-విజయం ఎవరిది? కలిసి వచ్చిన కాపులది భుజం తట్టిన బీసీలది కలుపుకు పోయిన కమ్మలది ధర్మం కోసం నిలబడిన క్షత్రియులది ఆశీర్వదించిన బ్రాహ్మలది విజయోస్తు అన్న వైశ్యులది మంచికి నిలబడ్డ రెడ్లది ముందుకొచ్చిన ముస్లింలది. ఎవడ్రా మమ్మల్ని విడదీసేది? మీరు చిమ్మిన విషానికే కూలిపోయే మూలాలు కావు మావి. కళ్లాపి చల్లి ముగ్గుకర్ర గీసుకుని తులసమ్మకి దండం పెట్టుకుని కానీ బయటికి అడుగుపెట్టని మంగళకరమైన బ్రతుకులు మావి. మా మూలాలు […]
Read Moreబాబు ఒక బ్రాండ్….చంద్రబాబు ఈ దేశ సంపద
మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం , 407 స్థానాలు సాధిస్తాం అని బీరాలు పలికిన బి.జె.పి ఎన్నికల ఫలితాలు రోజు చతికిల పడింది. దానితో షేర్ మార్కెట్ కుప్పకూలి మదుపర్ల ఆస్తి 31 లక్షల కోట్లు ఆవిరయ్యింది. మరుసటి రోజు బాబు అభయ హస్తం అందించడంతో ఒక్క సారిగా సూచీ పెరిగి, అది 51 లక్షల కోట్ల మేర లాభపడింది. అదే బాబు గారి సత్తా. బాబు ఎక్కడుంటే […]
Read Moreఉరికే ఉత్సాహం..
– అదో ఉల్లాసభరితం! “ఈయన చాలా నలిగిపోయారు..” అని పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని అంటుంటే.. చంద్రబాబు కళ్ళు చెమ్మగిల్లడం.. ప్రతి సందర్భంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సొంత తండ్రి కొడుకుల మాదిరిగా ఆప్యాయంగా ఉండటం.. పాదయాత్ర చేసి పార్టీకి ఎంతో సేవ చేసిన లోకేష్ ఎలాంటి అరమరికలు లేకుండా నిన్నటి సమావేశంలో ఎక్కడో వెనక చిరునవ్వుతో కూర్చోవడం.. బాలకృష్ణ తన సోదరి భువనేశ్వరి తలనిమిరి ముద్దాడడం.. తమ్ముడు ని […]
Read Moreజయశంకర్ బడిబాట పాఠశాలల పునఃప్రారంభం
పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా: రాయికోడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పాఠశాలల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా చదువుల తల్లి సరస్వతి దేవి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జయపాల్రెడ్డి, జిల్లా […]
Read Moreనూతన మంత్రివర్గంలో పల్నాడు జిల్లాకు మొండిచెయ్యి!
– ఎన్నికల్లో ప్రాణాలొడ్డి ఎదుర్కొన్న నాయకులు – ఏడు నియోజకవర్గాల్లోనూ ఘన విజయం – అయినా సీనియర్లను పరిగణలోకి తీసుకోని అధినేత – తీవ్ర నైరాశ్యంలో టీడీపీ శ్రేణులు (వాసిరెడ్డి రవిచంద్ర) పల్నాడు జిల్లా: ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో పల్నాడు జిల్లాకు మొండి చెయ్యి ఎదురైంది. వెనుకబడిన పల్నాడు జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. నరసరావుపేట పార్లమెంటుతో సహా ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం […]
Read Moreట్రాఫిక్ జామ్లో చిక్కుకుని…బైక్పై ప్రత్తిపాటి
కార్యకర్త వాహనంపై వేదిక దగ్గరకు… చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరు గన్నవరం: కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి మూడు పార్టీల శ్రేణులు లక్షలాదిగా పోటెత్తారు. భారీ సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు. దీంతో జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడిరది. భారీ వాహనాలు ముందుకు కదిల్లేని పరిస్థితి నెలకొంది. గన్నవరం హైవే పరిసరాలు స్తంభించడంతో మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వేదిక వద్దకు సుమారు 10 కిలోమీటర్ల […]
Read Moreఉపముఖ్యమంత్రిగా పవన్కళ్యాణ్…
24 మందితో చంద్రబాబు మంత్రివర్గం 17 మంది కొత్త వారికి అవకాశం టీడీపీకి 20, జనసేనకు 3, బీజేపీకి 1 సమతూకం పాటించిన టీడీపీ అధినేత మొత్తంగా ముగ్గురు మహిళలకు స్థానం వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరికి చోటు మరోసారి నారా లోకేష్కు పదవి అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు 24 మందితో మంత్రి వర్గాన్ని ఎంపికచేశారు. వారితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. పవన్కళ్యాణ్కు ఉపముఖ్యమంత్రి […]
Read Moreచంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్రెడ్డి కుట్రలు
ఏడు మండలాల విలీనంపై ఎందుకు మాట్లాడరు చిత్తశుద్ధి ఉంటే ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం పౌరసరఫరా కుంభకోణంలో సీఎం పాత్ర ఉంది బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, పెద్ది సుదర్శన్రెడ్డి హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బాల్క సుమన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అంధ్రాలో కలిపితేనే […]
Read Moreపాఠశాలల తొలిరోజే దుస్తులు, పుస్తకాలు
తెలంగాణ చరిత్రలో మొదటిసారి కార్యక్రమం ఖమ్మంలో పంపిణీని ప్రారంభించిన భట్టివిక్రమార్క హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటిరోజే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసింది. ఖమ్మం పట్టణంలోని ఎన్ఎస్టీ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలకు బుధవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క దుస్తులు, పుస్తకాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యకు మా ప్రజా […]
Read Moreచింతలపల్లిలో 107 ఎర్రచందనం దుంగల పట్టివేత
లగేజ్ ఆటో, మోటారుసైకిల్ స్వాధీనం ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ సిబ్బంది ప్రకాశం జిల్లా: కొమరోలు మండలం చింతలపల్లి అటవీ పరిధిలో 107 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు అధ్వర్యంలో కడప సబ్ డివిజన్ ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీమ్ కడప నుంచి కూంబింగ్ చేపట్టింది. సమీపంలోని ఎంట్రీ, ఎగ్జిట్ […]
Read More