీల్దారు మాధవి రైతు దగ్గర లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. కమలాపూర్‌ మండలం కన్నూరు గ్రామం కు చెందిన రైతు కసరబోయిన గోపాల్‌ దగ్గర విరాసత్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఆమె […]

Read More

విజ్ఞాన సముపార్జనే ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశం

ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులే కాదు సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నరసరావుపేట :  ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులే కాదు. విజ్ఞాన సముపార్జనే ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశమని సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. సోమవారం నరసరావుపేటలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సీనియర్ హైకోర్టు న్యాయవాది […]

Read More

రూ.5వేలకు ఓటు అమ్ముకున్న ఎస్సై

– సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు మంగళగిరి: డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పాల్సిన ఎస్‌ఐ తన ఓటు అమ్ముకుని సస్పెండ్ అయ్యారు. మంగళగిరి టౌన్ ఎస్సై ఖాజా బాబుకు ప్రకాశం( డి ) కురిచేడులో ఓటు ఉంది. ఎస్‌ఐ తో ఓటు వేయిస్తామని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5వేలు తీసుకుని.. ఎస్‌ఐ కి ఆన్లైన్లో పంపారు. ఆ తర్వాత డబ్బులు పంచుతూ సదరు నాయకుడు పోలీసులకు […]

Read More

రేవ్ పార్టీలో మంత్రి కాకాని కారు?

కాకాని పేరుతో స్టిక్కర్ నాకేం సంబంధం లేదన్న మంత్రి కాకాణి మరి ఆ స్టిక్కర్ ఎలా వచ్చింది? ఆంధ్ర-కర్నాటకలో సంచలనం సృష్టిస్తున్న రేవ్‌పార్టీ కేసు కొత్త మలుపు తిరిగింది. రేవ్‌పార్టీ తర్వాత బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లలో, ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి చెందిన కారు వెలుగుచూడటం సంచలనం సృష్టిస్తోంది. కారుపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి పేరుతో, స్టిక్కర్ కూడా ఉండటం మరిన్ని అనుమానాలకు తెరలేపుతున్నాయి. […]

Read More

ఎదుటివారిపై తప్పును నెట్టడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య

ఎన్నికల రోజు ఓటర్లు, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి సిగ్గు లేకుండా టీడీపీపై తప్పుడు ఆరోపణలా? – జూన్ 4 తర్వాత రాష్ట్రంలో ఒక్క వైసీపీ నేత ఉండడు. అందరూ విదేశాలు పారిపోవడం ఖాయం – మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయని వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ప్రశాంతంగా ఉన్న పల్నాడును వైసీపీ నేతలు వల్లకాడు చేశారు. కొంతమంది పోలీసు అధికారులతో […]

Read More

ఇంతచేసినా.. ఇంకా వైసీపీకి ఓటేశారంటారా?

ప్రమాదకరమైన విధానాలు ఇవ్వన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసిన తర్వాత కూడా ఎవ్వరైనా వైసీపీకి ఓట్లు వేసి ఉంటారా వేసి ఉండరు ఇసుక పాలసీ – బాబు అనుకూల వర్గాలు ఇసుక దందా నడిచింది అని విమర్శలు చేశారు అది అరికట్టాలి అని అనుకోవడం తప్పుకాదు అయితే మళ్లీ అదే పని చేయటం ఎంతవరకు సమంజసం? నెలల పాటు ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల పని లేకుండా చేసి […]

Read More

ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా స్వామి భక్తి చూపిస్తున్న సీఎస్

• మీడియాపై తప్పుడు కేసులు • పోలీసు వ్యవస్థ దిగాజారేలా ప్రవర్తిస్తున్న అధికారులు • జవహర్ రెడ్డి, సీతారామాంజనేయులు, రఘురామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిల డైరెక్షన్ లో అక్రమ కేసులు పెడుతున్న అధికారులు • విశాఖలో మహిళలపై జరిగిన దాడి అన్ని మీడియాల్లో వచ్చింది • కుట్రపూరితంగా నేడు డీసీపీ కనుసన్నల్లో కంచర్లపాలెం స్టేషన్ లో కేసులు పెట్టారు • అడ్డగోలు ఎఫైఆర్ లపై సిట్ దృష్టి పెట్టాలి.. వెంటనే డీజీపీ […]

Read More

మన దేశంలోనూఎయిర్ టాక్సీ సేవలు

2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ముంబై, బెంగళూరులో కూడా ప్రారంభించే యోచన ఏవియేషన్ స్టార్టప్ జాబీ ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీని ప్రారంభించబోతోంది. కంపెనీ 2025 నాటికి దుబాయ్‌లో ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించనుంది మరోవైపు ఇంట్‌గ్లోబ్ ఏవియేషన్స్, ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా దేశంలో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఢిల్లీలో ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముంబై, బెంగళూరులో కూడా ప్రారంభించే యోచనలో […]

Read More

అగ్నివీర్‌ రద్దు.. గతంలో మాదిరిగానే రిక్రూట్‌మెంట్

– రాహుల్‌ కీలక వ్యాఖ్యలు తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. మిగిలిన సీట్లలో తాము విజయం సాధించనున్నట్లు తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, కాంగ్రెస్‌ దానిని కాపాడేందుకు కృషి చేస్తోందన్నారు.  

Read More

ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానే దంపతులు

భారత క్రికెటర్ అజింక్య రహానే, అతని భార్య ముంబైలో 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ సందర్భంగా సోమవారం ఓటు వేశారు. రహానే తన భార్యతో కలిసి ముంబైలో ఓటు వేసిన తర్వాత వారి సిరా వేళ్లను చూపుతూ ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘‘మేం మా డ్యూటీ నిర్వర్తించాము.. మరి మీరు?’’ అని రాసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read More