ఐఏఎస్‌లే ఇన్చార్జి వీసీలు

హైదరాబాద్‌: పది యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను ప్రభుత్వం నియమించింది. ఇన్‌ఛార్జ్‌ వీసీలుగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానకిషోర్‌, జేఎన్‌టీయూ వీసీగా బి.వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ వీసీగా వాకాటి కరుణ, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీగా రిజ్వి, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సందీప్‌ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజా రామయ్యర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా […]

Read More

తెలంగాణలో మళ్లీ పాసుబుక్కుల క్యూల గోస

(అన్వేష్) హైదరాబాద్: తెలంగాణ రైతన్నకు మళ్లీ అప్పటి విత్తనాల అవస్థలు షురువయ్యాయా? ఈ చిత్రం ఇచ్చే సమాధానం అదే! ఆందోల్ మండలం జోగిపేటలో జనుము, జీలుగ రాయితీ విత్తనాల కోసం రైతన్నలు మండుటెండల్లో నిల్చున్నారు. అయితే ఎండవేడికి తాళలేక.. వారు తమ పాసుబుక్కులను క్యూలైన్లలో ఉంచిన వైనం, సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలో తెలంగాణలో విత్తనాల కోసం సరిగ్గా ఇలాంటి విషాద దృశ్యాలే దర్శనమిచ్చేవి. మళ్లీ ఇప్పుడు అలాంటి విచారకర […]

Read More

వచ్చే నెల 5 నుంచి 11 మధ్య నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్: వచ్చే నెల 5 నుంచి 11వ తేదీ మధ్య రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నట్లు వివరించింది. అక్కడి నుంచి రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి కనీసం ఐదారు రోజుల సమయం పడుతుందని చెప్పింది. మహాసముద్రాల ఉపరిత ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల్నీ సానుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న […]

Read More

టీజీ 09 9999 నంబరు కు రూ. 25. 50 లక్షల రాబడి

తొలిసారి ఒకే నంబరుకు అత్యధిక రాబడి హైదరాబాద్: రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ. 25. 50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో మంగళవారం కొత్త సిరీస్‌ ప్రారంభమైన సందర్భంగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నంబరును సోని ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ తమ టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ ఎల్‌ఎక్స్‌ కోసం రూ. 25, 50, 002 చెల్లించినట్లు హైదరాబాద్‌ జేడీసీ సి. […]

Read More

గ్రామాలను జల్లెడ పడుతున్న పోలీసులు

కౌంటింగ్‌ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు సమస్యాత్మక ప్రాంతాలలో అణువణువునా తనిఖీలు సత్తెనపల్లి, మహానాడు : కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో సత్తెనపల్లి నియోజకవర్గంలోని గ్రామాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. సత్తెనపల్లి సర్కిల్‌ సీఐ రాంబాబు తన సిబ్బందితో అల్లర్లకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలలో భాగంగా అప్ర మత్తమయ్యారు. బాంబులు, కత్తులు, మారణాయుధాలు, కర్రలు, గొడ్డలు రాళ్లు ఏమైనా దొరుకుతాయేమోనని కంపలు, గుట్టలు, కొట్టాలు, చెత్త దిబ్బలు, రహ స్య ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. […]

Read More

దంపతులపై చెట్టు పడి భర్త మృతి

సికింద్రాబాద్‌లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. శామీర్‌పేట్‌ తూముకుంటలో రవీందర్, సరళ దంపతులు నివాసం ఉంటున్నారు. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన భార్యాభర్తలు ఆస్పత్రికి వస్తున్న క్ర‌మంలో ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలి ఇరువురిపై ప‌డింది. ఈ ప్ర‌మాదంలో రవీందర్ అక్కడికక్కడే మృతిచెందగా, భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Read More

సీసీఎస్‌ ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు

ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోం ది. హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని ఇంటితో పాటు ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు చేపట్టింది. సాహితీ ఇన్‌ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహే శ్వరరావు ఉన్నారు. ఈ ఏసీబీ […]

Read More

నర్సింగ్‌ సిబ్బందిని గాలికొదిలేశారు

పెండిరగ్‌ జీతాలు తక్షణమే చెల్లించాలి మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్‌ హైదరాబాద్‌, మహానాడు : కొత్తగా నియమితులైన 4000 మంది నర్సింగ్‌ సిబ్బందికి నాలుగు నెలల పెండిరగ్‌ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్‌ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం..నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం […]

Read More

విత్తనాల షాపు ముందు నో స్టాక్‌ బోర్డులు

పంట సాగుకు ముందే కొరత రైతులకు తప్పని అగచాట్లు హైదరాబాద్‌, మహానాడు : రైతులకు విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలని మంత్రి తుమ్మల ఆదేశిం చినా పరిస్థితి మరోలా ఉంది. విత్తనాల కోసం రైతుల అగచాట్లు తప్పడం లేదు. పంట సాగుకు ముందే విత్తనాల షాపు ముందు నో స్టాక్‌ బోర్డులు దర్శన మిస్తున్నాయి. రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. విత్తనాలు దొరుకకపోవడం తో సోమవారం అదిలాబాద్‌లో ఆందోళనకు దిగారు. […]

Read More

రూ.500 బోనస్‌పై సన్నాయి నొక్కులా?

ఓట్ల నాడు ఒక మాట…నాట్ల నాడు మరోమాటా? ఇది కపట కాంగ్రెస్‌ మార్కు మోసం ప్రజాపాలన కాదు..రైతు వ్యతిరేక పాలన కాంగ్రెస్‌ సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌, మహానాడు : గ్యారంటీ కార్డులో వరి పంటకు రూ.500 బోనస్‌ అని ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా? అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ట్విట్టర్‌ వేదికగా […]

Read More